Telangana | తెలంగాణలో సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల కోసం అధికారులు వివరాలు సేకరించనున్నారు.
ప్రజోపయోగ నిర్ణయాలను వేగంగా తీసుకొని, అమలుచేయాల్సిన రాష్ట్రప్రభుత్వం ‘క్యాబినెట్ సబ్ కమిటీ’ల పేరుతో కాలక్షేపం చేస్తున్నది. కీలకమైన అంశాలపై కమిటీలు వేసి, సంప్రదింపుల పేరుతో నెలలపాటు నెట్టుకొస్తున్న
KTR | కాంగ్రెస్ పాలనలో.. పల్లెలు, పట్టణాలు కంపు కొడుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఓవైపు తెలంగాణ పల్లెల్లో పాలన పూర్తిగా పడకేసింది.. మరోవైపు పట్టణాల్లో పరిస్థితి అధ్వాన్నంగ�
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం కలకోటకు చెందిన తోటపల్లి రవికుమార్ జనవరి 3న ‘ప్రజాపాలన’లో దరఖాస్తు చేసుకున్నా రు. మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్ల పథకాలు వర్తింపజేయాలని కోరారు.
ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీల హామీల అమలులో పూర్తిగా విఫలమైన సీఎం రేవంత్రెడ్డి గద్దె దిగాలని పలువురు మహిళలు మండిపడ్డారు. మంగళవారం ప్రజాభవన్కు వచ్చిన ముస్లిం మైనార్టీ మహిళలు ప్రజాపాలనలో 8 నెలల క్రితం ఇచ్చ
పురుగుల అన్నం పెడుతున్నారని ఎస్వో స్వప్న మేడానికి ఫిర్యాదు చేస్తే గిన్నెతో కొట్టారని కస్తూర్బాగాంధీ పాఠశాల విద్యార్థినులు సోమవారం తల్లిదండ్రులతో కంటతడి పెట్టుకున్నారు. ఆదివారం రాత్రి నాగర్కర్నూల�
‘మేము అధికారంలోకి వస్తే జీవో 46ను రద్దు చేస్తాం’ అని ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. నేడు అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచినా దానిపై నోరే మెదపడం లేదు.
అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అందిస్తున్నది ప్రజా పాలన కాదని.. ప్రజలను వంచించే పాలన అని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ధ్వజమెత్తారు.
తెలంగాణను సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సూచించారు. సంస్కృతిలో భాగస్వామ్యమైతేనే కలెక్టర్లు సరైన సేవలు అందించవచ్చని చెప్పారు.
ప్రజలు తిరస్కరించిన వ్యక్తిని వేదికపై కూర్చోబెట్టి, ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన ఎమ్మెల్యేను కింద కూర్చోబెట్టడమేనా.. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా పాలన అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ
గతంలో దరఖాస్తు చేసుకొని అర్హత ఉన్నా.. గృహజ్యోతి పథకం అందనివారు ప్రజాపాలన సేవా కేంద్రాల్లో వివరాలను సవరించుకోవాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇండ్లు మారినవారు, వి�
నిరుద్యోగలు మార్చ్లో భాగంగా టీజీపీఎస్ను ముట్టడించిన నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఖండిచారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాపాలన పేరిట ఆరు గ్యారెంటీల దరఖాస్తులను ప్రజల నుంచి స్వీకరించింది. ఆగమేఘాల మీద ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి.