కుటుంబ, వారసత్వ రాజకీయాలకు కొత్త వ్యాఖ్యానం చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా ఇప్పుడు రేవ్డి కల్చర్కు (ఉచిత ప్రయోజనాలు) కొత్త నిర్వచనాన్ని ప్రవచించారు. వస్తు రూపేణా ప్రజలకు ఉచితంగా ఇచ్చేవేవీ రేవడి కాదన్నా
‘తెలంగాణ ప్రజలు, రైతులు ఈ దేశంలో లేరా? రాష్ట్రంలో రైతులు పడుతున్న కష్టాలు గవర్నర్కు కనిపించడం లేదా? వారిని ఆదుకోవాలని ప్రధాని మోదీకి లేఖ ఎందుకు రాయరు?’ అని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గవర్నర్ను
Minister Gangula | రాష్ట్ర గవర్నర్ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) మండిపడ్డారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగానికి అండగా నిలిచి నష్టపరిహారం ఇప్పించేందుకు కేంద్రంపై ఒత్తిళ్లు తీసుకురావాలని సూచి�
తమ ఆందోళనలో ఇతరుల జోక్యం అవసరం లేదని, తమకు మద్దతు తెలిపితే సంతోషిస్తామని దేశ రాజధాని నడిబొడ్డున ఆందోళన చేస్తున్న రెజ్లర్ల తరఫున భజరంగ్ పునియా పేర్కొన్నాడు. పలువురు తమ ఆందోళన శిబిరాన్ని సందర్శిస్తున్న�
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ రాజకీయాలు చేస్తున్నాడని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ విమర్శించారు. ఉద్యమ నాయకుడిగా ఆయనపై ఎంతో గౌరవం ఉండేదని, కానీ ఇలా
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్వార్థపూరిత వ్యక్తి అని, డబ్బు ఉందన్న అహంతో ధన రాజకీయాలు చేస్తున్నారని రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కల�
దేశ రాజకీయాల్లో ప్రధాని మోదీని ప్రశ్నించే దమ్మున్న నేత సీఎం కేసీఆర్ అని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. మోదీది మితిమీరిన రాజకీయ ఆకాంక్ష అని ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధికి నిధుల కేటాయింపులో కేంద్ర�
Bandi Sanjay | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ య్ పోలీసులే టార్గెట్గా తన అస్ర్తాన్ని సంధిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు కరీంనగర్ పోలీసులపై ప్రయోగించిన ప్రివిలేజ్ అస్ర్తాన్ని ఈ సారి, కరీంనగర్, వరంగల్�
బీఆర్ఎస్కు ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి ఓర్వలేక బీజేపీ నీచరాజకీయాలు చేస్తున్నదని ఎమ్మెల్యే రేఖానాయక్ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టి బొమ్మను పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో శ�
రాజకీయ ప్రయోజనాల కోసం ఇంత దిగజారుడు తనమా? టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడడమెంటీ? పది ప్రశ్నపత్రాలు బయటకు పంపి విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేయడమ�
ఆరోపణలు వచ్చిన నోటిఫికేషన్లను రద్దు చేసి భవిష్యత్తులో మళ్లీ అలాంటి తప్పిదాలు జరగకుండా, మరింత పారదర్శక వ్యవస్థను రూపొందించటానికి కసరత్తు ప్రారంభించింది. రైద్దెన నోటిఫికేషన్లను సాధ్యమైనంత త్వరగా తిరిగ
పంట నష్టంపై దీక్ష చేస్తానంటూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాయడంపై వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పేరుతో రాజకీయం చేయొద్దని హె�