చట్టసభల్లో, సామాజిక మాధ్యమాల్లో, విభిన్న ఛానెళ్ల లో ఎడతెరిపి లేని చర్చ లు, విశ్లేషణలు ఆయా రాజకీయ పార్టీలకు తొత్తులుగా సాగుతాయే కానీ, సార్వజనీన సత్యాలు గాలికి వదిలివేస్తున్నాయి.
Venkaiah Naidu | ప్రస్తుత రాజకీయాలపై మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజా జీవితంలో ఉండే నాయకులు హుందాగా వ్యవహరించాలని అన్నారు. కానీ కొంతమంది అసభ్యకరంగా మాట్లాడుతూ తమ హుం
Praful Patel | మహారాష్ట్రకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లకు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటాన�
అనేక వనరులతోపాటు హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్న నల్లగొండను రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తానని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఒక ప్రణాళిక ప్రకారంగా రాష్ట్ర ప్రభు�
నేతన్నలతో రాజకీయాలు చేయడం సరికాదని నాఫ్స్కాబ్ మాజీ చైర్మన్ కొండూరి రవీందర్రావు హితవు పలికారు. వస్త్ర పరిశ్రమ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ సర్కారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగించాల
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన కాల్పుల ఘటనపై ప్రధాని మోదీ (PM Modi ) ఖండించారు. నా స్నేహితుడు ట్రంప్పై దాడి పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నాను. ఆయన త్వరగా కోలుకోవాలని దేవున్ని కోరుకుంటున్నా.
రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధిలో భాగస్వాములం అవుదామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపు నిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అభివృద్ధికి శ్రీకారం చుడుతానని స్పష్టం చేశారు.
వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకినంటూ ప్రకటిస్తూ వస్తున్న బీహార్ సీఎం నితీశ్ కుమార్ కుమారుడు నిశాంత్ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ప్రచారం జరుగుతున్నది. గతంలో చాలా అరుదుగా మాత్రమే నిశాంత్ బహ
తమిళనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలిగా రాష్ట్ర రాజకీయాల్లో ఒకప్పుడు కీలక పాత్ర పోషించిన వీకే శశికళ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీలోకి తిరిగి ప్రవేశించే సమయం వచ్చిందన్నారు. అందర్నీ ఏకతాటి�