వీధికుక్కల బెడద కారణంగా విషప్రయోగం చేసి వందలాది శునకాలను హతమార్చిన ఘటన కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలో చోటుచేసుకున్నది. ఈ ఘటన ఆలస్యంగా బయటకు రాగా, జంతు ప్రేమికుల ఫిర్యాదు మేరకు పోలీసులు పలువురిపై కేస�
కులపెద్దల మాట వినకుండా కన్న తల్లి అంత్యక్రియలకు హాజరయ్యారన్న కారణంతో ఓ మహిళ సహా ఐదు కుటుంబాలను బహిష్కరించారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ధర్మారావుపేటలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మాల్తుమ్మెద ప్రభుత్వ బాలుర ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నభోజనం వికటించి 8 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మాల్తుమ్మెద ప్రభుత్వ బాలుర ప్రాథమిక పాఠశాలలో �
కామారెడ్డి జిల్లాలో వరద గాయం మానడం లేదు. ప్రభుత్వం పట్టింపు లేనితనం వల్ల వరద సృష్టించిన విలయాన్ని తలచుకుంటూ ప్రజానీకం విలవిల్లాడుతున్నారు. కామారెడ్డి పట్టణంలో శిథిలాలు ఇందుకు సజీవ సాక్షంగా నిలుస్తున్�
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. ఇసుకాసురులకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్నది. ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇసుకను అధిక ధరకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. మంజీరా పర�
Nagireddypet MRO | భూమి విషయంలో నాగిరెడ్డి పేట్ మండలానికి చెందిన ఓ వ్యక్తిని ఎమ్మార్వో శ్రీనివాస్ భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారమందించాడు.
కొన్నిరోజులుగా కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి, లింగంపేట మండలాల పరిధిలోని ఆయా గ్రామాల్లో చిరుతల సంచారం.. ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నది. రెండు నెలల వ్యవధిలో రెండు మండలాల పరిధిలోని గ్రామాల్లో చిరుతల
పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థిని దూషణలు భరించలేక వార్డు ప్రజ లు.. ఆమె పంచిన చీరలు, మద్యం సీసాలు, కూల్డ్రింక్స్, బొందిప్యాకెట్లను తిరిగి వాపస్ ఇచ్చారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్
కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండలం విఠల్వాడి తండాలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావును బీఆర్ఎస్ శ్రేణులు, తండావాసులు అడ్డుకున్నారు.
Road accident | స్కూల్ పిల్లలను తీసుకెళ్తున్న ఆటో బోల్తాపడి పదవ తరగతి విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందారు. మరో 14 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో ఈ ప్రమాదం జరిగింది.
సర్పంచ్ ఎన్నికల్లోనూ బాండ్ పేపర్ ట్రెండ్ మొదలైంది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం గజ్యానాయక్ తండాకు చెందిన గోనె శివాని సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగారు.
ధాన్యం కాంటా చేసినా మిల్లులకు తరలించకపోవడంతో రైతులు సోమవారం నిరసనకు దిగారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని అక్కాపూర్ రైతులు కొనుగోలు కేంద్రంలో ధాన్యం కాంటా చేశారని, మిల్లులకు తరలిచేందుకు లార�