ఓటు వేయడానికి పోలింగ్ బూత్కు వచ్చే ఓటర్లకు ఇబ్బంది లేకుండా మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలని అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. మహదేవపురం గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బ�
2024 జనవరి ఒకటి నాటికి 18 ఏండ్లు పూర్తి చేసుకుంటున్న వారందరిని ఓటరు జాబితాలో తప్పనిసరిగా పేరు నమోదు చేసుకునేలా చూడాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఉన్నతాధికారులకు సూచించారు.
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తి కాగా.. నేడు జరిగే ఓట్ల లెక్కింపుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సూర్యాపేట జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల ఓట్లను సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో లెక్కించనున్నారు.
జిల్లాలో గురువారం జరిగిన శాసనసభ ఎన్నికల్లో 76.65 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఉన్న 785 పోలింగ్ బూత్లో 5,35,980 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, జిల్లా వ్యాప్తంగా సగటున 76.65 శా�
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 85.79 శాతం పోలింగ్ నమోదైంది. నియోజకవర్గంలో 2, 33, 412 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల కమిషన్ 234 ప్రాంతాల్లో 299 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
సనత్నగర్ నియోజకవర్గంలో అంతంత మాత్రంగానే పోలింగ్ నమోదు అయినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కిషన్రావు తెలిపారు. 2018లో జరిగిన ఎన్నికలతో పోల్చుకుంటే ఈ సారి అంతకాకుండా పోలింగ్ శాతం మరింత తగ్గిందన్నార�
కరీంనగర్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంగా ముగిశాయి. గురువారం ఉదయం నుంచే ఓట్లు వేసేందుకు ఓటర్లు కేంద్రాలకు తరలి వచ్చారు. ఉదయం కొంత మందకొడిగా ఓటింగ్ జరిగినా మధ్యాహ్నం వరకు పుంజుకున్నది.
మిర్యాలగూడ నియోజకవర్గంలో గురువారం జరిగిన శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మందకొడిగా సాగింది. 9 గంటలకు 6.6 శాతం, 11 గంటలకు 21.06శాతం నమోదవగా, ఒంటి గంటకు 39.21, 3 గంటలకు 59.12, 4 గంటలకు 65
మహేశ్వరం నియోజక వర్గం వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం వరకు భారీ క్యూలో జనం ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తి చూపారు.
రాష్ట్ర శాసనసభకు గురువారం జరిగిన పోలింగ్ బోథ్ మండలంలో ప్రశాంతంగా ముగిసింది. ఉదయం చలి తీవ్రతకు తోడు పొగమంచు పడడంతో మందకొడిగా ప్రారంభమైంది. తొమ్మిది గంటల తర్వాత పోలింగ్ పుంజుకుంది.
జిల్లాకు చెందిన ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరీంనగర్లోని క్రిస్టియన్ కాలనీలోని ఒకేషనల్ కాలేజీలో బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు.
జిల్లాలో శాసన సభ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా, పలుచోట్ల రాత్రి వరకూ కొనసాగింది.
నియోజకవర్గంలో గురువారం పోలింగ్ ప్రశాంతంగా ముగి సింది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5గంటల వరకు సాగిం ది. అనుముల మండలం ఇబ్రహీంపేట ఎమ్మె ల్యే నోముల భగత్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు.
సిరిసిల్ల నియోజకవర్గ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని క్యూలో నిలుచున్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. ఇక కౌంటింగ్ మాత్రమే మిగిలి ఉన్నది. గురువారం పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగింది. చెదురుమదురు ఘటనలు మినహా అంతటా ప్రశాంతంగా పూర్తయింది. 12 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సా�