Kangana Ranaut | సినీ సెలబ్రిటీలు రాజకీయాల్లో (Politics)కి ఎంట్రీ ఇవ్వడం సాధారణంగా జరిగేదే. తాజాగా గ్లామర్ ప్రపంచంలో నుంచి మరో తార తన రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టేందుకు రెడీ అయింది. ఇంతకీ ఆ భామ ఎవరనే కదా మీ డౌటు.
విచ్చలవిడి రాజకీయాలతో సంస్కరణలు నెమ్మదిస్తాయని, విధానపరమైన నిర్ణయాలు ఉండబోవని ప్రముఖ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ హెచ్చరించింది. వచ్చే ఏడాది భారత్సహా అనేక దేశాల్లో కీలక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నే
ప్రణాళికాబద్ధ రాజకీయాలకు పెట్టింది పేరు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ ఉద్యమాన్ని, ఆటుపోట్లను బాగా ఔపోసన పట్టిన తర్వాతనే.. దాన్ని సాధించేందుకు ఎంచుకున్న మార్గంలో ఓ సక్సెస్ ఫార్ములాను ఆయన అనుసరించారు.
తమ వారసులు, బంధువులను రాజకీయాల్లోకి దింపడం, టిక్కెట్లు కేటాయించడంలో ఏ పార్టీ మినహాయింపు కాదు! రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, బీజేపీ సీనియర్ నేతలు టిక్కెట్ల కేటాయింపుల బంధుప్రీతి చూపి�
‘రాజకీయం’ అనే మాటకు భిన్నమైన అర్థాలు వాడుకలో ఉండటం తెలిసిన విషయమే. ఈ మాటకు నిఘంటువు ఏ అర్థం చెప్తుందో ఎప్పుడైనా ఆలోచించామా? చాలామంది అంతగా దృష్టిపెట్టి ఉండకపోవచ్చు. అయితే, మన దైనందిన జీవితంలో ‘రాజకీయం’ అ�
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు బుందేల్ఖండ్ ప్రాంతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. అసలే వెనుకబడిన మధ్యప్రదేశ్లో అంతకంటే వెనుకబడిన ప్రాంతంగా బుందేల్ఖండ్కు పేరున్నది. పేదరికం, కరువు, కు�
మన దేశంలో బాలుర కన్నా బాలికలకు రాజకీయాలపై ఆసక్తి తక్కువగా ఉందని ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఆధునిక భావాలున్న కుటుంబాల్లోనూ ఆడ పిల్లలు ఇంటి పనులు చేయాలనే అభిప్రాయంతో ఉన్నారని సర్�
‘ఎన్నికల్లో పాల్గొనే అతిపెద్ద నాయకులు ప్రజలే. ఈ అంశాన్ని మా సినిమాలో చూపించాం’ అన్నారు పూజ కొల్లూరు. ఆమె దర్శకత్వం వహించిన చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్'. సంపూర్ణేష్బాబు, వీకే నరేష్, శరణ్య ప్రదీప్ ప్
మతం పేరుతో యువతను రెచ్చగొట్టే వారిపట్ల అప్రమత్తంగా ఉంటూ హైదరాబాద్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేయాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కోరారు.
ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని టాలీవుడ్ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) ఖండించారు. ఎన్నికల్లో పోటీచేయాలని తనను ఏ రాజకీయ పార్టీ సంప్రదించలేదని స్పష్టం చేశారు.
కొన్ని దశాబ్దాలు గడిచేసరికి ఆ దేశకాల పరిస్థితులు మౌలికంగా మారలేదు గాని, ఆ విప్లవ శక్తుల సైద్ధాంతిక బలిమి, భౌతికశక్తి వివిధ కారణాల వల్ల బలహీనపడసాగాయి. ఆ విధంగా నిస్సారమవుతుండిన పాదు అనేక మందిని వలెనే గద్�
గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం రాజకీయాలను చేస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. క్యాబినెట్ సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘కేంద్రం చట్టసభలకు ఉన్న అధిక