జిల్లాలో ప్రజాపాలన దరఖాస్తుల డాటా ఎంట్రీ 100 శాతం పక్కాగా జరగాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూ రు క్రాం తి అన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎంట్రీ చేయాలని ఆపరేటర్లకు సూచించారు.
అర్హులందరికీ రాజకీయాలకతీతంగా ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు. పెద్దశంకరంపేట పట్టణంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలనలో ప్రజల నుం�
రైతుల ఖాతాల్లో రైతుభరోసా డబ్బులు వేయాలని, ఆరు గ్యారెంటీల అమలుకు ఒత్తిడి తెస్తామని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం కౌడిపల్లి, శివ్వంపేట మండలాల్లోని పలు గ్రామాల్లో ఆమె ప్రజా�
ప్రజల వద్దకే ప్రభుత్వపాలనను తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్రంలో ప్రజాపాలన కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం అందోల్-జోగిపేట మున�
అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే ఆరు గ్యారెంటీలు వర్తింపజేయాలని భద్రాద్రి జిల్లా జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు అన్నారు. శుక్రవారం చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ, పెనగడప గ్రామాల్లో �
ప్రజల వద్దకు పాలన తీసుకుపోవాలనే సత్సంకల్పంతోనే రాష్ట్రప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, సహకారశాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం నగరంలోని 54వ డ
సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో రూపొందించిన సంక్షేమ పథకాల ఫలితాలను అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి అందజేస్తామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.
ఈనెల 15నుంచి 21వ తేదీ వరకు సింగవట్నంలో లక్ష్మీనర్సింహాస్వామి బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటకశాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాలను ప�
ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతున్నది. అర్హులందరికీ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రామ, వార్డు సభల వద్ద ప్రజలు ఆయా పథకాల కోసం అర్జీ�
రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు అందజేసేందుకు చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతున్నది. జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో అధికారులు, సిబ్బంది గురువారం దరఖాస్తులను స్వీకరించారు.
ప్రజాపాలన ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. గురువారం మండలంలోని జలగంనగర్, ఏదులాపురం గ్రామాల్లో ఏ ర్పాటు చేసిన ప్రజాపాలన దర
ప్రజాపాలన కార్యక్రమంలో అభయహస్తం ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించిన ప్రతి దరఖాస్తును నేటి నుంచి డాటా ఎంట్రీ చేయబోతున్నట్లుగా కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసు�
ప్రజాపాలన కార్యక్రమంలో అధికారులు ప్రజలకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విజయుడు సూచించారు. మండలంలోని మునుగాల, చాగాపురం గ్రామాల్లో గురువారం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు.
పేదల సంక్షేమ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. గురువారం పెంచికలపేట గ్రామంలో ప్రజాపాలన దరఖాస్తులను ఎమ్మెల్యే కలెక్ట�