సన్మానం అనుకొని కారు దిగిన మంత్రి సీతక్క.. రైతుల సమస్యలు చెప్పగానే కారెక్కి వెళ్లిపోయి.. రైతులపై కేసులు పెట్టించడం తగదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. సదాశివనగర్లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశ�
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలకేంద్రంలో జిన్నింగ్ వ్యాపారులు పత్తి కొనుగోళ్లను సోమవారం నిలిపివేశారు. మిల్లుకు నిరవధిక బంద్ ఫ్లెక్సీని ఏర్పా టు చేసి, రైతులు సహకరించాలని కోరారు. సీసీఐ అధికారులు ఎల్1,
సీఎం సహాయనిధి కోసం దరఖాస్తు చేసిన కాంగ్రెస్ నాయకుడికి ఊహించని రీతిలో షాక్ తగిలింది. చికిత్స కోసం రూ.32 లక్షలు ఖర్చయ్యాయని సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేస్తే రూ.60 వేలు మంజూరు చేయడంతో ఆయన ఆగ్రహం కట్టలు తెంచుక�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతూ ఈనెల 15వ తేదీన కామారెడ్డి బీసీ మహాసభను నిర్వహించనున్నట్లు 42 శాతం రిజర్వేషన్ సాధన సమితి చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ�
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు నిరసన చేపట్టారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఐక్య విద్యార్థి సంఘాల కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో శుక్ర�
కామారెడ్డి జిల్లాలోని పత్తి రైతులకు ఈసారి కూడా గడ్డు కాలమే దాపురించబోతోంది. ఇప్పటికే సాగులో నానా తంటాలు పడిన పత్తి రైతుకు సీసీఐ కొనుగోలు కేంద్రాలు లేక ఆందోళన చెందుతున్నారు.
కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రామారెడ్డి మండలం మద్దికుంటకు చెందిన రేకులపల్లి జీవన�
బీహార్ నుంచి వలస వచ్చిన ఓ కూలీ దళిత యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలోని ఫరీద్పేట గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకోగా, న్యాయం చేయాలని కోరుతూ బాధిత కుటుంబ సభ�
ఏడాది కాలం లో పదుల సంఖ్యలో ఆల్ఫ్రాజోలం మత్తు పదార్థాన్ని ఎక్సైజ్, పోలీసులు వేర్వేరుగా దాడులు చేసి పట్టుకున్నారు. ఈ ఘటనలు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అనే కం వెలుగు చూశాయి. ఈ మత్తు పదార్థం సరఫరా చేస
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు దక్షిణాఫ్రికాలో అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. దీపావళి రోజున ఈ ఘటన చోటుచేసుకోగా మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నా�
మత్స్యకారుల ఉపాధి కోసం చేపట్టిన ‘చేప పిల్లల పంపిణీ’పై నిర్లక్ష్యం నెలకొన్నది. జిల్లాలో చేప పిల్లల విడుదల కోసం ఇప్పటివరకు టెండర్ల ప్రక్రియ పూర్తిచేయకపోవడం గమనార్హం. ఈయేడు కురిసిన వర్షాలకు జిల్లాలోని చె
కామారెడ్డి జిల్లా పిట్లం, పెద్దకొడప్గల్ మండలాల్లో సోమవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి వా గులు, వంకలు పొంగిప్రవహిస్తున్నా యి. చెరువులు నిండి మత్తడి పారాయి. సోయా, పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పిట్�
స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లలో రిజర్వేషన్ అమలు కీలకమైంది. ప్రభుత్వ విధివిధానాల మేరకు రిజర్వుడు స్థానాలుగా నిర్ణయించడం అధికార యంత్రాం గం చేతిలోని పని. అందుకు విరుద్ధంగా చిత్ర, విచిత్రాలతో నిజామాబాద
ఏంది పప్పా! నువ్వు చెహ్రా పెంచుమంటే పెంచవ్? అరవై ఏండ్లకు వచ్చిగూడా ఇంకా అవుశి పోరని లెక్క గడ్డం, మీసాలు నున్నగ గీసుకుంటవ్ గనీ.. గా నెత్తి మీద బొచ్చు మాత్రం తియ్యవ్.