అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో తనదైన ఎత్తుగడలతో పావులు కదుపుతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయనను ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు ఆపసోపాలు పడుతున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న కమలదళం
‘పేపర్ లీకేజీ ఉదంతం మూలాలు తెలుసుకోకుండానే బీజేపీ, కాంగ్రెస్లు అర్థం లేని ఆరోపణలతో గాయి చేసేది రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి మాత్రమే. ఇంకెన్నాళ్లీ మీ నాటకాలు.. ఇప్పటికే ఆందోళనలో ఉన్న యువతను తప్పుదోవ
రాజకీయ మహామహుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ప్రసిద్ధి. రెండు మూడు తరాల నుంచి రాజకీయాలే వీరికి పరమావధి. ఇలాంటి కుటుంబాలు ఇంతకుముందు జిల్లాకు ఒక్కటీ, రెండు ఉండేవి.
కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలో బీజేపీ చేరికల కమిటీ అని ఒకటి ఏర్పాటుచేసి దానికి ఈటల రాజేందర్ను చైర్మన్గా నియమించింది. విడ్డూరమేమంటే దేశంలో ఏ రాజకీయ పార్టీకి, ఇప్పటివరకు ఇలాంటి కమిటీ లేదు. బీజేపీ కొత్తగ�
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయని బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ అన్నారు. ఏది చేసినా విమర్శలు చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నాయని మండిపడ్డ
తన తండ్రి ఆల రఘుపతిరెడ్డి స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. సోమవారం భూత్పూర్ మండలంలోని కొత్తమొల్గర గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో ఆత్మ�
షర్మిలమ్మా! మీరు ఘనంగా చెప్తున్న రాజన్న రాజ్యం చూసినం మేము గతంలో. ఆయన పుత్రికగా మీకేమన్నా తెలియకపోతే తెలియజెపుదామని నా ప్రయత్నం. తెలంగాణ బిడ్డ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను దించడాన�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాజకీయ వ్యవస్థకు కలంకంగా మారాడని, 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ఇంతటి దుర్మార్గమైన రాజకీయ నాయకులెరెవరూ లేరని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, వృద్ధులు, దివ్యాంగులు, మైనార్టీ సంక�
తమను ఎస్టీలుగా గుర్తించాలని 11 కులాలు దశాబ్దాల తరబడి పోరుతున్నా సమైక్య పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. వారి పోరాటానికి సీఎం కేసీఆర్ ముగింపు పలికారు.
నటీనటులు రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించింది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. మంచి చిత్రాల విజయాలను ఎవరూ ఆపలేరని ఆమె అభిప్రాయపడింది. అయితే సినిమాల విజయాలను కేవలం అంకెలతో పోల్చిచూడటం సరికాదని చెప్పింది.
దేశ ప్రజల ఆకాంక్ష మేరకే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారని, పార్టీ ప్రారంభించిన అనతికాలంలోనే దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నదని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన