కాకులను కొట్టి గద్దలకు పంచిన చందంగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తోంది. వందల కోట్ల రెవెన్యూ మార్గాలను అప్పనంగా ఆప్తులకు కట్టబెడుతున్నది. ఈ విషయంలో చిన్న, మధ్యతరగతి వ్యాపారుల పొట్ట కొడుతోంది.
Praja Palana | ప్రజా పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ గ్రామంలో పలువాడల్లో బోర్లు పోయడం లేదు, భగీరథ నీళ్లు రోజూ రావడంలేదు. కరీంనగర్ తిమ్మాపూర్ మండలంలోని ఇందిరానగర్ గ్రామంలో ఎస్సీ కాలనీతో పాటు అనుబంధ గ్రామమై�
ప్రజా పాలన అంటూ ప్రచారం చేసుకుంటున్న రేవంత్ సర్కార్ది నయవంచక పాలన అని బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నా�
ప్రజా పాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అసలైన పేదలను విస్మరిస్తున్నది. ని త్యం నేతలకు దండం పెడుతూ వారి భజన చే సే వారికే పథకాలు అందుతున్నాయని.. ఇదే నా ప్రజా పాలన అంటూ పలువురు పేదలు ప్రభుత్వ�
ప్రజా పాలనే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకుపోతున్నదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం నగరంలో సోమవారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో భట్టి విక్రమార్క ము�
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు నామమాత్రంగా మారుతున్నాయి. రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా పథకాలు పూర్తిస్థాయిలో అమలు కాకపోగా, ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఆర్భాటంగా ప్రకటించిన మహాలక్ష్మీ పథకం ప్రచ
అధికారం కోసం కాంగ్రెస్ అలవికాని హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చింది. అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు పెద్ద పెద్ద మాటలు చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక మొండి�
రాష్ట్రంలో ప్రజాపాలన అందిస్తున్నాం, పారదర్శకంగా ప్రభుత్వ పథకాలను అర్హులైన వారికి అందజేస్తామని నిత్యం చెబుతున్న సీఎం రేవంత్రెడ్డితో పాటు మంత్రుల ప్రకటనలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న తీరుకు భిన్నంగ�
2019, సెప్టెంబర్ 17 నుంచి ‘తెలంగాణ ఉద్యమకారుల ఫోరం’ చేసిన కృషి ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉద్యమకారుల అంశాన్ని ప్రస్తావించింది. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్�
Revanth Reddy | తెలంగాణలో ప్రజాపాలన అందిస్తున్నామంటూ కాంగ్రెస్ నేతలు విస్తృతప్రచారం చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ప్రజాగ్రహం పెల్లుబుకుతున్నది.
ప్రజా పాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం దగా పాలన చేస్తుందని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి మండల పరిధిలోని గుడితండా గ�
రాష్ట్రంలో ప్రజా పాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస పాలన చేస్తోందని, గ్రామాల్లో తాజా మాజీ సర్పంచులు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతోందని మాజీ స�
అబద్ధపు మాటలు.. మోసపూరిత ప్రకటనలు.. రేవంత్ సర్కారు రైతులకు నిలు వు పంగనామాలు పెట్టింది. గత 16 నెలలుగా రుణమాఫీ చేస్తామని దేవుళ్లపై ఒట్లు వేసిన ముఖ్యమంత్రి.. తాను వేసిన ఒట్లను గట్టుమీద పెట్టేశాడు. ఇప్పటి వరకు