“వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామానికి చెందిన వెంకటేశ్.. ప్రజాపాలనలో జీరో బిల్లు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, అతడికి రెండు నెలలుగా జీరో బిల్లు రావడం లేదు. దీనిపై మండల పరిషత్ కార్యాలయానికి నాలుగు దఫ�
గృహజ్యోతి పథకానికి అర్హత ఉన్నా.. జీరో బిల్లులు రాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు ప్రజాపాలన సేవా కేంద్రాలకు తరలివస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఉచిత హామీల అమలుకు లబ్ధ్దిదారుల ఎంపిక ప్రక్రియకు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 6 వరకు ప్రత్యేక శిబిరాలు ఏ ర్పాటు చేసిన విషయం తెలిసిందే. అభయహస్తం కార్యక్రమం ఏర్పాటు చేసి దరఖాస్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలు అర్హులకు అందకుండా పోతున్నాయి. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నా కంప్యూటర్లలో ఎంట్రీ చేయలేదని పలువురు వాపోతున్నారు. అవసరమైన జిరాక్స్లతో దరఖాస్తు అందించ�
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రజాపాలన సేవా కేంద్రం వద్ద బుధవారం ప్రజలు బారులుతీరి కనిపించారు. విద్యుత్ జీరో బిల్లులు రాకపోవడంతో మళ్లీ దరఖాస్తు చేసుకుంటున్నట్లు ప్రజలు పేర్కొన్నారు.