కరెంట్ తీగల్లో పవర్ ఉందో లేదో తెలుసుకోవాలంటే వాటిని పట్టుకుంటే తెలిసిపోతుందని, బండి సంజయ్కు అనుమానం ఉంటే ఆ తీగలను పట్టుకోవాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సూచించారు.
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి అభివృద్ధి పథంలో నడిపించిన బీఆర్ఎస్ రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదుగుతుందని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు.
బీఆర్ఎస్తో రాజకీయ వైరం ఉంటే కోర్టు బయట చూసుకోవాలని బీజేపీని ఉద్దేశించి రాష్ట్ర హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. పరువు ప్రతిష్ఠలు దెబ్బతిన్నాయని అనుకొంటే చట్టప్రకారం పరువు నష్టం దావా వేసుకొనే వెసు�
రాష్ట్రంలో మరో కుట్రకు తెరలేసింది.. నీచ రాజకీయాలకు మంత్రాంగం నడుస్తున్నది.. ఉద్రిక్తతలు సృష్టించేందుకు కమలం, కాంగ్రెస్ ఒక్కటయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కుయుక్తులు పన్నుతున్నాయ�
నిధుల మళ్లింపు అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నది. కల్లాల నిర్మాణానికి ఖర్చుచేసిన రూ.151 కోట్లను తిరిగి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.
బీజేపీ పాలిత రాష్ర్టాలకు ఒక నీతి.. ఇతర రాష్ర్టాలకు ఇంకో నీతి..ఇదీ కేంద్రంలోని బీజేపీ సర్కారు విధానం. డబుల్ ఇంజిన్ సర్కార్లకు లాభం చేకూరుస్తూ సింగిల్ ఇంజిన్ సర్కార్లకు మొండిచెయ్యి చూపుతూ కేంద్ర సర్కా�
ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ బహిరంగ సభ నిర్వహించి తమ్ముళ్ళారా తిరిగి టీడీపీలోకి రండి అంటూ మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు వెనుక ఉన్న రాజకీయం అర్థం చేసుకోవాలి. ఇదేదో ఉబు
కీసర మండలాన్ని అన్ని రంగాల్లో రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేస్తున్నామని ఎంపీపీ ఇందిరాలక్ష్మీనారాయణ అన్నారు. మండల పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు.
Shashi Tharoor | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గతంతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ సీట్లకు భారీగా గండిపడింది. ప్రస్తుతం కొనసాగుత�
Manish Sisodia | గుజరాత్ ప్రజల ఓట్లతో ఆమ్ ఆద్మీ పార్టీ నేడు జాతీయ పార్టీగా అవతరించనుందని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు. ప్రస్తుతం గుజరాత్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆ పార్ట�
Arvind Kejriwal | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్లో ఆప్కు ప్రతికూలంగా ఫలితాలు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా పోలైన ఓట్లలో 15 శాతం నుంచి 20 శాతం �
Bomb Blast | పశ్చిమబెంగాల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తూర్పు మేదినీపూర్లోని భూపతినగర్లో గల తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)కి చెందిన బూత్ ప్రెసిడెంట్ రాజ్కుమార్ మన్న ఇంట్లో బాంబు పేలుడు సంభవించింద