Road accident | స్కూల్ పిల్లలను తీసుకెళ్తున్న ఆటో బోల్తాపడి పదవ తరగతి విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందారు. మరో 14 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో ఈ ప్రమాదం జరిగింది.
సర్పంచ్ ఎన్నికల్లోనూ బాండ్ పేపర్ ట్రెండ్ మొదలైంది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం గజ్యానాయక్ తండాకు చెందిన గోనె శివాని సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగారు.
ధాన్యం కాంటా చేసినా మిల్లులకు తరలించకపోవడంతో రైతులు సోమవారం నిరసనకు దిగారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని అక్కాపూర్ రైతులు కొనుగోలు కేంద్రంలో ధాన్యం కాంటా చేశారని, మిల్లులకు తరలిచేందుకు లార�
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్ సమీపంలో గల ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలను మున్సిపల్ అధికారులు సోమవారం తొలగించారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల సహకారంతో ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం వరకు నిర్మ�
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్ సమీపంలోని ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలను మున్సిపల్ అధికారులు సోమవారం తొలగించారు. సర్వే నం.6లో కొందరు అక్రమంగా కట్టుకున్న దుకాణాలు, షెడ్లను పోలీసులు, రెవెన్య�
గ్రామ పంచాయతీ రిజర్వేషన్ల అమలులో బీసీలకు అన్యాయం జరిగింది. కామారెడ్డి జిల్లాలో గతంతో పోలిస్తే అనూహ్యంగా 8 స్థానాలు కోత పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు పెద్ద ఎత్తున ఉద్యమం సాగుతో�
సన్మానం అనుకొని కారు దిగిన మంత్రి సీతక్క.. రైతుల సమస్యలు చెప్పగానే కారెక్కి వెళ్లిపోయి.. రైతులపై కేసులు పెట్టించడం తగదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. సదాశివనగర్లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశ�
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలకేంద్రంలో జిన్నింగ్ వ్యాపారులు పత్తి కొనుగోళ్లను సోమవారం నిలిపివేశారు. మిల్లుకు నిరవధిక బంద్ ఫ్లెక్సీని ఏర్పా టు చేసి, రైతులు సహకరించాలని కోరారు. సీసీఐ అధికారులు ఎల్1,
సీఎం సహాయనిధి కోసం దరఖాస్తు చేసిన కాంగ్రెస్ నాయకుడికి ఊహించని రీతిలో షాక్ తగిలింది. చికిత్స కోసం రూ.32 లక్షలు ఖర్చయ్యాయని సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేస్తే రూ.60 వేలు మంజూరు చేయడంతో ఆయన ఆగ్రహం కట్టలు తెంచుక�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతూ ఈనెల 15వ తేదీన కామారెడ్డి బీసీ మహాసభను నిర్వహించనున్నట్లు 42 శాతం రిజర్వేషన్ సాధన సమితి చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ�
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు నిరసన చేపట్టారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఐక్య విద్యార్థి సంఘాల కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో శుక్ర�
కామారెడ్డి జిల్లాలోని పత్తి రైతులకు ఈసారి కూడా గడ్డు కాలమే దాపురించబోతోంది. ఇప్పటికే సాగులో నానా తంటాలు పడిన పత్తి రైతుకు సీసీఐ కొనుగోలు కేంద్రాలు లేక ఆందోళన చెందుతున్నారు.
కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రామారెడ్డి మండలం మద్దికుంటకు చెందిన రేకులపల్లి జీవన�