Protests Ban | తమది ప్రజా పాలన అని గొప్పగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పోరుపై ఉక్కుపాదం మోపుతుంది. నిన్నటి వరకు హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైన నిషేధాలు జిల్లా కేంద్రాలకు పాకాయి.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రజాపాలన సేవా కేంద్రం వద్ద బుధవారం ప్రజలు బారులుతీరి కనిపించారు. విద్యుత్ జీరో బిల్లులు రాకపోవడంతో మళ్లీ దరఖాస్తు చేసుకుంటున్నట్లు ప్రజలు పేర్కొన్నారు.
జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సురేశ్కుమార్ పోలీస్ అధికారుల సంఘం క్యాలెండర్ను శనివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ పోలీసులు కమిటీలు వేసుకొని కలిసికట్టుగా సమస్యల పరిష్కారానికి కృష�
జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మిస్తున్న జిల్లా గ్రంథాలయ భవనాన్ని తర్వగా పూర్తి చేయాలని, పాఠకులకు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు అవసరమైనన్ని పుస్తకాలను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ బోరడే హేమంత�
జిల్లా కేంద్రంలోని 36వ వార్డు(ఇందిరానగర్)లో మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేశ్గౌడ్ ఆదివా రం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి నేపథ్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన మహిళ�
మహిళలకు బస్సు ఫ్రీ జర్నీ చేయడంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయంటూ కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆటో డ్రైవర్లు ఆందోళన చేశారు. తమను ఆదుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆటో కార్మిక సంక్షేమ సంఘం జిల్�
జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎమ్మె ల్యే కోవ లక్ష్మికి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు, అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో జాతీయ రహదారుల నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. కేసీఆర్ సర్కారులో అప్పటి ఎమ్మెల్యే.. ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు చొరవతో నిధులు మంజూరు కాగా, ఇటీవల టెండర్లు, అగ్రిమెంట్
గ్రామీణ క్రికెట్ క్రీడాకారులకు నవశకం రానున్నది. జస్టిస్ లోదా కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్రంలో క్రికెట్ క్రీడారంగంలో నూతన మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇన్నాళ్లు హైదరాబాద్ చుట్ట�
డయాగ్నొస్టిక్ సెంటర్లను| జిల్లా కేంద్రాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన డయాగ్నొస్టిక్ కేంద్రాలను మంత్రులు ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 19 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లలో ఉచితంగా రోగ