నిధుల మళ్లింపు అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నది. కల్లాల నిర్మాణానికి ఖర్చుచేసిన రూ.151 కోట్లను తిరిగి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.
బీజేపీ పాలిత రాష్ర్టాలకు ఒక నీతి.. ఇతర రాష్ర్టాలకు ఇంకో నీతి..ఇదీ కేంద్రంలోని బీజేపీ సర్కారు విధానం. డబుల్ ఇంజిన్ సర్కార్లకు లాభం చేకూరుస్తూ సింగిల్ ఇంజిన్ సర్కార్లకు మొండిచెయ్యి చూపుతూ కేంద్ర సర్కా�
ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ బహిరంగ సభ నిర్వహించి తమ్ముళ్ళారా తిరిగి టీడీపీలోకి రండి అంటూ మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు వెనుక ఉన్న రాజకీయం అర్థం చేసుకోవాలి. ఇదేదో ఉబు
కీసర మండలాన్ని అన్ని రంగాల్లో రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేస్తున్నామని ఎంపీపీ ఇందిరాలక్ష్మీనారాయణ అన్నారు. మండల పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు.
Shashi Tharoor | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గతంతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ సీట్లకు భారీగా గండిపడింది. ప్రస్తుతం కొనసాగుత�
Manish Sisodia | గుజరాత్ ప్రజల ఓట్లతో ఆమ్ ఆద్మీ పార్టీ నేడు జాతీయ పార్టీగా అవతరించనుందని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు. ప్రస్తుతం గుజరాత్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆ పార్ట�
Arvind Kejriwal | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్లో ఆప్కు ప్రతికూలంగా ఫలితాలు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా పోలైన ఓట్లలో 15 శాతం నుంచి 20 శాతం �
Bomb Blast | పశ్చిమబెంగాల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తూర్పు మేదినీపూర్లోని భూపతినగర్లో గల తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)కి చెందిన బూత్ ప్రెసిడెంట్ రాజ్కుమార్ మన్న ఇంట్లో బాంబు పేలుడు సంభవించింద
Moustache | గుజరాత్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న మగన్భాయ్ సోలంకి మాత్రం వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే పొడవాటి మీసాలు పెంచుకునే యువతకు ప్రత్యేక భత్యం ఇచ్చేలా ప్ర�
Gujarat Election | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ గురువారం జరిగిన విషయం తెలిసిందే. తొలి విడతలో భాగంగా 19 జిల్లాల్లోని 89 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహించగా.. 788 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవ�
దేశంలో మళ్లీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలపై ఈడీ, సీబీఐ దాడులు చేస్తున్నదని, స్వచ్ఛందంగా పనిచేసే సంస్థలను అధికార పార్టీలు తమ సొంతానికి వాడుకోవడం ప్రజాస్వా�
ఓ వైపు సినిమాల్లో కొనసాగుతూనే మరోవైపు రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు బండ్లగణేశ్ (Bandla Ganesh). గతంలో ఎన్నికల సమయంలో తనదైన స్టైల్లో స్పీచ్లిస్తూ టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా నిలిచారు.
Arvind Kejriwal | పంజాబ్ ఫలితాలే గుజరాత్లోనూ పునరావృతం అవుతాయని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆరవింద్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం సూరత్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ�
Manish Sisodia | బీజేపీపై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను హత్య చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు. ఈ కుట్రలో బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ప్రమేయం ఉందన�