సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్కు సంబంధించి 77.8 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా పరిధిలోని హుస్నాబాద్ నియోజకవర్గంలో 76.93, సిద్దిపేట నియోజకవర్గంల
పార్లమెంట్ ఎన్నికల్లో కీలక ఘట్టానికి సోమవారం తెరపడింది. జిల్లాలోని జనగామ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి నియోజవర్గాల్లో ప్రజలు ఓటేసేందుకు పోటెత్తారు. ఈసారి యువత, మహిళలు ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఉ
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా భూపాలపల్లి నియోజకవర్గంలో 65 శాతం, ములుగు నియోజకవర్గంలో 68.2 శాతం ఓటింగ్ నమోదైంది. చిన్న చిన్న ఘటనలు మినహా ఇరు జిల్లాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
జిల్లా కేంద్రంలో సోమవారం పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. పలు పోలింగ్ బూతుల్లో ఓటర్లు బారులుదీరారు. పోలింగ్ స్టేషన్లలో వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. కొన్ని కే
ప్రజాస్వామ్య బలోపేతం కోసం అందరూ ఓటు వేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సిద్దిపేటలోని అంబిటాస్ సూల్ 114వ పోలింగ్ కేంద్రంలో హరీశ్
Lok Sabha Polls | తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో వరకు 61.59శాతం నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. ఓటింగ్ పూర్తయిన చోట ఈవీఎంలను సిబ్బంది సీజ్ చేసి.. ఈవీఎంలను స్ట్రాంగ్
Lok Sabha Elections | తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40.13 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
‘ఓటర్ల చైతన్యం - ఎన్నికల్లో భాగస్వామ్యం’ కార్యక్రమంలో భాగంగా పోలింగ్ శాతాన్ని గణనీయంగా పెంచేందుకు, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింద�
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్కు భద్రాద్రి జిల్లా అధికార యంత్రాంగం పక్కాగా, పకడ్బందీగా ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఎండలు మండిపోతున్నప్పటికీ అధికారులు వాయువేగంతో పనిచేస్తూ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచడమే లక్ష్యమని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ హన్మంతు కె. జెండగే స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి ఇబ్బంద�