న్యూఢిల్లీ: గర్భిణీ మహిళలకు కూడా ఇకపై కరోనా టీకా వేయనున్నారు. గర్భవతులు కొవిన్లో నమోదు చేసుకుని లేదా నేరుగా టీకా కేంద్రానికి వెళ్లి వ్యాక్సినేషన్ పొందవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెల�
కరాచీ: గర్భవతి అయిన ఒక మహిళ ఆసుపత్రి నుంచి నవజాత శిశువును అపహరించింది. బాబుకు జన్మనివ్వాలని తన కుటుంబీకులు ఒత్తిడి చేస్తుండటంతో ఇలా చేసినట్లు పోలీసులకు చెప్పింది. పాకిస్థాన్లోని కరా�
ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవన్యూఢిల్లీ, జూన్ 25: గర్భిణులు కరోనా టీకా వేసుకోవచ్చని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ శుక్రవారం తెలిపారు. పిల్లలకు టీకా వేయాలా
హైదరాబాద్,జూన్ 24: కొంతమంది నెయ్యి లేకపోతే ముద్ద ముట్టరు. ప్రతి కూరలో నెయ్యి తప్పనిసరిగా వేసుకుంటారు. అయితే ప్రెగ్నెన్సీ మహిళలు ఈ సమయంలో నెయ్యి తినవచ్చా లేదా అనే సందేహం కలుగుతుంది. మీరు నెయ్యిని నిరభ్యంతర�
సూర్య నమస్కారాలతో శరీరం ఉత్తేజితమవుతుంది. కండరాలు శక్తిని పుంజుకుంటాయి. శరీరంలోని అన్ని భాగాల్లో రక్తప్రసరణ మెరుగవుతుంది. నిటారుగా నిలబడాలి. చేతులు రెండూ వదులుగా వదిలి పెట్టాలి. నిటారుగా ముందుకు చూస్త�
క్రైం న్యూస్ | భర్త వేధింపులు తట్టుకోలేక ఏడు నెలల గర్భిణి సిరిపురం అనూష (32) అనే మహిళ ఒంటిపై శానిటైజర్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కేంద్రంలో చోటు చేసుకుంది.
న్యూఢిల్లీ, జూన్ 6: కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో గర్భిణులను అత్యంత ప్రాధాన్యం గల గ్రూపులో చేర్చాలని ఢిల్లీకి చెందిన వైద్యుల బృందం సూచించింది. కరోనాతో గర్భిణుల మరణాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో వార�
గర్భిణికి కరోనా | వర్ధన్నపేట మండలం కట్రియాల గ్రామానికి చెందిన గర్భిణీ పాముల మౌనిక (21)కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ క్రమంలో ఆమె హోం ఐసోలేషన్లో
కరోనా సమయం గర్భిణులకు అగ్ని పరీక్షే. ఓవైపు కడుపులోని బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. మరోవైపు జిత్తులమారి వైరస్ను నిలువరించాలి. ఎప్పుడు, ఏ వైపు నుంచి క్రిమి దాడి చేస్తుందో అన్న భయం వెంటాడుతూ ఉంటుంద�
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరుకోగా.. ఆపద్కాలంలో ఉన్నవారిని ఆదుకునేందుకు విరుష్క జోడీ ‘ఇన్ దిస్ టుగెదర్’ పేరుతో ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. రూ.2 కోట్లతో ఈ ఫండ్న�