కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రజాపాలన సేవా కేంద్రం వద్ద బుధవారం ప్రజలు బారులుతీరి కనిపించారు. విద్యుత్ జీరో బిల్లులు రాకపోవడంతో మళ్లీ దరఖాస్తు చేసుకుంటున్నట్లు ప్రజలు పేర్కొన్నారు.
అన్ని అర్హతలు కలిగి గతంలో దరఖాస్తు ఇచ్చినా జీరో బిల్లు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు.
– కామారెడ్డి, మార్చి 6