కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ గురువారం సుడిగాలి పర్యటన చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎల్లారెడ్డి పట్టణంలోని పెద్ద చెరువు కట్టతో పాటు పలు గ్రామాల్లో పాలశీతలీకరణ క
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్లినా ప్రజలు నిలదీస్తున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి తెలిప
లండన్లో కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువకుడు మృతిచెందాడు. స్నేహితుడి బర్త్ డే పార్టీకి వెళ్లి, అతడి గదిలో అనుమానాస్పదస్థితిలో మృతిచెందగా, ఈ ఘటన రెండు రోజుల క్రితం చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించిన వి
కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా, పోక్సో ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తిగా,జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్పర్సన్గా ముక్తిద గురువారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణకు ముందు ఆమె రామారెడ్డ�
లారీని బైక్ ఢీకొట్టడంతో హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు. హోంగార్డు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషాదకర సంఘటన కామారెడ్డి జిల్లా పెద్దకొడపగల్ వద్ద ప్రమాదం జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.
MLA Vemula Prashanth reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటువంటి నియంతృత్వ పాలనతో సాధించేదేమీ ఉండదని ఎమ్మెల్యే వేముల హితవు పలికారు. "మమ్మల్ని అరెస్ట్ చేసి మా గొంతు నొక్కే బదులు, అక్కడ రైతులకు ఇబ్బందిగా మారిన యూరియా యాప్ను
బడిగంట మోగింది. వేసవి సెలవులు పూర్తికావడంతో సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఎప్పుడూ విద్యా సంవత్సరం జూన్ 12న ప్రారంభంకాగా, 13న రెండో శనివారం, ఆదివారం వరుసగా సెలవులు రావడంతో జూన్ 15న పాఠశాలలు ప్�
పాఠశాల విద్యార్థుల ప్రయాణ భద్రతకు అత్యంత కీలకం బస్సుల ఫిట్నెస్. కానీ కొన్ని పాఠశాలలు బస్సులను ఫిట్నెస్గా ఉంచడంతో నిర్లక్ష్యం వహించడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నెల 15 నుంచి నూతన విద్యా సంవత్
విహారయాత్రకు వెళ్తున్నామని సంబురపడిన ఆ చిన్నారులు తండ్రితోపాటు విగతాజీవులుగా మారారు. కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెందిన ఓ తండ్రి క్షణికావేశంలో తన ఇద్దరు పిల్లలను నిజాంసాగర్ ప్రాజెక్టులోకి తోసేస
పాఠశాల విద్యార్థుల ప్రయాణ భద్రతకు అత్యంత కీలకం బస్సుల ఫిట్నెస్. కానీ కొన్ని పాఠశాలలు బస్సులను ఫిట్నెస్గా ఉంచడంతో నిర్లక్ష్యం వహించడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో జీవితంపై విరక్తి చెందిన భర్త తన ఇద్దరు పిల్లలను నీళ్లలో తోసేసి ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో శుక్రవారం చోటుచేసుకున్నది.
నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా భారీ ప్రమా దం నుంచి బయట పడ్డారు. శనివారం కుటుంబంతో కలిసి హైదరాబాద్ నుంచి నిజామాబాద్కు వస్తుండగా వారి కారును లారీ ఢీకొట్టింది. కామారెడ్డి జిల్లా భ
కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని వెలమ ఫంక్షన్ హాల్లో ఉదయం 10.30 గంటలకు నిర�