తుంగతుర్తి నియోజక వర్గంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. 9 గంటల వరకు మద్దకొడిగా సాగిన ఓటింగ్ 11 గంటల తర్వాత ఊపందుకున్నది.
నల్లగొండ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా ముగిసింది. ఒకటీ రెండు చోట్ల ఈవీఎంలు కొద్దిసేపు మొరాయించడం మినహా ఎలాంటి సాంకేతిక సమస్యలు సైతం ఎదురు కాలేదు. జిల్లాలో 6 అసెంబ్లీ
నియోజకవర్గాల �
పెద్దపల్లి పట్టణం ముత్యాల పోచమ్మ వాడకు చెందిన 98 ఏళ్ల మంథని వెంకటమ్మ, 71 ఏండ్ల ఆమె కొడుకు మంథని వెంకటేశం కలిసి గురువారం పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా ముగిసింది. ఒకటీ రెండు చోట్ల ఈవీఎంలు కొద్దిసేపు మొరాయించడం మినహా ఎలాంటి సాంకేతిక సమస్యలు సైతం ఎదురు కాలేదు. జిల్లాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉద
నిర్మల్ జిల్లాలో ఈనెల 30న జరుగనున్న ఎన్నికలకు అన్ని ఏర్పా ట్లను పూర్తి చేశామని, ప్రతి పోలింగ్ బూత్లో ఓటరు స్లిప్పుల పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ అశిష్ సంగ్వాన్ అధికారులకు ఆదేశించారు.
Smallest Polling Booth | రాజస్థాన్లో అతి చిన్న పోలింగ్ బూత్ను ఎన్నికల సంఘం (ఈసీ) ఏర్పాటు చేసింది. (Smallest Polling Booth) ఒకే కుటుంబానికి చెందిన 35 మంది ఉన్న ఆ మూరుమూల గ్రామంలో ఈ మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వర్తించాలని నిర్మల్ కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమీకృత భవనంలో నోడల్, ఎన్నికల అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని శనివారం నిర్వహించారు.
జీహెచ్ఎంసీ సర్కిల్-15 ముషీరాబాద్ నియోజకవర్గంలో పోలింగ్ బూత్ల ఏర్పాటు, కొత్త ఓటర్ జాబితా రూపకల్పనపై చర్చిండానికి బుధవారం అధికారులు వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు.
HD Devegowda: 89 ఏళ్ల మాజీ ప్రధాని హెచ్డీ దేవగౌడ.. కర్నాటక ఎన్నికల్లో ఓటేశారు. హసన్ జిల్లాలో ఆయన తన సతీమణితో కలిసి పోలింగ్ బూత్కు వెళ్లారు. జేడీఎస్ పార్టీ కింగ్మేకర్గా మారే అవశాలు ఉన్నట్లు ఊహాగ�
ఓటరు జాబితా సవరణలో భాగంగా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రెండో విడుత రెండు రోజులపాటు ఓటు నమోదు ప్రత్యేక శిబిరాలను శనివారం శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి.
MLA Paresh Dhanani | గుజరాత్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం నుంచే భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అందరి దృష్టిని ఆకర్ష�
జిల్లాలో 18 ఏండ్లు నిండిన యువతీ,యువకులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహా రెడ్డి సూచించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు నమోద