ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలకు అధిక ప్రాధాన్యతనిస్తూ వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. శుక్రవారం గణతంత్ర వేడుకల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను కలెక్టర్ ఎగురవేశారు. ఎ�
ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు అంకితభావంతో పని చేయాలని, పనితీరు సరిగా లేని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్కు మం�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 28 నుంచి ఈ నెల 6 వరకు అభయహస్తం దరఖాస్తులు స్వీకరించింది. ఈ దరఖాస్తుల ఆన�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సరిగ్గా నెలన్నర రోజులు అవుతున్నది. ప్రజాపాలన, అభయహస్తం దరఖాస్తుల హడావిడి తప్పితే స్థానికంగా ప్రజల అభిష్టానికి అనుగుణంగా సమీక్షలు, సమావేశాలు, భవిష్యత్తు ప
ప్రజాపాలన దరఖాస్తుదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ అధికారులమని నమ్మబలుకుతూ.. దరఖాస్తులో తప్పులున్నాయని కాల్స్ చేస్తున్నారు. అనంతరం వారి బ్యాంకు ఖా�
ప్రజాపాలనకు వచ్చిన దరఖాస్తులు ఎలాంటి తప్పులు లేకుండా ఆన్లైన్లో నమోదు కావాలని మంత్రుల బృందం అధికారులను ఆదేశించింది. డాటాను సీజీజీతోపాటు ఐటీ, ఇతర శాఖలు పంచుకొని, ఏవైనా లోపాలు ఉంటే సవరించాలని సూచించింద�
అధికారమే లక్ష్యంగా ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలతోటు 420 హామీలు ఇచ్చి అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర�
అనుభవం అన్నది భాషలోని చాలా గొప్ప పదాల్లో ఒకటి. ఎందుకంటే కనిపెంచిన తల్లిదండ్రులు, చదువు నేర్పిన ఉపాధ్యాయులు, ఇరుగు పొరుగు పెద్దవాళ్లు, సమాజంలో ఇతరులు చెప్పినా నేర్చుకోని పాఠం అనుభవం నేర్పిస్తుంది. స్వయంగ
ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజాపాలన కార్యక్రమం పేరుతో కాలయాపన చేస్తున్నదని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. సాధ్యంకాని హామీలు గుప్పించి మాయమాటలతో అధ�
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ‘ప్రజాపాలన’ దరఖాస్తుల్లో తప్పులు ఉన్నాయంటూ లబ్ధిదారులకు ఫోన్ చేసి బ్యాంకు ఖాతాలు కొల్లగొడుతున్నారు. ఇటీవల ఓ మహిళకు కాల్ చేసి ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.10 వేలు నొక్కే�
ముంబై ఎయిర్పోర్టు నుంచి కస్టమ్స్ అధికారులం అని నాగోల్లో ఉండే ఒక మహిళకు ఫోన్ వచ్చింది. ఫెడెక్స్ కొరియర్లో మీ పేరుతో డ్రగ్స్ వచ్చాయని, వెంటనే ముంబై రావాలని ఫోన్ చేశారు. లేదంటే ఈ కేసు సీబీఐకి అప్పగి�
జిల్లావ్యాప్తంగా ఎక్కడా తాగునీటి ఇబ్బందులు రానివ్వొద్దని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు ఆదేశించారు. సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను స�
సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు. అమాయకులే లక్ష్యంగా చేసుకొని బురిడీ కొట్టిస్తున్నారు. మాటల గారడీ చేసి ఖాతాలు కొల్లగొడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం మాటున కుచ్చు టోపీ వేస్తున
ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని, ఆరు గ్యారెంటీల అమలులో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మాట నిలబెట్టుకొని వంద రోజుల్లో వాటిని పూర్తి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ, రెవెన్యూ శాఖల మంత్రులు తుమ్మల నా�