ప్రభుత్వ బడంటేనే చాలామందికి చిన్నచూపు. కానీ, అలాంటి పాఠశాల గతిని మార్చేసింది ఓ టీచరమ్మ. ఆమె తరగతి గదిలో చెప్పే పాఠాలు యూట్యూబ్లో సరిహద్దులు దాటాయి. గణితం అంటే భయపడే ఆ పిల్లలకు లెక్కలే ఆటగా మారాయి. కామారె�
కామారెడ్డి జిల్లా ప్రభుత్వ దవాఖానలో నవజాత శిశువు మృతి చెందిన ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటన శనివారం చోటుచేసుకున్నది. శిశువు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.
మారుమూల ప్రాంతమైన గాంధారి ప్రాంతంలో పని చేసే ఓ ఉపాధ్యాయురాలికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. వినూత్న రీతిలో విద్యాబోధనతో పాటు విద్యార్థుల సంఖ్యను పెంచడంలో ఎనిమిదేండ్లుగా విశేష కృషి చేస్తున్న బొ�
స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు కామారెడ్డి జిల్లా రాజంపేట ఎస్సై దువ్వల ఆంజనేయులు గురువారం రూ.30 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నది. అధికారుల కథనం ప్రకారం.. రాజంపేట మండలానికి చెందిన �
బాన్సువాడ పట్టణంలో వీధి కుక్కలు మళ్లీ విజృంభించాయి. ఆదివారం సంగమేశ్వర కాలనీకి చెందిన సితార అనే మూడేండ్ల చిన్నారిపై దాడిచేశాయి. అమ్మమ్మతో కలిసి చెత్తను పారవేయడానికి వెళ్లగా వీధి కుక్కలు దాడి చేయడంతో తీ�
భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్ - సర్) ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కలిపి దాదాపుగా రెండు లక్షల మంది ఓటర్ల పేర్లు ముసాయ�
కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి వర్షం దంచికొట్టింది. వాగులు, వంకలు ఉప్పొంగి రహదారులపైకి నీళ్లు చేరడం, కోతకు గురవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థులపై నిరంకు�
కామారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కోసం తాత్కాలిక కామన్ సర్వీస్ కేంద్రాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముక్తిద మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.
విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఇద్దరు ఒప్పంద అధ్యాపకులపై అధికారులు వేటువేశారు. బాన్సువాడ మండలంలోని ఓ పాఠశాల/కళాశాలలో పని చేస్తున్న ఇద్దరు ఒప్పంద అధ్యాపకులు వేధింపులకు పాల్పడుతున్నారని వి
గ్రామ శివారులోని భూములను కొందరు కబ్జా చేస్తున్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ మండలంలోని రాంపల్లి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. శనివారం మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో నిరసన తెలిపి, అనంతరం
రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు కుట్ర చేస్తున్నదని తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) నాయకులు ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డి�