ప్రజాపాలనలో మీరు ఇచ్చిన దరఖాస్తు అర్హత సాధించింది. మీకు ఇందిరమ్మ ఇల్లు, రేషన్కార్డు మంజూరైంది. ఫైనల్ వెరిఫికేషన్ కోసం మేం కాల్ చేస్తున్నాం.. మీ పేరు, రసీదు వివరాలు, ఫోన్ నంబర్, బ్యాంక్ వివరాలను చెప్�
ప్రజాపాలన దరఖాస్తులను తప్పులు లేకుండా ఎంట్రీ చేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సూచించారు. రాజంపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో, తహసీల్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న డాటాఎంట్రీ ప్రక్రియను మంగళవారం కల�
అభయహస్తం దరఖాస్తులను ఊరంతా పంచినప్పుడు రోడ్ల మీద కాకపోతే ఎక్కడ కనబడతాయంటూ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు. జారి పడితే తీసి మళ్లీ తీసుకుంటారు? ఏముంది ఆడ? అని చెప్పుకొచ్చారు.
KTR | కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ఆర్భాటంగా స్వీకరించిన ప్రజా పాలన అభయ హస్తం దరఖాస్తుల్లో నిర్లక్ష్యం బయటపడింది. ఎంతో జాగ్రత్తగా కంప్యూటరీకరించాల్సిన దరఖాస్తులు రోడ్లపై గాల్లో ఎగురుతూ కనిపించాయి. దీంతో �
Praja Palana | మీరు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారా? అభయ హస్తంలో ఆరు గ్యారంటీల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ గ్యారంటీలకు ఎంపికయ్యారని మీకు రేపో.. ఎల్లుండో కాల్ రావచ్చు! మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని చెప్పొచ్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రామాలు, పట్టణాల్లో ప్రజాపాలన పేరిట వారం రోజుల పాటు ఆరు గ్యారెంటీలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తుల్లో ప్రధానంగా �
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యతనిస్తూ వెంటనే పరిష్కరించాలని మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజలను నుంచి కలెక్టర�
ప్రజాపాలన దరఖాస్తులను ఆన్లైన్ పోర్టల్లో నమోదు ప్రక్రియను ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. దరఖాస్తుల నమోదు ప్రక్రియ నిర్ణీత సమయంలోగా పూర్తయ్యేలా కార్యాచరణ రూపొ�
ప్రజాపాలన ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి 1,25,84,383 దర ఖాస్తులు అందాయి. వీటిలో అభయహస్తం కింద 1,05,91,636 దరఖాస్తులు రాగా, రేషన్కార్డు, ఇతర అంశాలకు సంబంధించి 19,92747 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు అంతాబాగానే ఉన�
ప్రజలు తనపై నమ్మకంతో గెలిపించారని, నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తానని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. మండలకేంద్రంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని శుక్రవారం పరిశీలించా�
పేదలందరికీ ఆరు గ్యారెంటీ పథకాలను అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నది. చాలా గ్రామాల్లో అధికారులు సమయపాల�