జమ్ము కశ్మీర్లో లెఫ్ట్నెంట్ గవర్నర్కు కేంద్రం మరిన్ని అధికారాలను కల్పించింది. దీనిలో భాగంగా జమ్ము కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ చట్టం 2019లో కేంద్ర హోం శాఖ కొన్ని సవరణలు చేసింది.
దేశంలో సైనికుల నియామకానికి కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నివీర్ పథకాన్ని నిలిపివేయాలని మరణాంతర కీర్తిచక్ర అవార్డు గ్రహీత కెప్టెన్ అన్షుమన్ సింగ్ తల్లి మంజు సింగ్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
Jagannath Rath Yatra | పూరీలో జగన్నాథుడి రథయాత్ర తొలిరోజు శోభాయమానంగా జరిగింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన లక్షలాది మంది భక్తుల జయజయ ధ్వానాల మధ్య రథయాత్ర వైభవంగా ప్రారంభమైంది.
ఇద్దరు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం విషయంలో బెంగాల్ స్పీకర్ తన పంతాన్ని నెగ్గించుకున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో గెల్చిన అధికార టీఎంసీ ఎమ్మెల్యేలతో అసెంబ్లీ స్పీకర్ బిమన్ బెనర్జీ శుక్రవారం ప్ర�
రాజ్యసభ బుధవారం నిరవధికంగా వాయిదా పడింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇరు సభలను ఉద్దేశించిన చేసిన ప్రసంగంపై బుధవారం ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.
లోక్సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ‘జై పాలస్తీనా’ అని నినాదం చేసిన హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు న్యాయవాది హరి శంకర్ జైన్ ఫిర్యాదు చేశారు.
18వ లోక్సభ తొలి సమావేశాలు ఈ నెల 15న ప్రారంభమయ్యే అవకాశం ఉన్నదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ప్రమాణస్వీకారం చేయించునున్నారు. రెండు రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగను�
మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో 13మంది మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో నలుగురు చిన్నా�
Road Accident | జమ్మూ-పూంచ్ జాతీయ రహదారి (144A)పై అఖ్నూర్లోని చుంగి మోర్ ప్రాంతంలో భారీ రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రయాదవశాత్తు లోయలోపడి పోయింది. ఘటనలో మృతుల సంఖ్య 21కి చేరిం�
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా శనివారం దేశవ్యాప్తంగా జరిగిన ఆరో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల సంఘం ప్రకటన ప్రకారం రాత్రి 7.45 గంటల వరకు 59.06 శాతం పోలింగ్ నమోదైంది.
రాష్ట్ర నూతన గవర్నర్గా సీపీ రాధాకృష్ణన్ నియమితులయ్యారు. తమిళిసై సౌందరరాజన్ రాజీనామాతో జార్ఖండ్ గవర్నర్గా ఉన్న రాధాకృష్ణన్కు తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు.