ఏంది పప్పా! నువ్వు చెహ్రా పెంచుమంటే పెంచవ్? అరవై ఏండ్లకు వచ్చిగూడా ఇంకా అవుశి పోరని లెక్క గడ్డం, మీసాలు నున్నగ గీసుకుంటవ్ గనీ.. గా నెత్తి మీద బొచ్చు మాత్రం తియ్యవ్.
రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ఇటీవల యూరియా టోకెన్ల కోసం పలు చోట్ల అన్నదాతలను పోలీస్ స్టేషన్లకు తరలించి ఠాణా బయట ఎండలో నిలబెట్టి టోకెన్లు పంపిణీ చేయగా పలు విమర్శలకు తావ�
కామారెడ్డి జిల్లాలో అంగన్వాడీ టీచర్లు ఆందోళనబాట పట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కామార�
యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. నెలలు గడుస్తున్నప్పటికీ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడో ఒక చోట రైతులు ధర్నా చేస్తున్న ఘటన నిత్యం వెలుగు చూస్తోంది. ముఖ్యంగా కామారెడ్డ�
కుంభవృష్టి, అతి భారీ వానలతో కామారెడ్డి జిల్లా తీవ్రంగా దెబ్బతింది. ఇందులో రైతులు కోలుకోలేని విధంగా పంట నష్టానికి గురయ్యారు. వానాకాలంలో పంటలు సమృద్ధిగా పండించి లాభాలు ఆర్జించాలని ఆశలు పెట్టుకున్న అన్నద�
ఉమ్మడి జిల్లాలో రైతులను
యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. పనులు వదులకొని సొసైటీ గోదాముల వద్ద పడిగాపులు కాస్తున్నారు. బస్తా యూరియా కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన దుస్థితి నెలకొన్నది. సరిపడా యూరియా
కామారెడ్డి జిల్లాలోని వరద పీడిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం చేపట్టిన పర్యటన కాంగ్రెస్ పార్టీలోని ఆధిపత్య పోరును మరోసారి తెర మీదకు తెచ్చింది.
ఇటీవల కురిసిన భారీ వర్షాలు ఉమ్మడి జిల్లాలను అతలాకుతలం చేశాయి. కుంభవృష్టి వానలు రైతులకు గుండెకోతను మిగిల్చాయి. వాగులు, వంకలు, చెరువులు, కాలువలు ఉప్పొంగడంతో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. పలుచోట్ల ఇసు�
కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి వర్షం కురిసింది. కనీవినీ ఎరుగని రీతిలో కురిసిన వర్షానికి జిల్లా చిగురుటాకులా వణికింది. జిల్లా కేంద్రంలోని వందలాది కాలనీలు నీటి మునిగాయి. ప్రజలు దాదాపుగా 40గంటల పాటు ఇండ్లక
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు ప్రమాద ముప్పు అంచుల్లోకి వెళ్లి సురక్షితంగా బయట పడింది. ప్రాజెక్టు చరిత్రలో రికార్డు స్థాయిలో 1లక్ష 82వేల క్యూసెక్కుల వరద కొనసాగింది.
కామారెడ్డి జిల్లాలో భారీ వర్షానికి జాతీయ రహదారి 44 దెబ్బతిన్నది. భిక్కనూర్ మండలం జంగంపల్లి వద్ద ఏరులైన పారిన వరదతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్డు మధ్యలో 20 అడుగుల వెడల్పుతో భారీ గుంత ఏర్పడింది. హైవేప�
వినాయక చవితి పర్వదినాన కామారెడ్డి జిల్లా గతంలో ఎన్నడూ లేని జల విధ్వంసానికి గురైంది. అత్యంత భారీ వానలతో కామారెడ్డి అతలాకుతలమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్లోనే అతి భారీ వర్షాపాతం కామారెడ్డి జిల్లాలోన�
మిన్ను విరిగి మీద పడ్డట్టుగా కురిసిన జోరువానతో.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. కుండపోత కుమ్మరిచ్చినట్టు గురిసిన వాన తో ఊరూ ఏరూ ఏకమయ్యాయి. చెరువు లు, వాగులు, వంకలు పొంగిపొర్లాయి. లోత