వివాదాస్పద సర్క్యులర్ ఉపసంహరణ న్యూఢిల్లీ, జనవరి 29: మూడు నెలలకు మించి గర్భంతో ఉన్న అభ్యర్థులు ఉద్యోగంలో చేరేందుకు తాత్కాలిక అనర్హులుగా పేర్కొంటూ జారీచేసిన వివాదాస్పద సర్క్యులర్ను ఉపసంహరించుకుంటున్న�
State Bank Of India | నియామక సమయానికి 3 నెలలకు మించి గర్భంతో ఉన్న మహిళలు ఉద్యోగంలో చేరేందుకు తాత్కాలికంగా అనర్హతకు గురవుతారన్న ఎస్బీఐ ఆదేశాలపై ఢిల్లీ మహిళా కమిషన్
Rajanna Siricilla | ఆమె నిండు గర్భిణి. నెలలు నిండాయి. రేపో మాపో ప్రసవం అయ్యే అవకాశం ఉందనుకున్న సమయంలోనే ఆమె కరోనా బారిన పడ్డారు. కొవిడ్ సోకిన రెండు రోజులకే ఆ గర్భిణికి
బాలాసనం.. గర్భిణులకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. పిల్లలు పడుకునే తీరును తలపించే ఈ భంగిమ మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తుంది. కాకపోతే, నిపుణుల సలహాతోనే చేయాలి. ముందుగా మోకాళ్లపై కూర్చోవాలి. తర్వాత పాదాలపై పిరు�
గర్భిణులు ఉత్కటాసనాన్ని నిత్యం సాధన చేయడం ద్వారా కాన్పు తర్వాత ఎదురయ్యే శారీరక సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. ఇది చాలా తేలికైన ఆసనం కూడా.. ముందుగా తాడాసన స్థితిలో నిలబడాలి. రెండు కాళ్లు, రెండు పాదాలు ఒకదాన
బన్సీలాల్పేట్ : కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. గురువారానికి కొవిడ్ బాధితుల సంఖ్య 103కి చేరింది. అందులో పదకొండు మంది గర్భిణులు, ముగ్గురు చిన్నారులు కూడా ఉండడం గమనార్హం. గాంధీ దవాఖాన సూపరింటెం డెం�
vajraparsvakonasana | ఈ ఆసనాన్ని సాధన చేస్తే గర్భిణుల నడుము ఎముకలు బలంగా తయారవుతాయి. వెన్నెముక సత్తువను సంతరించుకుంటుంది. మెడపై ఒత్తిడి తగ్గుతుంది. సుఖ ప్రసవం అవుతుంది. కాకపోతే, డాక్టరు సలహా తీసుకున్నాకే ప్రయత్నించాల
గర్భిణులు ఆహారంపట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వారు తీసుకునే ఆహారమే పిండం ఎదుగుదలకు తోడ్పుడుతుంది. ఈ తొమ్మిదినెలల కాలం బిడ్డల భవిష్యత్ మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే �
Karimnagar | కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ చేపల మార్కెట్ వద్ద ఉన్న సులభ్ కాంప్లెక్స్లో గుర్తు తెలియని మహిళ ప్రసవించింది. మృతి చెందిన శిశువును చున్నీలో చుట్టి, అక్కడే వదిలిపెట్టి వెళ్లిపో�
108 Ambulance | పురిటి నొప్పులతో భాద పడుతున్న గర్భిణి ఇంటికి వెళ్లి 108 సిబ్బంది పురుడు పోశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూర్ గ్రామానికి చెందిన ఆకుదారి రాజేశ్వరికి పురిటి నొప్పులు ప్రారంభం కాగా 108కి ఫోన్
గర్భధారణ సమయంలో పిండం వేగంగా ఎదుగుతూ ఉండటం వల్ల తల్లి పోషకాహార అవసరాలు పెరుగుతాయి. పన్నెండో వారంలో 15 గ్రాముల బరువు ఉన్న పిండం నలభయ్యో వారానికి దాదాపు 3,200 గ్రాములకు చేరుకుంటుంది. ఆ క్రమంలో తనకు అవసరమైన బలాన
Pregnant woman dies in road accident | పుట్టింటికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో ఓ గర్భిణి ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం
త్రి అంగ అంటే.. మూడు అంగాలు. పాదం, మోకాలు, పిరుదులు.. ఈ ఆసనంలో భాగం అవుతాయి. పశ్చిమోత్తానాసనం సాధన చేయడం ద్వారా కాబోయే తల్లికి, పుట్టబోయే బిడ్డకు ఎన్నో ప్రయోజనాలు. కాకపోతే, నిపుణుల పర్యవేక్షణలో ప్రయత్నించాలి.