ఉమ్మడి జిల్లాలో సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని బుధవారం ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్పరేడ్ మైదానంలో వేడుకలకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్�
కాంగ్రెస్ది ప్రజాపాలన కాదని.. ప్రజావ్య తిరేక, నియంత, నియంతృత్వ పాలన అని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాసర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జాతీయ సమైక్యతా ది�
రాచరిక వ్యవస్థ నుండి ప్రజా పాలనా వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన రోజు సెప్టెంబర్ 17. తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు. హైదరాబాద్ సంస్థానం భారత్ యూనియన్లో చేరి నేటికి 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని 78వ సం�
ప్రజా పాలనలో కాంగ్రెస్ నేతల ఇసుక దందా జోరుగా సాగుతున్నది. స్టేషన్ఘన్పూ ర్ నియోజకవర్గంలోని కీలక ప్రజాప్రతినిధి కుటుం బ సభ్యుడి అండదండలతో పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతున్నది.
ప్రజాపాలన ప్రభుత్వంలో కుదేలైన నిర్మాణ రంగంపై మరో పిడుగు పడింది. ఇప్పటికే రియల్ భూమ్ పడిపోవడంతో ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేక ఢీలా పడిన బిల్డర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం మూలికే నక్కపై తాడిపండు పడిందన్న
యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. యూరియా కోసం రోజుల తరబడి పీఏ సీసీఎస్ కార్యాలయానికి తరలివస్తున్నారు. అయినా యూరి యా లభించడం లేదని రైతులు వాపోతున్నారు. గత కొద్ది రోజుల నుంచి పీఏసీసీఎస్లో యూరియ
మక్తల్, జులై 15; ప్రజా పాలనలో ప్రజలకు అన్నివిధాలా కష్టాలు తప్పడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఆర్టీసీ బస్సులు మొరాయిస్తున్నాయి. తాజాగా మక్తల్లోనూ ఆర్టీసీ బస్సుకు సాంకేతిక సమస్య తలెత్తింది. ఇక చేసేద�
Satyavati Rathod | నిన్న మహబూబాబాద్ నియోజకవర్గంలో జరిగిన కాంగ్రెస్ ప్రజా పాలన సభ అట్టర్ ప్లాప్ అయింది. ఆరుగురు మంత్రులు వచ్చి ఆర్భాటం చేశారు తప్పా అభివృద్ధికి కోసం చేసింది ఏమీ లేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నా
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజా పాలన నిర్వహిస్తుందని పదేపదే చెప్తున్నారు కానీ రాష్ట్రంలో ప్రజా పాలన కాదు పోలీస్ పాలన నడుస్తుందని బీఆర్ఎస్ నేత దిండిగ�
RTC Employees | తమ ఉద్యోగాలు తిరిగి తమకివ్వాలని టీజీఎస్లో నుంచి తొలగించిన ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఆర్టీసీ నుంచి తొలగించిన ఉద్యోగులు సంస్థ ఎండీని కలవడానికి ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బస్ భవన్ కు శుక్రవారం ప�
‘పేదల కల నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. రాష్ట్రంలో 4.5 లక్షల ఇండ్లు కట్టివ్వాలని నిర్ణయించింది. వాసాలమర్రిలో ఒక్క ఇల్లు కూడా కట్టకుండా మోసం చేశారు. గ్రామానికి 227 ఇందిరమ్మ ఇండ్లు మంజూ�
ఉండటానికి ఇల్లు లేదు.. ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Illu) జాబితాలో తన పేరు లేదు అంటూ ఓ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. నర్సాపూర్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి నరేష్ తన చిన్న వయసులోనే తల్లిదండ్రు
కాకులను కొట్టి గద్దలకు పంచిన చందంగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తోంది. వందల కోట్ల రెవెన్యూ మార్గాలను అప్పనంగా ఆప్తులకు కట్టబెడుతున్నది. ఈ విషయంలో చిన్న, మధ్యతరగతి వ్యాపారుల పొట్ట కొడుతోంది.