ఉమ్మడి జిల్లాలో రెండురోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు మండలాల్లో చెరువులు, వాగు లు జలకళను సంతరించుకుంటున్నాయి. పలు గ్రామాల్లో చెరువులు నిండి అలుగులు పొంగి పొర్లుతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆరు నెలలు గడుస్తున్నా నెరవేర్చడం లేదని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణత
ఏటీఎంను కొల్లగొట్టాలనుకున్న దొంగలకు లాకర్ తెరవడం సాధ్యం కాలేదు. దీంతో ఏకం గా ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.
ఏటీఎంలో చోరీ కోసం వచ్చిన దొంగలకు లాకర్ తెరవడం సాధ్యంకాక చివరికి ఏటీఎం యంత్రాన్నే ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున కామారెడ్డి జిల్లా బిచ్కుందలో చోటుచేసుకున్నది.
తన మామతో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేసింది ఓ భార్య. మృతదేహాన్ని తన ఇంటి పక్కనే ఖాళీగా ఉన్న స్థలంలో పూడ్చిపెట్టింది. ఈ అమానవీయ ఘటన ఆదివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తిర్మలాపూర్లో ఆలస్యంగా వెల�
ఇంట్లో గొడవలతో తండ్రిని చితకబాదుతున్న ఓ వ్యక్తి.. ఎదురుగా కనిపించిన ఓ మహిళపై దాడికి పాల్పడ్డాడు. పాత కక్షలను మనస్సులో పెట్టుకుని ఆమెను దారుణంగా హతమార్చాడు.
భూమిని దున్నుకున్న పాపానికి భార్య.. తన కుమారుడు, తండ్రితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసిన ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సాతెల్లిలో శనివారం చోటుచేసుకున్నది.
కుటుంబ తగాదాలతో ఒకరు దారుణహత్యకు గురయ్యారు. ఆస్తి కోసం సొంత కుటుంబీకులే హత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సాతెల్లి గ్రామంలో చోటు చేసుకున్నది. గ్రామస్తుల కథనం ప్రకారం.. సాతెల్లికి చ
కొందరికి రక్తం ఎక్కువ ఉంటే మరికొందరికి చాలా తక్కువగా ఉంటుంది. జీవన విధానం, పౌష్టికాహార లోపం, వ్యాధి నిరోధక శక్తి మందగించడం, ప్రమాదాల్లో గాయపడి రక్తస్రావం ఏర్పడినప్పుడు రక్తం కొరత ఏర్పడుతున్నది. ఆ లోటును �
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పీఏసీఎస్కు సోమవారం రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జీలుగ, జనుము విత్తనాలు పంపిణీ చేస్తుండడంతో ఉదయమే కేంద్రానికి చేరుకొని క్యూలో నిల్చున్నారు.
అటవీ భూముల కోసం రెండు తండాలకు చెందిన వారు గొడవలకు దిగిన సంఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో ఆదివారం చోటు చేసుకున్నది. గాంధారి మండలం కొత్తబాది తండా, సోమారం తండాలకు చెందిన పలువురు రైతులు పోడుపట్టాలను �
కొనుగోలు కేంద్రంలో తరుగుపేరిట చేస్తున్న దోపిడీని నిరసిస్తూ జొన్న రైతులు రోడ్డెక్కారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో శనివారం రాస్తారోకో చేశారు. తరుగు పేరుతో దోచుకుంటున్నారని, హమాలీలు, లారీ డ్�