కానింగ్ పుర్బా: పశ్చిమ బెంగాల్లో ఇవాళ మూడవ దశ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కానింగ్ పుర్బా అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్ ఆవరణలో నాటు బాంబు పేలింది. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డార�
గౌహతి: అస్సాంలోని ఒక పోలింగ్ బూత్లో భారీగా రిగ్గింగ్ జరిగిన విషయం బయటపడింది. డిమా హసావో జిల్లాలోని ఒక పోలింగ్ కేంద్రం పరిధిలో 90 మంది ప్రజలు ఓటు నమోదు చేసుకున్నారు. అయితే ఏప్రిల్ 1న జరిగిన రెండో దశ పోల�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో నగరపాలిక, పురపాలికల ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఒకటి రెండుచోట్ల చెదురుమదురు ఘటనల మినహా అన్నిచోట�