పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ పేర్కొన్నారు. 100 శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్య క
లోక్ సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి అంబేదర్ చౌక్ వరకు స్వీప్ ఆక్�
సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఏర్పాట్లలో నిమగ్నమైంది. కోడ్ అమలులో ఉండటంతో అన్ని రకాల వ్యవహారాలపై నజ
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో ఓటింగ్ శాతం తక్కువగా నమోదు కావడంతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కార్యాచరణను మొదలెట�
మండల పరిధిలో గురువారం జరిగిన పోలింగ్లో అతివలే పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మండల వ్యాప్తంగా 20 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఇందులో 12 వేల 705 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుషు లు 6,199 మంది, స్త్రీలు 6, 505 మంది ఉన్నా రు. వీర�
తన గెలుపును కోరుతూ ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. శనివారం నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ.. తనను గెలిపించేందుకు సైనికుల్లా శ్రమించిన పార్టీ న�
చేవెళ్ల నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు ఫూర్తి చేసినట్లు చేవెళ్ల డివిజన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయిరాం తెలిపారు.
బోథ్ నియోజకవర్గ పరిధిలో గురువారం నిర్వహించిన శాసనసభ ఎన్నికల పోలింగ్ 82.86 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి చాహత్బాజ్పాయ్ శుక్రవారం అధికారికంగా వెల్లడించారు.
గత నెల 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడంలో మ హిళలు తమ సత్తా చాటారు. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్యలో పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా ఉన్నారు.
జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో 4,50,207 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 2,24,326, మహిళా ఓటర్లు 2,25,861 మంది ఉండగా, 20మంది ఇతరులు ఉన్నారు. గురువారం మొత్తం 4,06,804 మంది ఓటర్లు పోలింగ్లో పాల్గొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్క తేలింది. పూర్వ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 77.26 శాతం పోలింగ్ నమోదైంది. 2018 ఎన్నికలతో పోలిస్తే ఈ సారి ఓటింగ్ శాతం తగ్గింది. ఒక్క హుస్నాబాద్ మినహా పన్నెండు నియోజకవర్గాల�
అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా ఓటర్లు పోటెత్తారు. ఓటర్లలో చైతన్యం రావడంతో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధిక పోలింగ్ శాతం నమోదైన జిల్లాగా రికార్డు నెలకొల్పింది. ఆలేరు, భువనగిరి నియ�
రంగారెడ్డి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు పోటెత్తగా.. పట్టణాల్లోని ఓటర్లు మాత్రం పెద్దగా ఆసక్తి చూపలేదు. 2018 ఎన్నికల్లో 62 శాతం పోలింగ్ నమోదవ్వగా.. ఈ ఎన్నికల్లో 59.96 శాతం నమో�
జిల్లాలో గురువారం జరిగిన శాసనసభ ఎన్నికల్లో 76.65 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఉన్న 785 పోలింగ్ బూత్లో 5,35,980 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, జిల్లా వ్యాప్తంగా సగటున 76.65 శా�
రామగుండం నియోజకవర్గంలో ధర్మమే గెలుస్తుందని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విశ్వాసం వ్యక్తం చేశారు. కోల్బెల్ట్ కార్మికులందరూ కార్మిక పక్షపాతి అయిన సీఎం కేసీఆర్కే మద్దతిచ్చారని పేర్