రాష్ట్రంలో కాం గ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరుతో ప్రతీకార పాలన సాగిస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ దు య్యబట్టారు. పాలన ను గాలికొదిలి ఢిల్లీకి సంచులో మోయడం తో ముఖ్�
ప్రజాపాలనలో రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ధాన్యం అమ్ముకునేందుకు అన్నదాతలు సిద్ధమైనప్పటికీ అందుబాటులో కొనుగోలు కేంద్రాలు కరువయ్యాయి. ఫలితంగా ప్రైవేటు వర్తకుల చేతిలో చితికి పోతున్నారు. నిజామాబ
‘ప్రజాపాలన’ అని పేరు పెట్టుకొని, మాది రైతురాజ్యం అని నాటకాలాడే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు అన్ని కోతలే మిగిలాయి. ఓ వైపు యూరియా కొరత, మరోవైపు కరెంటు కోత వెరసి రాష్ట్రంలో రైతాంగం అవస్థల పాలవుతున్నది. ప
ఉమ్మడి జిల్లాలో సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని బుధవారం ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్పరేడ్ మైదానంలో వేడుకలకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్�
కాంగ్రెస్ది ప్రజాపాలన కాదని.. ప్రజావ్య తిరేక, నియంత, నియంతృత్వ పాలన అని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాసర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జాతీయ సమైక్యతా ది�
రాచరిక వ్యవస్థ నుండి ప్రజా పాలనా వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన రోజు సెప్టెంబర్ 17. తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు. హైదరాబాద్ సంస్థానం భారత్ యూనియన్లో చేరి నేటికి 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని 78వ సం�
ప్రజా పాలనలో కాంగ్రెస్ నేతల ఇసుక దందా జోరుగా సాగుతున్నది. స్టేషన్ఘన్పూ ర్ నియోజకవర్గంలోని కీలక ప్రజాప్రతినిధి కుటుం బ సభ్యుడి అండదండలతో పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతున్నది.
ప్రజాపాలన ప్రభుత్వంలో కుదేలైన నిర్మాణ రంగంపై మరో పిడుగు పడింది. ఇప్పటికే రియల్ భూమ్ పడిపోవడంతో ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేక ఢీలా పడిన బిల్డర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం మూలికే నక్కపై తాడిపండు పడిందన్న
యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. యూరియా కోసం రోజుల తరబడి పీఏ సీసీఎస్ కార్యాలయానికి తరలివస్తున్నారు. అయినా యూరి యా లభించడం లేదని రైతులు వాపోతున్నారు. గత కొద్ది రోజుల నుంచి పీఏసీసీఎస్లో యూరియ
మక్తల్, జులై 15; ప్రజా పాలనలో ప్రజలకు అన్నివిధాలా కష్టాలు తప్పడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఆర్టీసీ బస్సులు మొరాయిస్తున్నాయి. తాజాగా మక్తల్లోనూ ఆర్టీసీ బస్సుకు సాంకేతిక సమస్య తలెత్తింది. ఇక చేసేద�
Satyavati Rathod | నిన్న మహబూబాబాద్ నియోజకవర్గంలో జరిగిన కాంగ్రెస్ ప్రజా పాలన సభ అట్టర్ ప్లాప్ అయింది. ఆరుగురు మంత్రులు వచ్చి ఆర్భాటం చేశారు తప్పా అభివృద్ధికి కోసం చేసింది ఏమీ లేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నా
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజా పాలన నిర్వహిస్తుందని పదేపదే చెప్తున్నారు కానీ రాష్ట్రంలో ప్రజా పాలన కాదు పోలీస్ పాలన నడుస్తుందని బీఆర్ఎస్ నేత దిండిగ�
RTC Employees | తమ ఉద్యోగాలు తిరిగి తమకివ్వాలని టీజీఎస్లో నుంచి తొలగించిన ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఆర్టీసీ నుంచి తొలగించిన ఉద్యోగులు సంస్థ ఎండీని కలవడానికి ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బస్ భవన్ కు శుక్రవారం ప�