న్యూఢిల్లీ, జూన్ 6: కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో గర్భిణులను అత్యంత ప్రాధాన్యం గల గ్రూపులో చేర్చాలని ఢిల్లీకి చెందిన వైద్యుల బృందం సూచించింది. కరోనాతో గర్భిణుల మరణాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో వార�
గర్భిణికి కరోనా | వర్ధన్నపేట మండలం కట్రియాల గ్రామానికి చెందిన గర్భిణీ పాముల మౌనిక (21)కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ క్రమంలో ఆమె హోం ఐసోలేషన్లో
కరోనా సమయం గర్భిణులకు అగ్ని పరీక్షే. ఓవైపు కడుపులోని బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. మరోవైపు జిత్తులమారి వైరస్ను నిలువరించాలి. ఎప్పుడు, ఏ వైపు నుంచి క్రిమి దాడి చేస్తుందో అన్న భయం వెంటాడుతూ ఉంటుంద�
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరుకోగా.. ఆపద్కాలంలో ఉన్నవారిని ఆదుకునేందుకు విరుష్క జోడీ ‘ఇన్ దిస్ టుగెదర్’ పేరుతో ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. రూ.2 కోట్లతో ఈ ఫండ్న�
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోమని ప్రభుత్వమూ పదేపదే ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. మే 1 నుంచి దేశవ్యాప్తంగా 18ఏళ్లు దాటిన వారందరూ తప్పక వ్యాక్సిన్ తీసుకోవాలనిఇప్పటికే కేంద్రం ప్రకటించింది. అలాగే రాష్ట్ర ప్ర�
డాక్టర్ వనిత | ఆ గైనకాలజిస్టు ఎవరో కాదు.. నిర్మల్ జిల్లాలోని భైంసా ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ వనిత. నెలలు నిండిన
నెలలు నిండే కొద్దీ గర్భిణి శరీరంలో చాలా మార్పులు వస్తుంటాయి. కడుపులో బిడ్డను మోసే క్రమంలో వెన్నుమీద ఒత్తిడి ఎక్కువవుతుంది. దీని ప్రభావం మెడపైనా పడుతుంది. ఈ సమస్యకు త్రికోణాసనం చక్కటి పరిష్కారం. వైద్య ని�