ఏడాదిలోనే తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్కు అడుగడుగునా జనఛీత్కార సంకేతాలు బలంగా అందుతూనే ఉన్నాయి. ఆన్లైన్ పోల్ పెట్టి మాయచేద్దామనుకున్న అధికారపార్టీకి జనం జవాబు ఊపిరాడకుండా చేసి�
కాంగ్రెస్ పాలనలో అన్నింటా రైతన్నకు అగచాట్లు తప్పడం లేదని, దుక్కి దున్నే సమయం నుంచి పంట కొనుగోలు దాకా ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశ�
రాష్ట్రంలో పాలన ‘అయితే జూబ్లీహిల్స్ నివాసం.. లేదంటే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్' కేంద్రంగా సాగుతున్నది. ముఖ్యమైన సమీక్షలు, ప్రధానమైన నిర్ణయాలన్నీ అకడి నుంచే జరిగిపోతున్నాయి. మంత్రులు, అధికారులాం�
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు మరోసారి నిప్పులు చెరిగారు. ప్రజా పాలన అంటివి.. సీఎం క్యాంపు ఆఫీసులో ప్రజా దర్బర్ అంటివి.. ప్రతి రోజు ప్రజలు కలుస్తా అంటివి.. కానీ ఏడాది కాలం�
ప్రజాపాలన అని గొప్పగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సామాన్యులు, ప్రతిపక్ష పార్టీల నేతలకు అవమానం జరుగుతున్నది. అధికారిక కార్యక్రమాల్లో కాంగ్రెస్ నేతలు దౌర్జన్యం చేస్తున్నారన్న ఆరోపణలు వె
ప్రజాపాలనలో భాగంగా జనగామ మండలంలోని ఎర్రకుంట తండాలో ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గూండాగిరి చేశారు. పోలీసుల సమక్షంలోనే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కోడిగుడ్లు, టమ�
కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై ప్రజలు తిరగబడాలని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి పిలుపునిచ్చారు. పీసీసీ చీఫ్ మహేశ్కుమార్, మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి సహా కాంగ్ర�
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే అంతిమ నిర్ణేతలు, వారి నిర్ణయమే అందరికీ శిరోధార్యం. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సబ్బండ వర్గాల పోరాట ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. వచ్చిన రాష్ట్రం తెచ్చిన
ఏడాది పాలనలో రాష్ర్టాన్ని అద్భుతంగా పాలించామని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటున్నది. ప్రజాపాలన విజయోత్సవాల పేరుతో ఉత్సవాలు నిర్వహించింది. కానీ, వాస్తవాలు వేరుగా ఉన్నాయి. ఏడాది పాలనలో రాష్ట్ర ఖజానాకు వచ్చ
ఈ ఊరు.. ఆ ఊరు అనే తేడా లేదు.. ‘అనర్హుల జాబితా’లపై అన్ని ఊర్లూ ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. గ్రామసభల సాక్షిగా పల్లెలన్నీ సర్కారు తీరుపై మండిపడుతున్నాయి. ఓవైపు ఆరు గ్యారెంటీల అమలుపై నిలదీస్తూనే ఇందిరమ్మ ఇండ్లు, ర�
గ్రామసభలు నిర్వహించిన మూడో రోజు గురువారం కూడా ప్రజలు ఎక్కడికక్కడ అధికారులను, కాంగ్రెస్ నాయకులను నిలదీశారు. రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా తదితర పథకాల గురించి ప్రశ్నించారు. అర్హులకే పథకాలు
నాలుగు కొత్త పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో నిర్వహించిన గ్రామ సభలు బుధవారం రెండోరోజు సైతం గందరగోళంగా జరిగాయి. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా, రైతుభరోసా పథకాల కోసం ఎంపిక చేసిన లబ్ధి�
ప్రజాపాలన గ్రామసభల్లో రెండో రోజూ ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ఏ ఊరిలో చూసినా.. ఏ వార్డులో చూసినా తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. నాలుగు పథకాల అమలుపై బుధవారం ఉమ్మడిజిల్లాలో గ్రామ సభలు నిర్వహించగా.. అంతటా ప్రజ�
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ఇంద్రవెల్లి(బీ), కేస్లాపూర్, మెండపల్లి, ముత్నూర్, గౌరపూర్, వాల్గోండా గ్రామ పంచాయతీలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలు తీవ్ర గందరగోళం మధ్య కొనసాగాయి. సంక్షేమ పథక
వడ్డాడి గ్రామంలో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభ గందరగోళం మధ్య రసాభాసగా సాగింది. అర్హులను గుర్తించి నిరు పేదలకు న్యాయం చేయాలని అధికారులపై గ్రామస్తు లు, ఉపాధి కూలీలు మండిపడ్డారు. ఈ సందర్భంగా గ్రామ�