సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ‘ప్రజాపాలన’ దరఖాస్తుల్లో తప్పులు ఉన్నాయంటూ లబ్ధిదారులకు ఫోన్ చేసి బ్యాంకు ఖాతాలు కొల్లగొడుతున్నారు. ఇటీవల ఓ మహిళకు కాల్ చేసి ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.10 వేలు నొక్కే�
ముంబై ఎయిర్పోర్టు నుంచి కస్టమ్స్ అధికారులం అని నాగోల్లో ఉండే ఒక మహిళకు ఫోన్ వచ్చింది. ఫెడెక్స్ కొరియర్లో మీ పేరుతో డ్రగ్స్ వచ్చాయని, వెంటనే ముంబై రావాలని ఫోన్ చేశారు. లేదంటే ఈ కేసు సీబీఐకి అప్పగి�
జిల్లావ్యాప్తంగా ఎక్కడా తాగునీటి ఇబ్బందులు రానివ్వొద్దని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు ఆదేశించారు. సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను స�
సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు. అమాయకులే లక్ష్యంగా చేసుకొని బురిడీ కొట్టిస్తున్నారు. మాటల గారడీ చేసి ఖాతాలు కొల్లగొడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం మాటున కుచ్చు టోపీ వేస్తున
ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని, ఆరు గ్యారెంటీల అమలులో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మాట నిలబెట్టుకొని వంద రోజుల్లో వాటిని పూర్తి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ, రెవెన్యూ శాఖల మంత్రులు తుమ్మల నా�
ప్రజాపాలనలో మీరు ఇచ్చిన దరఖాస్తు అర్హత సాధించింది. మీకు ఇందిరమ్మ ఇల్లు, రేషన్కార్డు మంజూరైంది. ఫైనల్ వెరిఫికేషన్ కోసం మేం కాల్ చేస్తున్నాం.. మీ పేరు, రసీదు వివరాలు, ఫోన్ నంబర్, బ్యాంక్ వివరాలను చెప్�
ప్రజాపాలన దరఖాస్తులను తప్పులు లేకుండా ఎంట్రీ చేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సూచించారు. రాజంపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో, తహసీల్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న డాటాఎంట్రీ ప్రక్రియను మంగళవారం కల�
అభయహస్తం దరఖాస్తులను ఊరంతా పంచినప్పుడు రోడ్ల మీద కాకపోతే ఎక్కడ కనబడతాయంటూ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు. జారి పడితే తీసి మళ్లీ తీసుకుంటారు? ఏముంది ఆడ? అని చెప్పుకొచ్చారు.
KTR | కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ఆర్భాటంగా స్వీకరించిన ప్రజా పాలన అభయ హస్తం దరఖాస్తుల్లో నిర్లక్ష్యం బయటపడింది. ఎంతో జాగ్రత్తగా కంప్యూటరీకరించాల్సిన దరఖాస్తులు రోడ్లపై గాల్లో ఎగురుతూ కనిపించాయి. దీంతో �
Praja Palana | మీరు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారా? అభయ హస్తంలో ఆరు గ్యారంటీల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ గ్యారంటీలకు ఎంపికయ్యారని మీకు రేపో.. ఎల్లుండో కాల్ రావచ్చు! మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని చెప్పొచ్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రామాలు, పట్టణాల్లో ప్రజాపాలన పేరిట వారం రోజుల పాటు ఆరు గ్యారెంటీలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తుల్లో ప్రధానంగా �
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యతనిస్తూ వెంటనే పరిష్కరించాలని మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజలను నుంచి కలెక్టర�
ప్రజాపాలన దరఖాస్తులను ఆన్లైన్ పోర్టల్లో నమోదు ప్రక్రియను ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. దరఖాస్తుల నమోదు ప్రక్రియ నిర్ణీత సమయంలోగా పూర్తయ్యేలా కార్యాచరణ రూపొ�