ఆరు గ్యారెంటీల అమలు కోసమే ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభించిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం సంగారెడ్డి పట్టణంలోని 3వ వార్డు, చౌటకూరు మండలంలోని శివ్వంపేట,
ప్రజాపాలన దరఖాస్తులు ఎక్కడ తీసుకోవాలి. ఎలా నింపాలి. విధివిధానాలు ఏమిటి.. ఏయే పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి..? మరి ఇప్పుడొస్తున్న పథకాలకూ దరఖాస్తు చేయాలా.. కొత్త వాటికి చేయాలా? అన్నింటికీ కలిపి మళ్లీ దరఖాస్తు
ప్రజాపాలనతో ప్రజలు లబ్ధి పొందాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరు జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కౌంటర్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ
హుస్నాబాద్లో గురువారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమ ఏర్పాట్లలో అధికారులు విఫలమయ్యారు. పలు చోట్ల దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన ప్రజలకు కూర్చునేందుకు కుర్చీలు కూడా లేక చాలా సేపు నిలబడే ఉన్నారు. పలు క
కొత్త ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన’ ఉమ్మడి మెదక్ జిల్లాలో గురువారం ప్రారంభమైంది. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సెలవు దినాల్లో మినహా జనవరి 6వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర�
Praja Palana | ప్రజాపాలనకు తొలిరోజు భారీ స్పందన లభించింది. ఒక్కరోజులో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనే 81,964 దరఖాస్తులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. ఆరు గ్యారెంటీలకు 79,110.. ఇతర దరఖాస్తులు 2854 అందాయని తెలిపారు.
Minister Ponnam Prabhakar | ప్రజా పాలన కార్యక్రమంలో ఎలాంటి పైరవీలు లేకుండా, అర్హత ఉన్న ప్రతి ఒకరికీ లబ్ది చేకూరుస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar ) అన్నార
Praja Palana | పార్లమెంటు ఎన్నికల వరకు కాలయాపన చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన పేరిట దరఖాస్తులు స్వీకరిస్తుందని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత
Dasoju sravan | కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు దరఖాస్తు చేసుకోవాలనే పేరుతో దగా చేస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ ఇన్ఛార్జి దాసోజు శ్రవణ్ ఆరోపించారు.
Praja Palana | హైదరాబాద్ :రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు, 3,626 మున్సిపల్ వార్డులతో కలిపి మొత్తం 16,395 ప్రదేశాలలో ప్రజాపాలన సదస్సులు నిర్వహించడానికి 3,714 అధికార బృందాలను ఏర్పాటు చేశామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర�
Praja Palana | ప్రజా పాలన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నోడల్ అధికారులను నియమించింది. ఉమ్మడి జిల్లాల వారీగా ఐఏఎస్ అధికారులను నోడల్ అధికారులుగా నియమిస్తూ సీఎస్ శాంతి కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
Ration Cards | కొత్త రేషన్ కార్డులు ఇప్పుడే ఇవ్వమని, ప్రజా పాలనలో వచ్చే దరఖాస్తుల పరిశీలన తర్వాతనే అందిస్తామని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ, కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి ఎన్ ఉత్తమ్కుమార్ ర
CM Revanth | అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ సచివాలయంలో ప్రజా పాలన అభయహస్తం ఆరు గ్యారెంటీల లోగ�