జార్ఖండ్లో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతున్నది. మైనింగ్ లీజు వ్యవహారంలో సీఎం హేమంత్ సొరేన్ శాసనసభ అభ్యర్థిత్వం రద్దు చేయాలంటూ ఈసీ చేసిన సిఫారసుపై గవర్నర్ రమేశ్ బాయిస్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకో�
దేశంలో రాజకీయ పునరేకీకరణకు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ను బ్లాక్మెయిల్ చేసేందుకే లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు చేస్తున్నారని జగిత్యాల ఎమ్మె ల్యే డా.సంజయ్కుమార్ మండిపడ్డారు. అభివృద్ధి
నైతిక పతనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. కానీ, బీజేపీ పాలకులు ఆ హద్దును కూడా చెరిపేస్తున్నారు. ఐదు నెలల గర్భిణిపై లైంగికదాడికి ఒడికట్టి, మూడున్నరేండ్ల వయసున్న ఆమె కూతురును బండకేసి బాది చంపి, ఆమె కుటుంబసభ్యుల
రాజగోపాల్రెడ్డి ప్రజలను మోసం చేసి తన స్వలాభం కోసం బీజేపీలో చేరుతున్నాడని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి విమర్శించారు. ప్రజా దీవెన సభకు మండలంలోని 16 గ్రామపంచాయతీలకు ఇన్చార్జిగా వ్యవహరిస�
మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు? అధిష్ఠానం ఆలోచనలు ఎలా ఉన్నాయి? సర్వేల అంచనాలు ఏమంటున్నాయి? మునుగోడుకు జరిగే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ టికెట్ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికే దక్కొచ్చని ప
హైదరాబాద్ : హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలి? అని కౌశ�
బీజేపీయేతర రాష్ర్టాలపై కేంద్రం కక్షసాధింపు ధోరణి ప్రదర్శిస్తున్నదని తెలంగాణ రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ కోలేటి దామోదర్ విమర్శించారు. తెలంగాణలో సుస్థిర ప్రభుత్వం ఉండటం బీజేపీకి మింగుడ
నాగపూర్: రాజకీయాలను వదిలేయాలన్న ఆలోచనలు అప్పుడప్పుడు వస్తుంటాయని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రాజకీయాల కన్నా జీవితంలో చూడాల్సింది ఎంతో ఉందని ఆయన అన్నారు. నా
కిసీ సే నా కెహ్నా. 1983లో వచ్చిన సినిమా అది. కథలో.. అప్పుడే పెండ్లి చేసుకున్న హీరో హీరోయిన్లు ఓ ఊర్లో దిగుతారు. అక్కడ ‘హనీమూన్ హోటల్' పేరుతో ఉన్న హోటల్ బాగా పాపులర్ అని తెలుసుకొని గుర్రపు టాంగాలో అక్కడికి
ఎన్నికల కోసం పవిత్ర ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ప్రాశస్త్యాన్ని దెబ్బ తీయడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు చుక్కెదురైంది. నిన్నటికి నిన్న వారణాసిలో నమో ఘాట్ నిర్మాణంతో తీవ్ర
1969లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రోత్సాహంతో, అధికారిక కాంగ్రెస్ అభ్యర్థి నీలం సంజీవరెడ్డిని ఓడించి రాష్ట్రపతిగా వరాహగిరి వేంకటగిరి నెగ్గారు. ఈ సందర్భం మినహాయించి, ఇంత ప్రతిష్ఠాత్మకంగా దేశంలోని అత్యు