ప్రజా ప్రభుత్వం అంటే పేదల ఇండ్ల స్థలాలకు సంబంధించిన భూములను బలవంతంగా గుంజుకునే కుట్రలు చేయడమా? అని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి ప్రశ్నించారు. సర్కారుకు దమ్ముంటే ప్రభుత్వ స్థలాల�
ప్రజాపాలనలో నిర్బంధకాండ నిత్యకృత్యమైంది. నిర్బంధాలు, అక్రమ అరెస్ట్లు, కేసులు సహజంగా మారాయి. మంత్రులు, ముఖ్యమంత్రి పర్యటన ఉంటే చాలు ప్రశ్నించేవారు పోలీసుల చేతిలో బంధీలవుతారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెల�
‘రెండున్నరేండ్లుగా పాలనను గాలికొదిలేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భూముల చుట్టూ పరిభ్రమిస్తున్నారు.. హైడ్రా, మూసీ, మెట్రో, ఫ్యూచర్సిటీ, హిల్ట్ ముసుగులో యథేచ్ఛగా భూ దోపిడీకి తెగబడుతున్నారు..’ అని బీఆర్�
ప్రజాపాలన పేరుతో అధికారం చేపట్టి అధికారంలోకి వచ్చి న కాంగ్రెస్ నిజమైన అర్హులకు సంక్షేమ పథకాలు అందించడంలో పూర్తిగా విఫల మైందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి విమర్శించారు.
Praja Palana | చిగురుమామిడి,మండలంలోని చిగురుమామిడి, సుందరగిరి, ఇందుర్తి, నవాబ్ పేట్ గ్రామాలలో ప్రజా పాలన ప్రగతి పాలనలో భాగంగా గ్రామసభలు గ్రామ సర్పంచ్ ల అధ్యక్షతన బుధవారం నిర్వహించారు.
గ్రామ, వార్డు స్థాయి నుంచి ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి వేగంగా పరిష్కరించడం, ప్రభుత్వ సేవలను, సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయడం "ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక" వార్డు సభల ముఖ్య ఉద్దేశం. కానీ నకిరే�
ఖమ్మం జిల్లా బోనకల్లు రైతువేదికలో అధికారులు గురువారం నిర్వహించిన ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక సభ’ రసాభాసగా మారింది. మొకజొన్న కొనుగోళ్లలో ముమ్మాటికీ ప్రభుత్వానిదే నిర్లక్ష్యమంటూ తెలంగాణ రైతు సంఘం నాయక�
ప్రజాపాలనలో రైతులు గోసపడుతున్నారని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని పత్తిమార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకొచ్చిన మక్�
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సగకాలం పూర్తి కావస్తుండగా రైతుల తీవ్రమైన కష్టాల వార్తలు క్రమంగా పెరుగుతున్నాయి. బీఆర్ఎస్ పాలన పోయినప్పటి నుంచి ఇప్పటికి నాలుగు పంట కాలాలు ముగిసి ప్రస్తుతం ఐదవద�
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 16న జరిగే మండల స్థాయి సభలు విజయవంతమయ్యేలా కృషి చేయాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. ఈ నెల 2న నిర్వహించిన గ్రామసభలు విజ