Minister Jupalli Krishna Rao | ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ప్రజా పాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupalli Krishna Rao) అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడం అసాధ్యమని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) అన్నారు. ఆచరణ సాధ్యంకాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చారని, వాటిని అమలు చేసి కాంగ్రెస్ (
Praja Palana | ప్రజా పాలన దరఖాస్తుల అమ్మకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైనన్ని దరఖాస్తులను అందుబాటులో ఉంచాల్సిందేనని అధికారులను ఆదేశించారు. రైతుబంధు, పింఛన్లపై అపో�
Praja Palana | ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందేలా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమానికి రెండోరోజు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని సీఎస్ శాంతికుమారి పేర్కొన్నారు. ప్రజా పాలన కార్యక్రమంలో రెండోరోజు కార్యక్రమ నిర్�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. మంత్రు లు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రార
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని జిల్లాలో గురువారం ప్రారంభించారు. జనవరి 6వ తేదీ వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమం.. గ్రామపంచాయతీలు, వార్డుల వారీగా షెడ్యూల్ను ఖరారు చేశారు. ఇందులో భాగంగా �
తెలంగాణ రాష్ట్ర ప్రభుతం ప్రవేశపెట్టిన ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా అభయహస్తం ఆరు గ్యారెంటీల కోసం జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు 25,351 దరఖాస్తులు అందాయని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. షెడ్యూల్ ప్ర�
అర్హులకు ప్రభుత్వ పథకాల లబ్ధిని చేకూర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. అభయహస్తం ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకునేందుకు కుల, ఆదాయ సర్టిఫి
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనున్న ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామసభల్లో అవగాహన కొరవడింది. దీంతో ప్రజలు అయోమయానికి గురయ్యారు. ఆరు గ్యారెంటీలకు సంబంధించి పథకాలకు అర్హులైన వారి
ప్రజా పాలన గ్రామసభల్లో దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంది. దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయా.. రావా.. అనే ప్రశ్నలు వారి మెదళ్లను తొలుస్తున్నాయి. జిల్లావ్యాప్�
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయహస్తం పథకం కోసం గురువారం జిల్లావ్యాప్తంగా ప్రజాపాలన గ్రామసభలు ప్రారంభమయ్యాయి. ఒకరోజు ముందుగానే గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీలు, సిబ్బంది, అంగన్వాడీలు నెంబర్లు వేసిన
అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రజా పాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. గురువారం పట్టణంలోని తహసీల్దార్, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాటు చేస
అభయహస్తం కార్యక్రమా న్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి కోరారు. కాంగ్రెస్ ప్రభు త్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు సంబంధించి అభయహస్తం కార్యక్రమంలో భాగంగా గురువా రం ను�
గ్రామాల్లో కాంగ్రెస్ మార్క్ ప్రజాపాలన కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన గ్యారెంటీల అమలు కోసం సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన ఆదేశంతో గ్రామాలు, పట్టణాల్లో దరఖాస్తుల స్వీకర