Tashigang | ఆ పోలింగ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో ఉన్నది. అయితే వంద శాతం పోలింగ్ నమోదయింది. గడ్డకట్టించే చలిలోకూడా ప్రజలు తమ ఓటుహక్కు నమోదుచేసుకుని అందరికీ ఆదర్శంగా
వ్యాక్సినేషన్ సెంటర్లుగా పోలింగ్ బూత్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన న్యూఢిల్లీ, జూన్ 7: ‘మీరు ఎన్నికల సమయంలో ఎక్కడైతే ఓటు వేస్తారో.. అక్కడే ప్రస్తుతం కరోనా టీకా కూడా వేస్తారు’ అని ఢిల్లీ స
సాగర్ ఉప ఎన్నిక | నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 31 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
కానింగ్ పుర్బా: పశ్చిమ బెంగాల్లో ఇవాళ మూడవ దశ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కానింగ్ పుర్బా అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్ ఆవరణలో నాటు బాంబు పేలింది. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డార�
గౌహతి: అస్సాంలోని ఒక పోలింగ్ బూత్లో భారీగా రిగ్గింగ్ జరిగిన విషయం బయటపడింది. డిమా హసావో జిల్లాలోని ఒక పోలింగ్ కేంద్రం పరిధిలో 90 మంది ప్రజలు ఓటు నమోదు చేసుకున్నారు. అయితే ఏప్రిల్ 1న జరిగిన రెండో దశ పోల�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో నగరపాలిక, పురపాలికల ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఒకటి రెండుచోట్ల చెదురుమదురు ఘటనల మినహా అన్నిచోట�