నా వయసు ఇరవై ఆరు. ఎత్తు ఐదు అడుగుల ఏడు అంగుళాలు. బరువు ఎనభై కిలోలు. నాకిప్పుడు ఐదో నెల. పీసీఓఎస్ సమస్య ఉంది. నా భయమంతా పుట్టబోయే బిడ్డ గురించే. పాపాయి ఆరోగ్యంగా జన్మించడానికి, సహజ ప్రసవం కావడానికి నేను ఎలాంట
Gajwel Govt Hospital | మెదక్ జిల్లా చేగుంట మండలం పోతాన్పల్లి గ్రామానికి చెందిన బాలసాయి జయ, హరిప్రసాద్ దంపతులకు ఒకే కాన్పులో ముగ్గురు సంతానం జన్మించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖానలో
ఐహెచ్ఐవీ పాజిటివ్ అయిన ఆ గర్భిణీని ముట్టుకునేందుకు, ఆమెకు డెలివరీ చేసేందుకు ఆసుపత్రి వైద్యులు నిరాకరించారు. దీంతో ఆ మహిళ పలు గంటలపాటు పురిటి నొప్పులతో విలవిలలాడిపోయింది.
కమీషన్ రాజ్'గా ముద్రపడిన కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ‘కంగాల్రాజ్'గానూ మారిపోయింది. ప్రభుత్వ అసమర్థ పాలన, దీనికితోడు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయింది
కర్ణాటకలో దళితులపై అధికార బీజేపీ నేత అత్యంత పాశవికంగా దాడికి పాల్పడ్డాడు. అప్పు తీసుకొని చెల్లించలేదన్న కక్షతో నాలుగు కుటుంబాలకు చెందిన 16 మందిని జగదీశ గౌడ, అతని కుమారుడు తిలక్ గౌడ ఒకే గదిలో 15 రోజులపాటు న
RIMS Hospital | ఆదిలాబాద్ రిమ్స్లో మంగళవారం రాత్రి ఒకే కాన్పులో ముగ్గురు ఆడపిల్లలు జన్మించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని రాంలింగపేట్ గ్రామానికి చెందిన అనసూయ అనే గర్భిణీ
రుణ రికవరీ ఏజెంట్ ఓ గర్భిణీని ట్రాక్టర్తో తొక్కించడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దారుణ ఘటన జార్ఖండ్లోని హజారిబాగ్ జిల్లాలో చోటుచేసుకున్నది.
రుణ రికవరీ ఏజెంట్ ఓ గర్భిణీని ట్రాక్టర్తో తొక్కించడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దారుణ ఘటన జార్ఖండ్లోని హజారిబాగ్ జిల్లాలో చోటుచేసుకున్నది.
ట్రాక్టర్ స్వాధీనానికి అధికారులు ప్రయత్నించగా రైతు కుమార్తె అడ్డుకున్నది. అయినప్పటికీ ఆ ఫైనాన్స్ సంస్థ సిబ్బంది నిర్లక్ష్యంగా ట్రాక్టర్తో గర్భిణీని ఢీకొట్టి ఆమె మీదుగా నడిపారు.
గువాహతి: గర్భం దాల్చిన మహిళ ప్రసవానికి మూడున్నర నెలల గడువు ఉండగానే ఒక డాక్టర్ నిర్లక్ష్యంగా సిజేరియన్ ఆపరేషన్ నిర్వహించాడు. అయితే పిండం పూర్తిగా పెరుగలేదని తెలిసి గర్భిణీకి తిరిగి కుట్లు వేశాడు. అస్�
కామారెడ్డి : మద్యానికి బానిసైన ఓ భర్త ఆ మత్తులోనే భార్యను హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఐదు నెలల గర్భిణి అని కూడా చూడకుండా.. విచక్షణారహితంగా గొడ్డలితో నరికి చంపాడు. దారుణ ఘట�
నిజామాబాద్ : బోధన్ మండలం అందాపూర్ వద్ద 108లో ఓ గర్భిణి ప్రసవించింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఊట్పల్లి గ్రామానికి చెందిన బండి ఐశ్వర్యకు శుక్రవారం తెల్లవారుజామున పురుటి నొప్పులు రావడంతో