కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రామారెడ్డి మండలం మద్దికుంటకు చెందిన రేకులపల్లి జీవన�
బీహార్ నుంచి వలస వచ్చిన ఓ కూలీ దళిత యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలోని ఫరీద్పేట గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకోగా, న్యాయం చేయాలని కోరుతూ బాధిత కుటుంబ సభ�
ఏడాది కాలం లో పదుల సంఖ్యలో ఆల్ఫ్రాజోలం మత్తు పదార్థాన్ని ఎక్సైజ్, పోలీసులు వేర్వేరుగా దాడులు చేసి పట్టుకున్నారు. ఈ ఘటనలు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అనే కం వెలుగు చూశాయి. ఈ మత్తు పదార్థం సరఫరా చేస
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు దక్షిణాఫ్రికాలో అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. దీపావళి రోజున ఈ ఘటన చోటుచేసుకోగా మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నా�
మత్స్యకారుల ఉపాధి కోసం చేపట్టిన ‘చేప పిల్లల పంపిణీ’పై నిర్లక్ష్యం నెలకొన్నది. జిల్లాలో చేప పిల్లల విడుదల కోసం ఇప్పటివరకు టెండర్ల ప్రక్రియ పూర్తిచేయకపోవడం గమనార్హం. ఈయేడు కురిసిన వర్షాలకు జిల్లాలోని చె
కామారెడ్డి జిల్లా పిట్లం, పెద్దకొడప్గల్ మండలాల్లో సోమవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి వా గులు, వంకలు పొంగిప్రవహిస్తున్నా యి. చెరువులు నిండి మత్తడి పారాయి. సోయా, పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పిట్�
స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లలో రిజర్వేషన్ అమలు కీలకమైంది. ప్రభుత్వ విధివిధానాల మేరకు రిజర్వుడు స్థానాలుగా నిర్ణయించడం అధికార యంత్రాం గం చేతిలోని పని. అందుకు విరుద్ధంగా చిత్ర, విచిత్రాలతో నిజామాబాద
ఏంది పప్పా! నువ్వు చెహ్రా పెంచుమంటే పెంచవ్? అరవై ఏండ్లకు వచ్చిగూడా ఇంకా అవుశి పోరని లెక్క గడ్డం, మీసాలు నున్నగ గీసుకుంటవ్ గనీ.. గా నెత్తి మీద బొచ్చు మాత్రం తియ్యవ్.
రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ఇటీవల యూరియా టోకెన్ల కోసం పలు చోట్ల అన్నదాతలను పోలీస్ స్టేషన్లకు తరలించి ఠాణా బయట ఎండలో నిలబెట్టి టోకెన్లు పంపిణీ చేయగా పలు విమర్శలకు తావ�
కామారెడ్డి జిల్లాలో అంగన్వాడీ టీచర్లు ఆందోళనబాట పట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కామార�
యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. నెలలు గడుస్తున్నప్పటికీ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడో ఒక చోట రైతులు ధర్నా చేస్తున్న ఘటన నిత్యం వెలుగు చూస్తోంది. ముఖ్యంగా కామారెడ్డ�
కుంభవృష్టి, అతి భారీ వానలతో కామారెడ్డి జిల్లా తీవ్రంగా దెబ్బతింది. ఇందులో రైతులు కోలుకోలేని విధంగా పంట నష్టానికి గురయ్యారు. వానాకాలంలో పంటలు సమృద్ధిగా పండించి లాభాలు ఆర్జించాలని ఆశలు పెట్టుకున్న అన్నద�
ఉమ్మడి జిల్లాలో రైతులను
యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. పనులు వదులకొని సొసైటీ గోదాముల వద్ద పడిగాపులు కాస్తున్నారు. బస్తా యూరియా కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన దుస్థితి నెలకొన్నది. సరిపడా యూరియా