పాఠశాల విద్యార్థుల ప్రయాణ భద్రతకు అత్యంత కీలకం బస్సుల ఫిట్నెస్. కానీ కొన్ని పాఠశాలలు బస్సులను ఫిట్నెస్గా ఉంచడంతో నిర్లక్ష్యం వహించడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో జీవితంపై విరక్తి చెందిన భర్త తన ఇద్దరు పిల్లలను నీళ్లలో తోసేసి ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో శుక్రవారం చోటుచేసుకున్నది.
నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా భారీ ప్రమా దం నుంచి బయట పడ్డారు. శనివారం కుటుంబంతో కలిసి హైదరాబాద్ నుంచి నిజామాబాద్కు వస్తుండగా వారి కారును లారీ ఢీకొట్టింది. కామారెడ్డి జిల్లా భ
కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని వెలమ ఫంక్షన్ హాల్లో ఉదయం 10.30 గంటలకు నిర�
ఓ వ్యాపారవేత్తను తుపాకీతో బెదిరించి కిడ్నాప్ చేసేందుకు పథక రచన చేసిన ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ యత్నాన్ని భగ్నం చేసి, ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపారు. ఈ �
మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం చీలపల్లిలో గురువారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలోని పలు ఇండ్లలో చొరబడి భారీగా చోరీకి పాల్పడ్డారు. బాధితుల కథనం ప్రకారం.. చీలపల్లికి చెందిన రాయిని రామ�
నుడా(నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) తరహాలోనే కామారెడ్డి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా)ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఏడాదిన్నర క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. కుడాను దాదాపుగా కామ
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతోంది. గడిచిన 28 నెలలుగా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చేతిలో డబ్బులు ఉండి వివిధ ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టిన వారంతా బేల చూపులు చూస్తున్
Modernize Crematorium | కామారెడ్డి పట్టణంలో ఉన్న స్మశాన వాటికను అధునాతనంగా తీర్చిదిద్దేందుకు ముందుకు వచ్చిన ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డిని గురువారం ఆర్య వైశ్యులు ఘనంగా సత్కరించారు.
గన్నీ బ్యాగుల పంపిణీలో అధికారులు, సిబ్బంది తీరును నిరసిస్తూ కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని సహకార సంఘాన్ని 500 మంది రైతులు ఆదివారం ముట్టడించారు. ధాన్యం ఆరబెట్టి రోజులు గడుస్తున్నా, గన్నీ బ్య�