లోక్సభ ఎన్నికల వేళ హర్యానాలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతు ఉపసంహరించుకోవడంతో సంక్షోభ పరిస్థితి ఏర్పడింది.
కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ప్రయోజనం కన్నా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సాగు సమయంలో వేయాల్సిన రైతుబంధు పెట్టుబడి సాయాన్ని ఓట్ల సమయంలో వేయడం అందులో భాగమేనని చెప్తున్నారు.
సంఘ్ పరివారం వారు సృష్టిస్తున్న మెసేజ్లను క్రాస్ చెక్ చేసుకోకుండా ఫార్వార్డ్ చేయడం ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. ఇటువంటి మెసేజ్లు అన్ని వాట్సాప్ గ్రూపుల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ఈ మెసేజ్�
Garry Kasparov: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై చేసిన కామెంట్ పట్ల మాజీ వరల్డ్ చెస్ చాంపియన్ గ్యారీ కాస్పరోవ్ క్లారిటీ ఇచ్చారు. రాహుల్పై తాను జోకు వేసినట్లు వెల్లడించారు. తాను చేసిన సూచనను సీరియస్గా తీస�
కుటుంబ రాజకీయాలంటూ బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నేతలు అనుక్షణం విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. కానీ, కుటుంబ రాజకీయాలకు, వారసత్వ రాజకీయాలకు పుట్టినిళ్లే కాంగ్రెస్ పార్టీ. నిజానికి కుటుంబ రాజకీయాల గురించ
PM Modi :రాజకీయ నాయకులపై ఉన్న ఈడీ కేసులు కేవలం మూడు శాతం మాత్రమే అని ప్రధాని మోదీ అన్నారు. మిగితా 97 శాతం కేసులు ప్రభుత్వ అధికారులు, క్రిమినల్స్పై ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు.
కర్ణాటక కాంగ్రెస్లో వారసత్వ రాజకీయాలు పెరిగిపోయాయి. ఈ లోక్సభ ఎన్నికల్లో ఆరుగురు మంత్రుల కుమారులు, కుమార్తెలు బరిలో నిలిచారు. వీరితోపాటు మంత్రి ఎస్ఎస్ మల్లికార్జున్ సతీమణి ప్రభా మల్లికార్జున్ కూ�
Sanjay Dutt: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ రాజకీయ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పార్టీలో చేరడం లేదన్నారు. ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడం లేదన్నారు. అన్ని రూమర్స్కు చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు సంజయ్ �
దేశంలో రాజకీయాలు భ్రష్టు పడుతున్నాయి. కాదు, కాదు, తమ స్వార్థం కోసం, పదవుల కోసం, అధికారాన్ని అనుభవించడం కోసం రాజకీయ నాయకులు దేశ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు. పార్టీ సిద్ధాంతాలను పాతర పెట్టి ‘అధికారం�
ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు వారంతా అవినీతిపరులు. పార్టీలోకి వచ్చాక వారే ఆదర్శవంతులు. అవతలి పార్టీలో ఉంటే వారిపై నిందారోపణలు. కాషాయ కండువా కప్పుకున్నాక వారికే నీరాజనాలు. లోక్సభ ఎన్నికల వేళ బీజేపీ మార్క్�
Mudragada | ఏపీ కాపునేత ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లు రాజకీయాల్లో పనికిరారని పరోక్షకంగా చిరంజీవి, పవన్కల్యాణ్ ఉద్దేశించి అన్నారు.