అమరావతి: రాత్రి వేళ రైలు ఎక్కేందుకు కుటుంబ సభ్యులతో కలిసి రైల్వే స్టేషన్లో వేచి ఉన్న గర్భిణీని కొందరు కిడ్నాప్ చేశారు. రైల్వే స్టేషన్ సమీపంలోకి తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆంధ్రప్ర�
గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత సమస్య నివారణకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో రక్తహీనత సమస్యతో బాధపడుతున్న గర్భిణులు, బాలింతలు ఉన్న జిల్లాల్లో మొ�
దేశవ్యాప్తంగా సేవలు.. వినియోగించుకుంటున్న గర్భిణులు సిటీబ్యూరో, ఫిబ్రవరి 14 ( నమస్తే తెలంగాణ ) : ఇది కొవిడ్ కాలం. ఈ పరిస్థితుల్లో బిడ్డకు జన్మనివ్వాలంటే చాలా మంది దంపతులు కలవరపడుతుంటారు. ఎలాంటి జాగ్రత్తలు �
వివాదాస్పద సర్క్యులర్ ఉపసంహరణ న్యూఢిల్లీ, జనవరి 29: మూడు నెలలకు మించి గర్భంతో ఉన్న అభ్యర్థులు ఉద్యోగంలో చేరేందుకు తాత్కాలిక అనర్హులుగా పేర్కొంటూ జారీచేసిన వివాదాస్పద సర్క్యులర్ను ఉపసంహరించుకుంటున్న�
State Bank Of India | నియామక సమయానికి 3 నెలలకు మించి గర్భంతో ఉన్న మహిళలు ఉద్యోగంలో చేరేందుకు తాత్కాలికంగా అనర్హతకు గురవుతారన్న ఎస్బీఐ ఆదేశాలపై ఢిల్లీ మహిళా కమిషన్
Rajanna Siricilla | ఆమె నిండు గర్భిణి. నెలలు నిండాయి. రేపో మాపో ప్రసవం అయ్యే అవకాశం ఉందనుకున్న సమయంలోనే ఆమె కరోనా బారిన పడ్డారు. కొవిడ్ సోకిన రెండు రోజులకే ఆ గర్భిణికి
బాలాసనం.. గర్భిణులకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. పిల్లలు పడుకునే తీరును తలపించే ఈ భంగిమ మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తుంది. కాకపోతే, నిపుణుల సలహాతోనే చేయాలి. ముందుగా మోకాళ్లపై కూర్చోవాలి. తర్వాత పాదాలపై పిరు�
గర్భిణులు ఉత్కటాసనాన్ని నిత్యం సాధన చేయడం ద్వారా కాన్పు తర్వాత ఎదురయ్యే శారీరక సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. ఇది చాలా తేలికైన ఆసనం కూడా.. ముందుగా తాడాసన స్థితిలో నిలబడాలి. రెండు కాళ్లు, రెండు పాదాలు ఒకదాన
బన్సీలాల్పేట్ : కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. గురువారానికి కొవిడ్ బాధితుల సంఖ్య 103కి చేరింది. అందులో పదకొండు మంది గర్భిణులు, ముగ్గురు చిన్నారులు కూడా ఉండడం గమనార్హం. గాంధీ దవాఖాన సూపరింటెం డెం�
vajraparsvakonasana | ఈ ఆసనాన్ని సాధన చేస్తే గర్భిణుల నడుము ఎముకలు బలంగా తయారవుతాయి. వెన్నెముక సత్తువను సంతరించుకుంటుంది. మెడపై ఒత్తిడి తగ్గుతుంది. సుఖ ప్రసవం అవుతుంది. కాకపోతే, డాక్టరు సలహా తీసుకున్నాకే ప్రయత్నించాల
గర్భిణులు ఆహారంపట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వారు తీసుకునే ఆహారమే పిండం ఎదుగుదలకు తోడ్పుడుతుంది. ఈ తొమ్మిదినెలల కాలం బిడ్డల భవిష్యత్ మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే �
Karimnagar | కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ చేపల మార్కెట్ వద్ద ఉన్న సులభ్ కాంప్లెక్స్లో గుర్తు తెలియని మహిళ ప్రసవించింది. మృతి చెందిన శిశువును చున్నీలో చుట్టి, అక్కడే వదిలిపెట్టి వెళ్లిపో�
108 Ambulance | పురిటి నొప్పులతో భాద పడుతున్న గర్భిణి ఇంటికి వెళ్లి 108 సిబ్బంది పురుడు పోశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూర్ గ్రామానికి చెందిన ఆకుదారి రాజేశ్వరికి పురిటి నొప్పులు ప్రారంభం కాగా 108కి ఫోన్
గర్భధారణ సమయంలో పిండం వేగంగా ఎదుగుతూ ఉండటం వల్ల తల్లి పోషకాహార అవసరాలు పెరుగుతాయి. పన్నెండో వారంలో 15 గ్రాముల బరువు ఉన్న పిండం నలభయ్యో వారానికి దాదాపు 3,200 గ్రాములకు చేరుకుంటుంది. ఆ క్రమంలో తనకు అవసరమైన బలాన