Pregnant woman dies in road accident | పుట్టింటికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో ఓ గర్భిణి ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం
త్రి అంగ అంటే.. మూడు అంగాలు. పాదం, మోకాలు, పిరుదులు.. ఈ ఆసనంలో భాగం అవుతాయి. పశ్చిమోత్తానాసనం సాధన చేయడం ద్వారా కాబోయే తల్లికి, పుట్టబోయే బిడ్డకు ఎన్నో ప్రయోజనాలు. కాకపోతే, నిపుణుల పర్యవేక్షణలో ప్రయత్నించాలి.
ప్రస్తుతం, నేను రెండు నెలల గర్భిణిని. అయితే, వారం రోజుల నుంచీ విపరీతంగా వాంతులు అవుతున్నాయి. రోజంతా వాంతి వచ్చినట్లే అనిపిస్తుంది. ఏం తిన్నా వెంటనే బయటికి వచ్చేస్తుంది. ఇంట్లోవాళ్లేమో గర్భంతో ఉన్నప్పుడు �
శిశు మరణాలను నివారించాలంటే, గర్భిణిని కంటికి రెప్పలా చూసుకోవాలి. సరైన ఆహారం ఇవ్వాలి. ఆమె చుట్టూ ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించాలి. తగిన విశ్రాంతి అవసరం. కాబోయే తల్లికి ఆరోగ్యపరంగా ఏ చిన్న సమస్య వచ్చినా �
Abort Foetus | ఓ 25 ఏండ్ల యువతి.. తన ప్రియుడి చేతిలో పలుమార్లు అత్యాచారానికి గురైంది. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయం బయటకు వస్తే తనకు పెద్ద ప్రమాదమని భావించిన ప్రియుడు అబార్షన్ చేయించుకోవాలని
Thyroid | థైరాయిడ్ సమస్య.. నిండు గర్భిణి అయిన తల్లిని వేధిస్తుంది. పొట్టలోని బిడ్డనూ బాధపెడుతుంది. తొలి దశలోనే లక్షణాలను గుర్తిస్తే, తక్షణం చికిత్స ప్రారంభిస్తే ఆ రుగ్మతను జయించవచ్చు. తల్లీబిడ్డలను క్షేమంగా �
పాట్నా: గర్భిణీని కిడ్నాప్ చేసిన ముగ్గురు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బీహార్ రాజధాని పాట్నాలో ఈ దారుణం జరిగింది. 21 ఏండ్ల మహిళ ఆరు నెలల గర్భవతి. శనివారం రాత్రి భోజనం తర్వాత నడక కోసం ఆమె ఇంటి �
DGP Mahender reddy | గాంధీ ఆస్పత్రి వద్ద విధుల్లో ఉన్న ఓ పోలీసు కానిస్టేబుల్, హోం గార్డ్ను డీజీపీ మహేందర్ రెడ్డి అభినందించారు. గాంధీ ఆస్పత్రి వద్ద ఉన్న ఓ గర్భిణి నడవలేని స్థితిలో ఉంది. ఆమెను కానిస్టేబుల్ క
యోగాలో ఒక్కో ఆసనం ఒక్కో శరీర భాగాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రత్యేకించి, మార్జరి ఆసనం మెడ కండరాల నుంచి నడుం వరకు సత్తువనిస్తుంది. అయితే, నిపుణుల పర్యవేక్షణలోనే ఈ ఆసనాన్ని ప్రయత్నించాలి. ముందుగా వజ్రాసన స�
ప్రెగ్నెన్సీ సమయంలో చాలామందికి డయాబెటిస్ వస్తుంది. ఆ ప్రభావం గర్భిణి ఆరోగ్యంపై పడుతుంది. గర్భస్థ శిశువుపైనా పడుతుంది. డయాబెటిస్ను అదుపులో ఉంచే ఆసనాలు యోగాలో ఎన్నో ఉన్నాయి. వాటిలో జాను శీర్షాసనం కీలకమ�
హైదరాబాద్ : నగరంలోని సైదాబాద్లో ఓ మహిళ.. రోడ్డు పక్కన పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. శంఖేశ్వర బజార్కు వెళ్లే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న ఓ గర్భిణీకి నొప్పులు మొదలయ్యాయి. దీంతో రోడ్డు
గర్భిణి ఆరోగ్యంగా ఉంటేనే పండంటి బిడ్డ పుడుతుంది. ఆ ఆరోగ్యం యోగ సాధనతో సాధ్యం అవుతుంది. శారీరక సమస్యలు తొలగిపోవడానికి, కాన్పు తేలిక కావడానికి ఉపవిష్ట కోణాసనం ఉపయోగపడుతుంది. ఈ ఆసనం ఎలా వేయాలంటే.. ముందుగా దం�