ఒకే దేశం, ఓకే పార్టీ, ఓకే మతం నినాదాలతో బీజేపీ దేశ సార్వభౌమత్వాన్ని మింగేయాలని చూస్తున్నది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అదే ప్రజల హక్కులను హరిస్తున్నది. ధన మదంతో ప్రజా ప్రతినిధులను అంగట్లో సరకుల్లాగా కొ�
నేనో డాక్టర్ని. నా దగ్గరికి వచ్చే రోగుల ఆరోగ్య సమస్యలేంటి? వాటికి ఎలాంటి మందులివ్వాలి?
అన్నదే నేను ఆలోచిస్తాను. కానీ కొంత కాలంగా నా ఆలోచనలో మార్పు వచ్చింది. మన దేశాన్ని కూడా ఓ మొండి రోగం పట్టి పీడిస్తున్నద
CM KCR | మన పురోగమనం అనుకున్నది అనుకున్నట్టు సాగాలంటే సమాజం చైతన్యవంతంగా ఉండాలని సీఎం కేసీఆర్ అన్నారు. మేధావులు ఎప్పుడైతే సమాజాన్ని చైతన్యవంతం చేస్తారో.. ఆ సమాజం బాగా ముందుకు పోతుంది. ఆ విధంగా మ�
CM KCR | అందర్నీ కలుపుకుపోయే ఈ దేశంలో విద్వేషాలు రగలొద్దు.. విద్వేష రాజకీయాలను గ్రహించి యువత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. వరంగల్లో ప్రతిక మెడికల్ కాలేజీ ప్రారంభోత్స
నినాదంతో ఏర్పాటైన సంస్థ ఫ్యాషన్ ఫర్ డెవలప్మెంట్. పదో వార్షికోత్సవాల్లో భాగంగా ఆ సంస్థ.. చరిత్రలోనే తొలిసారిగా ఒక భారతీయ మహిళను న్యూయార్క్లో జరుగుతున్న వేడుకలకు ఆహ్వానించింది.
సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలని బీజేపీ, సంఘ్ పరివార్ డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొనని బీజేపీ నాయకులు తెలంగాణ విమోచనం దినం జరుపుకుందాం రండి...అంటూ విష ప్
సహజంగా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉప ఎన్నికలు వస్తాయి. కానీ ఇప్పుడు కొందరు తమ స్వార్థప్రయోజనాల కోసం మునుగోడు ఉప ఎన్నికను సృష్టించారు. అయితే తెలంగా ణ వ్యతిరేకులు ఎన్ని కుట్రలు కుహకాలు పన్నినా టీఆర్ఎ�
75 ఏండ్ల స్వతంత్ర భారత చరిత్రలోనే రాజకీయ చీకటి అలుముకొన్నదిప్పుడు. ప్రజాస్వామ్యానికి ముసుగు పడింది. అధికార దాహంతో ప్రజలిచ్చిన తీర్పును తుంగలో తొక్కి కుతంత్రాలతో ఎన్నో రాష్ర్టాల్లో అధికారం చేజిక్కించుక
జార్ఖండ్లో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతున్నది. మైనింగ్ లీజు వ్యవహారంలో సీఎం హేమంత్ సొరేన్ శాసనసభ అభ్యర్థిత్వం రద్దు చేయాలంటూ ఈసీ చేసిన సిఫారసుపై గవర్నర్ రమేశ్ బాయిస్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకో�
దేశంలో రాజకీయ పునరేకీకరణకు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ను బ్లాక్మెయిల్ చేసేందుకే లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు చేస్తున్నారని జగిత్యాల ఎమ్మె ల్యే డా.సంజయ్కుమార్ మండిపడ్డారు. అభివృద్ధి
నైతిక పతనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. కానీ, బీజేపీ పాలకులు ఆ హద్దును కూడా చెరిపేస్తున్నారు. ఐదు నెలల గర్భిణిపై లైంగికదాడికి ఒడికట్టి, మూడున్నరేండ్ల వయసున్న ఆమె కూతురును బండకేసి బాది చంపి, ఆమె కుటుంబసభ్యుల
రాజగోపాల్రెడ్డి ప్రజలను మోసం చేసి తన స్వలాభం కోసం బీజేపీలో చేరుతున్నాడని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి విమర్శించారు. ప్రజా దీవెన సభకు మండలంలోని 16 గ్రామపంచాయతీలకు ఇన్చార్జిగా వ్యవహరిస�
మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు? అధిష్ఠానం ఆలోచనలు ఎలా ఉన్నాయి? సర్వేల అంచనాలు ఏమంటున్నాయి? మునుగోడుకు జరిగే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ టికెట్ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికే దక్కొచ్చని ప