Karimnagar | కరీంనగర్ : కరీంనగర్లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చెందిన కల్యాణి ప్రసవం కోసం ఈనెల 7న మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో చేరింద�
Bhadrachalam | భద్రాద్రి కొత్తగూడెం : ఒకే కాన్పులో కవలలు జన్మించడం సహజమే. కానీ ఈ మహిళ మాత్రం ఒకే కాన్పులో ముగ్గురికి జన్మనిచ్చింది. ఈ సంఘటన భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో వెలుగు చూసింది.
సహజ ప్రసవం అత్యుత్తమని, సురక్షితమని డాక్టర్లు చెబుతున్నారు. వైద్యపరంగా తప్పనిసరి అయినప్పుడు మాత్రమే సిజేరియన్ వైపు మొగ్గు చూపాలి. గర్భిణుల విషయంలో రెండోనెల నుంచే జాగ్రత్తలు తీసుకుంటే ప్రసవం సహజంగా జర
కాన్పు కోసం ప్రభు త్వ దవాఖానకొచ్చిన గర్భిణికి ప్రసవం చేయడంలో వై ద్యుల నిర్లక్ష్యం, సిబ్బంది కాలయాపనతో శిశువు ప్రా ణం పోయిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ దవాఖానలో చోటు చేసుకున్నది. గర్భిణి
pregnant woman died | రంగారెడ్డి జిల్లా యాచారం మండలం పాత మాల్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు సహా గర్భిణి దుర్మరణం చెందారు. మృతులను నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలోని వడ్డపల్లి గ్రామానికి చెందిన �
నమస్తే మేడమ్. నా వయసు ఇరవై ఎనిమిది. తొలిసారి తల్లి కాబోతున్నా. ప్రస్తుతం ఏడోనెల. బీపీలో హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. కొన్నిసార్లు హైబీపీ చూపిస్తున్నది. అసలు, బీపీని ఎలా అదుపులో ఉంచుకోవాలి? ఇలా జరిగితే బిడ్డ�
Bihar | ఓ వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా గర్భిణి మృతి చెందింది. ఆమె కడుపులో ఉన్న పిండాన్ని కుక్కకు ఆహారంగా పెట్టాడు ఆ వైద్యుడు. ఈ దారుణ ఘటన బీహార్లోని హాజీపూర్లో వెలుగు చూసింది.
Viral Video | రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై దాదాపు ఏడాది కావొస్తుంది. గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా సైనికులు విరుచుకుపడ్డారు. ఆ తర్వాత ఉక్రెయిన్ - రష్యా మధ్య భయానక పరిస్థితులు
ప్రసవం కోసం వెళ్లి మెరుగైన వైద్యసేవలు లేకపోవడంతో తల్లీబిడ్డ మృత్యువు ఒడిలో కలిసిన ఘటన మండలంలో చోటుచేసుకున్నది. బాధిత కుటుంబసభ్యుల కథనం మేరకు.. పదర మండలం వంకేశ్వరం గ్రామానికి చెందిన పెర్ముల చిన్ననారాయణ �
భైంసా ఏరియా దవాఖాన వైద్యుల సేవలు భేష్ అని సూపరింటెండెంట్ కాశీనాథ్ అన్నారు. కుభీర్ మండలం పార్డి(బీ) గ్రామానికి చెందిన సంధ్య రెండో కాన్పు కోసం ఆదివారం రాత్రి భైంసా దవాఖానకు పరీక్షలు జరిపిన డాక్టర్లు ప�
Uttar Pradesh | ఉత్తరప్రదేశక్షలని జలౌన్లో ఘోరం జరిగింది. ఓ వ్యక్తితో పాటు అతని భార్య(8 నెలల గర్భిణి)పై దుండగులు విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడికి సంబంధించిన వీడియో
Bengaluru | ఓ మహిళ అబార్షన్ ట్యాబ్లెట్ వేసుకుంది. ఆ తర్వాత తీవ్ర రక్తస్రావం జరిగి, ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..