మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) సంచలన వ్యాఖ్యలతో రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి.
గతేడాది నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి గ్రామ శివారులో హత్యకు గురైన చిక్కేపల్లి మల్లేశ్కు రాజకీయాలకు సంబంధం లేదని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ శుక్రవారం ప్రకటనలో తెలిప�
రాష్ట్రంలో రౌడీ రాజకీయానికి తెరలేచిందా? తెలంగాణలో ఫ్యాక్షన్ తరహా కక్షలు బుసకొడుతున్నాయా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షాన్ని బలహీనం చేయాలని అధికార పక్షం ఎత్త�
లోక్సభ ఎన్నికల వేళ హర్యానాలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతు ఉపసంహరించుకోవడంతో సంక్షోభ పరిస్థితి ఏర్పడింది.
కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ప్రయోజనం కన్నా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సాగు సమయంలో వేయాల్సిన రైతుబంధు పెట్టుబడి సాయాన్ని ఓట్ల సమయంలో వేయడం అందులో భాగమేనని చెప్తున్నారు.
సంఘ్ పరివారం వారు సృష్టిస్తున్న మెసేజ్లను క్రాస్ చెక్ చేసుకోకుండా ఫార్వార్డ్ చేయడం ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. ఇటువంటి మెసేజ్లు అన్ని వాట్సాప్ గ్రూపుల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ఈ మెసేజ్�
Garry Kasparov: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై చేసిన కామెంట్ పట్ల మాజీ వరల్డ్ చెస్ చాంపియన్ గ్యారీ కాస్పరోవ్ క్లారిటీ ఇచ్చారు. రాహుల్పై తాను జోకు వేసినట్లు వెల్లడించారు. తాను చేసిన సూచనను సీరియస్గా తీస�
కుటుంబ రాజకీయాలంటూ బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నేతలు అనుక్షణం విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. కానీ, కుటుంబ రాజకీయాలకు, వారసత్వ రాజకీయాలకు పుట్టినిళ్లే కాంగ్రెస్ పార్టీ. నిజానికి కుటుంబ రాజకీయాల గురించ
PM Modi :రాజకీయ నాయకులపై ఉన్న ఈడీ కేసులు కేవలం మూడు శాతం మాత్రమే అని ప్రధాని మోదీ అన్నారు. మిగితా 97 శాతం కేసులు ప్రభుత్వ అధికారులు, క్రిమినల్స్పై ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు.