గెలిచేదెవరు? ఓడేదెవరు? పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు ఫలితాల పైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో ఎంపీలుగా ఎవరు గ�
2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఎన్నికల్లో నల్లగొండలో స్వల్పంగా పోలింగ్ తగ్గగా భువనగిరిలో పెరిగింది. నల్లగొండలో తుది పోలింగ్ 74.02శాతం కాగా భువనగిరిలో 76.78శాతంగా నమోదైంది.
లోక్సభ ఎన్నికల పర్వం ముగిసింది. ప్రజాతీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. అయితే, పెరిగిన పోలింగ్ శాతం ఏ పార్టీకి ప్రయోజనకరం అన్నది ఇప్పుడు ఉభయ జిల్లాల్లో చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికల్లో 68.10 శాతం పోలింగ్
నాగర్కర్నూల్ పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 2018 ఎన్నికల్లో 62.33 శాతం పో లింగ్ జరగగా.. ఈసారి 7 శాతం అదనంగా ఓట్లు పోలయ్యాయి. పార్లమెంట్ పరిధిలో నాగర్కర్నూ ల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, గ
Lok Sabha Polls | తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ శాతం 65.67శాతానికి పెరిగింది. తుది పోలింగ్ వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ వెల్లడించారు. అత్యధికంగా భువనగిరిలో 76.78శాతం పోలింగ్ నమోదైందన�
Srinagar | శ్రీనగర్ లోక్సభ నియోజకవర్గంలో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 36.58 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
ప్రతి ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా నగర ఓటరు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపలేదు. ముఖ్యంగా గతేడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కంటే పలు నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పడిపోయింది
సార్వత్రిక సమరంలో ప్రజా చైతన్యం వెల్లివిరిసింది. పోలింగ్ కేంద్రాలకు ఇందూరు ప్రజా ‘ఓటెత్తింది’. ఎప్పటిలాగే పట్టణాల కన్నా పల్లెల్లోనే పోలింగ్ ఎక్కువగా నమోదైంది.
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్కు సంబంధించి 77.8 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా పరిధిలోని హుస్నాబాద్ నియోజకవర్గంలో 76.93, సిద్దిపేట నియోజకవర్గంల
పార్లమెంట్ ఎన్నికల్లో కీలక ఘట్టానికి సోమవారం తెరపడింది. జిల్లాలోని జనగామ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి నియోజవర్గాల్లో ప్రజలు ఓటేసేందుకు పోటెత్తారు. ఈసారి యువత, మహిళలు ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఉ
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా భూపాలపల్లి నియోజకవర్గంలో 65 శాతం, ములుగు నియోజకవర్గంలో 68.2 శాతం ఓటింగ్ నమోదైంది. చిన్న చిన్న ఘటనలు మినహా ఇరు జిల్లాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
జిల్లా కేంద్రంలో సోమవారం పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. పలు పోలింగ్ బూతుల్లో ఓటర్లు బారులుదీరారు. పోలింగ్ స్టేషన్లలో వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. కొన్ని కే
ప్రజాస్వామ్య బలోపేతం కోసం అందరూ ఓటు వేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సిద్దిపేటలోని అంబిటాస్ సూల్ 114వ పోలింగ్ కేంద్రంలో హరీశ్
Lok Sabha Polls | తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో వరకు 61.59శాతం నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. ఓటింగ్ పూర్తయిన చోట ఈవీఎంలను సిబ్బంది సీజ్ చేసి.. ఈవీఎంలను స్ట్రాంగ్