రైతు రుణమాఫీ ప్రక్రియ అసంపూర్ణంగానే కొట్టుమిట్టాడుతోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వేలాది మంది రుణాల రద్దు కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం తూతూ మంత్రంగా కొద్ది మందికే రుణాల మాఫీ ప్రకటించిం
ఉమ్మడి జిల్లాలో శనివారం ఒకవైపు విషాదం, మరోవైపు దారుణం చోటుచేసుకున్నది. కామారెడ్డి జిల్లాలో వివిధ కారణాలతో వేర్వేరు చోట్ల ముగ్గురు బలవన్మరణానికి పాల్పడగా, నిజామాబాద్ జిల్లా బోధన్ ఆర్టీసీ డిపో వద్ద ఓ ఉ�
వార్డుల్లో సమస్యలను పరిష్కరిస్తూ.. పట్టణ ప్రజల మన్ననలు పొందాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ గంప గోవర్ధన్ కౌన్సిలర్లకు సూచించారు. కామారెడ్డిలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీ�
కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూముల పరిరక్షణ కోసం విద్యార్థి సంఘాల నాయకులు గురువారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థి సం�
కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యాలు, దాడుల కారణంగా అమాయకుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్తోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, రజక సంఘాల నాయకులు మండిపడ్డారు.
KGBV | గురుకుల విద్యాలయాల్లో విద్యార్థుల కు అందించే భోజనంలో నాణ్యత కొరవడింది. ఆదివారం చికెన్ పేరిట వడ్డించిన భోజనంలో ఓ విద్యార్థినికి ఎలుక మలం రావడంతో కంగుతినాల్సి వచ్చింది.
రాష్ర్టాన్ని సాధించడంతో పాటు పదేండ్ల పాలనలో తెలంగాణను దేశానికి ఆదర్శం గా నిలిపిన కేసీఆర్పై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు మానుకోవాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సూచించారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఆదివారం ప్రిన్సిపాల్, ఆటోడ్రైవర్ నిర్లక్ష్యంతో ఆటో నుంచి కింద పడి 8వ తరగతి విద్యార్థిని సంగీత (13) మృతిచెందింది. బాధిత కుట�
వీధికుక్కల బెడద కారణంగా విషప్రయోగం చేసి వందలాది శునకాలను హతమార్చిన ఘటన కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలో చోటుచేసుకున్నది. ఈ ఘటన ఆలస్యంగా బయటకు రాగా, జంతు ప్రేమికుల ఫిర్యాదు మేరకు పోలీసులు పలువురిపై కేస�