HD Devegowda: 89 ఏళ్ల మాజీ ప్రధాని హెచ్డీ దేవగౌడ.. కర్నాటక ఎన్నికల్లో ఓటేశారు. హసన్ జిల్లాలో ఆయన తన సతీమణితో కలిసి పోలింగ్ బూత్కు వెళ్లారు. జేడీఎస్ పార్టీ కింగ్మేకర్గా మారే అవశాలు ఉన్నట్లు ఊహాగ�
ఓటరు జాబితా సవరణలో భాగంగా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రెండో విడుత రెండు రోజులపాటు ఓటు నమోదు ప్రత్యేక శిబిరాలను శనివారం శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి.
MLA Paresh Dhanani | గుజరాత్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం నుంచే భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అందరి దృష్టిని ఆకర్ష�
జిల్లాలో 18 ఏండ్లు నిండిన యువతీ,యువకులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహా రెడ్డి సూచించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు నమోద
Tashigang | ఆ పోలింగ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో ఉన్నది. అయితే వంద శాతం పోలింగ్ నమోదయింది. గడ్డకట్టించే చలిలోకూడా ప్రజలు తమ ఓటుహక్కు నమోదుచేసుకుని అందరికీ ఆదర్శంగా
వ్యాక్సినేషన్ సెంటర్లుగా పోలింగ్ బూత్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన న్యూఢిల్లీ, జూన్ 7: ‘మీరు ఎన్నికల సమయంలో ఎక్కడైతే ఓటు వేస్తారో.. అక్కడే ప్రస్తుతం కరోనా టీకా కూడా వేస్తారు’ అని ఢిల్లీ స
సాగర్ ఉప ఎన్నిక | నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 31 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
కానింగ్ పుర్బా: పశ్చిమ బెంగాల్లో ఇవాళ మూడవ దశ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కానింగ్ పుర్బా అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్ ఆవరణలో నాటు బాంబు పేలింది. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డార�
గౌహతి: అస్సాంలోని ఒక పోలింగ్ బూత్లో భారీగా రిగ్గింగ్ జరిగిన విషయం బయటపడింది. డిమా హసావో జిల్లాలోని ఒక పోలింగ్ కేంద్రం పరిధిలో 90 మంది ప్రజలు ఓటు నమోదు చేసుకున్నారు. అయితే ఏప్రిల్ 1న జరిగిన రెండో దశ పోల�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో నగరపాలిక, పురపాలికల ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఒకటి రెండుచోట్ల చెదురుమదురు ఘటనల మినహా అన్నిచోట�