KGBV | గురుకుల విద్యాలయాల్లో విద్యార్థుల కు అందించే భోజనంలో నాణ్యత కొరవడింది. ఆదివారం చికెన్ పేరిట వడ్డించిన భోజనంలో ఓ విద్యార్థినికి ఎలుక మలం రావడంతో కంగుతినాల్సి వచ్చింది.
రాష్ర్టాన్ని సాధించడంతో పాటు పదేండ్ల పాలనలో తెలంగాణను దేశానికి ఆదర్శం గా నిలిపిన కేసీఆర్పై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు మానుకోవాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సూచించారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఆదివారం ప్రిన్సిపాల్, ఆటోడ్రైవర్ నిర్లక్ష్యంతో ఆటో నుంచి కింద పడి 8వ తరగతి విద్యార్థిని సంగీత (13) మృతిచెందింది. బాధిత కుట�
వీధికుక్కల బెడద కారణంగా విషప్రయోగం చేసి వందలాది శునకాలను హతమార్చిన ఘటన కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలో చోటుచేసుకున్నది. ఈ ఘటన ఆలస్యంగా బయటకు రాగా, జంతు ప్రేమికుల ఫిర్యాదు మేరకు పోలీసులు పలువురిపై కేస�
కులపెద్దల మాట వినకుండా కన్న తల్లి అంత్యక్రియలకు హాజరయ్యారన్న కారణంతో ఓ మహిళ సహా ఐదు కుటుంబాలను బహిష్కరించారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ధర్మారావుపేటలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మాల్తుమ్మెద ప్రభుత్వ బాలుర ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నభోజనం వికటించి 8 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మాల్తుమ్మెద ప్రభుత్వ బాలుర ప్రాథమిక పాఠశాలలో �
కామారెడ్డి జిల్లాలో వరద గాయం మానడం లేదు. ప్రభుత్వం పట్టింపు లేనితనం వల్ల వరద సృష్టించిన విలయాన్ని తలచుకుంటూ ప్రజానీకం విలవిల్లాడుతున్నారు. కామారెడ్డి పట్టణంలో శిథిలాలు ఇందుకు సజీవ సాక్షంగా నిలుస్తున్�
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. ఇసుకాసురులకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్నది. ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇసుకను అధిక ధరకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. మంజీరా పర�
Nagireddypet MRO | భూమి విషయంలో నాగిరెడ్డి పేట్ మండలానికి చెందిన ఓ వ్యక్తిని ఎమ్మార్వో శ్రీనివాస్ భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారమందించాడు.