కొత్త ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశ పెట్టిన మరో రెండు గ్యారెంటీ హామీలు అర్హులకు అందని ద్రాక్షగానే మిగిలిపోయేలా ఉన్నాయి. 200 యూనిట్లలోపు గృహ విద్యుత్ను వినియోగించుకున్న పేదలకు జీరో బిల్ చేస్తామని,
ఇప్పటికే ప్రజాపాలనలో గృహజ్యోతి కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ జీరో బిల్ రాని వారు ఎలాంటి ఆందోళన చెందవద్దని, అర్హులందరికీ గృహజ్యోతి పథకం వర్తిస్తుందని టీఎస్ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డ
ప్రజాపాలన డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆందోళన బాట పట్టారు. నెల రోజుల నుంచి వారు చేసిన కష్టానికి డబ్బులు ఇవ్వకుండా అధికారులు సతాయిస్తుండడంతో నిరసన వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్�
ప్రశ్నించే గొంతుకలపై దాడి అప్రజాస్వామికమని సెంటర్ ఫర్ సోషల్ ట్రాన్స్ఫార్మేషన్ అధ్యక్షుడు గోసుల శ్రీనివాస్ యాదవ్ దుయ్యబట్టారు. ప్రజాపాలన తెస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ప్రజలు
ప్రజాపాలన కార్యక్రమంలో మహాలక్ష్మీ పథకం కోసం ప్రజలు సమర్పించిన దరఖాస్తులపై నేటి నుంచి ప్రత్యేక బృందాలు సర్వే నిర్వహించనున్నట్లు నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపా
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలకు అధిక ప్రాధాన్యతనిస్తూ వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. శుక్రవారం గణతంత్ర వేడుకల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను కలెక్టర్ ఎగురవేశారు. ఎ�
ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు అంకితభావంతో పని చేయాలని, పనితీరు సరిగా లేని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్కు మం�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 28 నుంచి ఈ నెల 6 వరకు అభయహస్తం దరఖాస్తులు స్వీకరించింది. ఈ దరఖాస్తుల ఆన�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సరిగ్గా నెలన్నర రోజులు అవుతున్నది. ప్రజాపాలన, అభయహస్తం దరఖాస్తుల హడావిడి తప్పితే స్థానికంగా ప్రజల అభిష్టానికి అనుగుణంగా సమీక్షలు, సమావేశాలు, భవిష్యత్తు ప
ప్రజాపాలన దరఖాస్తుదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ అధికారులమని నమ్మబలుకుతూ.. దరఖాస్తులో తప్పులున్నాయని కాల్స్ చేస్తున్నారు. అనంతరం వారి బ్యాంకు ఖా�
ప్రజాపాలనకు వచ్చిన దరఖాస్తులు ఎలాంటి తప్పులు లేకుండా ఆన్లైన్లో నమోదు కావాలని మంత్రుల బృందం అధికారులను ఆదేశించింది. డాటాను సీజీజీతోపాటు ఐటీ, ఇతర శాఖలు పంచుకొని, ఏవైనా లోపాలు ఉంటే సవరించాలని సూచించింద�
అధికారమే లక్ష్యంగా ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలతోటు 420 హామీలు ఇచ్చి అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర�
అనుభవం అన్నది భాషలోని చాలా గొప్ప పదాల్లో ఒకటి. ఎందుకంటే కనిపెంచిన తల్లిదండ్రులు, చదువు నేర్పిన ఉపాధ్యాయులు, ఇరుగు పొరుగు పెద్దవాళ్లు, సమాజంలో ఇతరులు చెప్పినా నేర్చుకోని పాఠం అనుభవం నేర్పిస్తుంది. స్వయంగ
ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజాపాలన కార్యక్రమం పేరుతో కాలయాపన చేస్తున్నదని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. సాధ్యంకాని హామీలు గుప్పించి మాయమాటలతో అధ�