భారతీయ జనతా పార్టీలో ఆధిపత్య పోరు మరింత తీవ్రమైంది. రోజురోజుకూ ప్రాధాన్యం కోల్పోతున్న బీజేపీకి కంటోన్మెంట్లోనూ సంకట పరిస్థితి ఏర్పడింది. కంటోన్మెంట్ బీజేపీ నేతలు గ్రూపులుగా విడిపోయిన వేళ.. కాషాయ దళం�
దేశంలో కుల, మతాల పేరిట జరుగుతున్న విభజన రాజకీయాలను విద్యార్థులు ప్రతిఘటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. మేడ్చల్-మలాజిగిరి జిల్లా బోడుప్పల్లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర
తాను రాజకీయాల్లో (Politics) చేరడం లేదని, చరమాంకం వరకు నటుడిగానే (Actor) కొనసాగుతానని బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పాయ్ (Manoj Bajpayee) అన్నారు. రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని చెప్పారు. 200 శాతం ఆ పని చేయబోనని స్పష్టం చేశార�
రాజదండంతో రాజకీయం చేస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగ ప్రకారం దేశం లౌకిక రాజ్యాంగంగా కొనసాగుతున్న తరుణ�
స్మార్ట్ఫోన్ పోయినా.. చోరీకి గురైనా ఆ బాధ వర్ణణాతీతం. పోగొట్టుకున్న వారంతా మొబైల్ కోసం కాకుండా అందులోని డేటా కోసం తపన పడుతున్నారు. ఈ రోజుల్లో విద్య, వ్యాపారం, ఉద్యోగం, ఆరోగ్యం, బ్యాంకింగ్, రాజకీయం వంటి �
ఓట్ల కోసం రాజకీయం చేసే మాయావతికి అంబేద్కర్ విగ్రహంపై మాట్లాడే నైతిక హక్కులేదని రెడ్కో చైర్మన్ సతీశ్రెడ్డి మండిపడ్డారు. యూపీలోనే దిక్కూ దివానం లేకుండా పోయిన బీఎస్పీ అధినేత్రి మాయావతి తెలంగాణకు వచ్చ�
కుటుంబ, వారసత్వ రాజకీయాలకు కొత్త వ్యాఖ్యానం చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా ఇప్పుడు రేవ్డి కల్చర్కు (ఉచిత ప్రయోజనాలు) కొత్త నిర్వచనాన్ని ప్రవచించారు. వస్తు రూపేణా ప్రజలకు ఉచితంగా ఇచ్చేవేవీ రేవడి కాదన్నా
‘తెలంగాణ ప్రజలు, రైతులు ఈ దేశంలో లేరా? రాష్ట్రంలో రైతులు పడుతున్న కష్టాలు గవర్నర్కు కనిపించడం లేదా? వారిని ఆదుకోవాలని ప్రధాని మోదీకి లేఖ ఎందుకు రాయరు?’ అని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గవర్నర్ను
Minister Gangula | రాష్ట్ర గవర్నర్ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) మండిపడ్డారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగానికి అండగా నిలిచి నష్టపరిహారం ఇప్పించేందుకు కేంద్రంపై ఒత్తిళ్లు తీసుకురావాలని సూచి�
తమ ఆందోళనలో ఇతరుల జోక్యం అవసరం లేదని, తమకు మద్దతు తెలిపితే సంతోషిస్తామని దేశ రాజధాని నడిబొడ్డున ఆందోళన చేస్తున్న రెజ్లర్ల తరఫున భజరంగ్ పునియా పేర్కొన్నాడు. పలువురు తమ ఆందోళన శిబిరాన్ని సందర్శిస్తున్న�
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ రాజకీయాలు చేస్తున్నాడని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ విమర్శించారు. ఉద్యమ నాయకుడిగా ఆయనపై ఎంతో గౌరవం ఉండేదని, కానీ ఇలా