ఆంక్షలు, కంచెలు, అరెస్టులు, నిర్బంధాలు రేవంత్ పాలనలో నిత్యకృత్యమయ్యాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. నాగర్కర్నూల్ జిల్లా మైలారంలో మైనింగ్కు వ్యతిరేకంగా గ్రామ�
ఆదిలాబాద్ పట్టణంలోని 33వ వార్డులో 200 మంది రేషన్కార్డు లేని వారు ఉన్నారు. వీరిలో చాలా మంది కూలీ పనులు, కులవృత్తులు, చిరు వ్యాపారాలు చేసుకుని ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రేషన్కార్డుల అర్హుల
New Ration Cards | కొత్త రేషన్ కార్డుల కోసం రాష్ట్ర ప్రజల ఎదురుచూపులు తప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త రేషన్కార్డుల జారీ విషయంలో ఇదుగో వచ్చే.. అదిగో వచ్చే అంటూ మంత్రులు, ఎమ్మె�
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో నిరుపేదలకు ఇండ్లు దక్కుతాయా..? అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు వేసి అర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం ఇండ్ల సర్వే చేపట్టింది.
హామీలు అమలులో, ప్రజా పాలన చేయడంలో కాంగ్రెస్ సర్కారు ఘోరంగా విఫలం చెందిందని సంగారెడ్డి జిల్లా అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ విమర్శించారు. రైతుబంధు రూ. 15వేలు చెల్లించాలని, కేటీఆర్తో పాటు బీఆ�
ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పుకొంటున్న పార్టీకి చెందిన కౌన్సిలర్లు కానిస్టేబుళ్లపై దౌర్జన్యంగా వ్యవహరించిన ఘటన బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంల
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో వింత ధోరణి కొనసాగుతున్నది. జనం ఛీత్కరించిన వారిదే హవా నడుస్తున్నది. ఎన్నిక ల్లో ప్రజలు ఓడించిన వారికే యంత్రాం గం వత్తాసు పలుకుతున్నది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో �
420 హామీలు.. 6 గ్యారెంటీలంటూ ప్రజలకు మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి మాటలతో కోటలు కట్టడమే తప్ప ఏడాది కాలంలో చేసిందేమీ లేదని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ప్రశ్నిస్తే కేసు�
కడుపులో కత్తెర్లు నోట్ల శెక్కరలు అని పెద్దలు ఉత్తగనే అనలేదు. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన తీరే అందుకు సజీవ సాక్ష్యం. ఎన్నికలకు ముందు హస్తం నేతలు తియ్యటి మాటలు చెప్పారు. తాము భూమ్మీద కాదు, మాట మీద నిలబడే మన�
Revanth Reddy | రేవంత్రెడ్డి మాటకారే కానీ పనిమంతుడు కాదని, తెలంగాణ గురించి తెలిసిన ఏకైక నేత కేసీఆర్ ఒక్కరేనని తెలంగాణ ప్రజలు కుండబద్దలు కొట్టారు. జోగులాంబ దేవాలయం అలంపూర్ నియోజకవర్గం నుంచి మొదలుకొని భద్రాద్�
తాము అధికారంలోకి వస్తే తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు మాట తప్పింది. ఆ పార్టీ గద్దెనెక్కి ఏడాది దాటినా ఇచ్చిన వాగ్దానాల అమలు దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ �
కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రోటోకాల్ పాటించడం లేదు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ విప్
అధికారంలోకి వస్తే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామంటూ హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఏడాది గడచినా ఆచరణపై దృష్టిపెట్టలేదు. ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వానికి అందిన దరఖాస్తులు ఏమయ్యాయో? లబ్ధదారుల ఎంప�