Revanth Reddy | రేవంత్రెడ్డి మాటకారే కానీ పనిమంతుడు కాదని, తెలంగాణ గురించి తెలిసిన ఏకైక నేత కేసీఆర్ ఒక్కరేనని తెలంగాణ ప్రజలు కుండబద్దలు కొట్టారు. జోగులాంబ దేవాలయం అలంపూర్ నియోజకవర్గం నుంచి మొదలుకొని భద్రాద్�
తాము అధికారంలోకి వస్తే తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు మాట తప్పింది. ఆ పార్టీ గద్దెనెక్కి ఏడాది దాటినా ఇచ్చిన వాగ్దానాల అమలు దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ �
కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రోటోకాల్ పాటించడం లేదు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ విప్
అధికారంలోకి వస్తే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామంటూ హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఏడాది గడచినా ఆచరణపై దృష్టిపెట్టలేదు. ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వానికి అందిన దరఖాస్తులు ఏమయ్యాయో? లబ్ధదారుల ఎంప�
Congress | ‘మార్పు’ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏడాది పాలనలో తెలంగాణ ప్రజలకు తనదైన ‘మార్క్' చూపించింది. ప్రజల జీవితాల్లో మెరుగైన మార్పు తీసుకురావడం మరచి, స్వార్థపూరిత పాలనకు తెరతీసిందనే విమర్శలు ఎద
గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థి శైలజ మృతి చెందిన 24 గంటల్లోనే.. నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో మరో ఫుడ్ పాయిజన్ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రతి పదిరోజులకు ఒక పసి ప్�
తెలంగాణ మాదిరిగానే మహారాష్ట్రలో పథకాలు అమలు చేస్తామని ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీని అక్కడి ప్రజలు చీదరించుకున్నారని, కనీసం వారికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఎద్దే
ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల పేరిట బుధవారం వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి సభ నిర్వహించారు. గుడిచెరువులో ఏర్పాటు చేసిన ఈ సభకు మహిళలను పెద్దసంఖ్యలో తరలించారు. సీఎం రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి, మధ్
క్రీడల అభివృద్ధికి, క్రీడాకారుల సాధికారతకు పాటుపడుతున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న మాటలకు, చేతలకు పొంతన ఉండటం లేదు. క్రీడాపాలసీని తెస్తామని, మైదానాలను అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్రెడ్డి ప�
ప్రజాపాలన విజయోత్సవ సభ కోసం ప్రభుత్వ అధికారులకు టార్గెట్లు పెట్టి మరీ జన సమీకరణ చేయిస్తున్నది. కాంగ్రెస్ సర్కారు విజయోత్సవాల్లో భాగంగా ఇందిర మహిళా శక్తి పేరిట నగరంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ�
మూడు రోజుల పాటు అదో నిషేధిత ప్రాంతం. ఆ ప్రాంత దరిదాపుల్లోకి వెళ్లకుండా పోలీసుల నిర్బంధ ఆంక్షలు. అలాంటి ప్రాంతానికి ఓ వ్యక్తి మందీ మార్బలంతో వెళ్లారు. ఆయన కనీసం వార్డు మెంబర్ కూడా కాదు. కానీ ఆయన వచ్చారంటే �
రాష్ట్రంలో ప్రజాపాలన పడకేసిందని, కాంగ్రెస్ సర్కారు అన్నింటా ఘోరంగా విఫలమైందని మెదక్ ఎంపీ రఘునందన్రావు విమర్శించారు. అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించడం
ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాలు గురువారం నుంచి నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమ �