బాన్సువాడ పట్టణంలో వీధి కుక్కలు మళ్లీ విజృంభించాయి. ఆదివారం సంగమేశ్వర కాలనీకి చెందిన సితార అనే మూడేండ్ల చిన్నారిపై దాడిచేశాయి. అమ్మమ్మతో కలిసి చెత్తను పారవేయడానికి వెళ్లగా వీధి కుక్కలు దాడి చేయడంతో తీ�
భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్ - సర్) ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కలిపి దాదాపుగా రెండు లక్షల మంది ఓటర్ల పేర్లు ముసాయ�
కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి వర్షం దంచికొట్టింది. వాగులు, వంకలు ఉప్పొంగి రహదారులపైకి నీళ్లు చేరడం, కోతకు గురవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థులపై నిరంకు�
కామారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కోసం తాత్కాలిక కామన్ సర్వీస్ కేంద్రాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముక్తిద మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.
విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఇద్దరు ఒప్పంద అధ్యాపకులపై అధికారులు వేటువేశారు. బాన్సువాడ మండలంలోని ఓ పాఠశాల/కళాశాలలో పని చేస్తున్న ఇద్దరు ఒప్పంద అధ్యాపకులు వేధింపులకు పాల్పడుతున్నారని వి
గ్రామ శివారులోని భూములను కొందరు కబ్జా చేస్తున్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ మండలంలోని రాంపల్లి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. శనివారం మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో నిరసన తెలిపి, అనంతరం
రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు కుట్ర చేస్తున్నదని తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) నాయకులు ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డి�
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ గురువారం సుడిగాలి పర్యటన చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎల్లారెడ్డి పట్టణంలోని పెద్ద చెరువు కట్టతో పాటు పలు గ్రామాల్లో పాలశీతలీకరణ క
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్లినా ప్రజలు నిలదీస్తున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి తెలిప
లండన్లో కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువకుడు మృతిచెందాడు. స్నేహితుడి బర్త్ డే పార్టీకి వెళ్లి, అతడి గదిలో అనుమానాస్పదస్థితిలో మృతిచెందగా, ఈ ఘటన రెండు రోజుల క్రితం చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించిన వి
కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా, పోక్సో ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తిగా,జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్పర్సన్గా ముక్తిద గురువారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణకు ముందు ఆమె రామారెడ్డ�
లారీని బైక్ ఢీకొట్టడంతో హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు. హోంగార్డు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషాదకర సంఘటన కామారెడ్డి జిల్లా పెద్దకొడపగల్ వద్ద ప్రమాదం జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.