Manish Sisodia | గుజరాత్ ప్రజల ఓట్లతో ఆమ్ ఆద్మీ పార్టీ నేడు జాతీయ పార్టీగా అవతరించనుందని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు. ప్రస్తుతం గుజరాత్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆ పార్ట�
Arvind Kejriwal | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్లో ఆప్కు ప్రతికూలంగా ఫలితాలు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా పోలైన ఓట్లలో 15 శాతం నుంచి 20 శాతం �
Bomb Blast | పశ్చిమబెంగాల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తూర్పు మేదినీపూర్లోని భూపతినగర్లో గల తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)కి చెందిన బూత్ ప్రెసిడెంట్ రాజ్కుమార్ మన్న ఇంట్లో బాంబు పేలుడు సంభవించింద
Moustache | గుజరాత్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న మగన్భాయ్ సోలంకి మాత్రం వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే పొడవాటి మీసాలు పెంచుకునే యువతకు ప్రత్యేక భత్యం ఇచ్చేలా ప్ర�
Gujarat Election | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ గురువారం జరిగిన విషయం తెలిసిందే. తొలి విడతలో భాగంగా 19 జిల్లాల్లోని 89 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహించగా.. 788 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవ�
దేశంలో మళ్లీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలపై ఈడీ, సీబీఐ దాడులు చేస్తున్నదని, స్వచ్ఛందంగా పనిచేసే సంస్థలను అధికార పార్టీలు తమ సొంతానికి వాడుకోవడం ప్రజాస్వా�
ఓ వైపు సినిమాల్లో కొనసాగుతూనే మరోవైపు రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు బండ్లగణేశ్ (Bandla Ganesh). గతంలో ఎన్నికల సమయంలో తనదైన స్టైల్లో స్పీచ్లిస్తూ టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా నిలిచారు.
Arvind Kejriwal | పంజాబ్ ఫలితాలే గుజరాత్లోనూ పునరావృతం అవుతాయని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆరవింద్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం సూరత్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ�
Manish Sisodia | బీజేపీపై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను హత్య చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు. ఈ కుట్రలో బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ప్రమేయం ఉందన�
తెలంగాణలో ప్రస్తుతం ఆసక్తికర రాజకీయం నడుస్తున్నది. అధికార సంస్థలను దుర్వినియోగం చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతూ ‘రివెంజ్ పాలిటిక్స్'కు పాల్పడుతున్నది.
రాజకీయాల కోసమే ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటిస్తున్నారే తప్ప తెలంగాణ అభివృద్ధి కోసం కాదని ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం విమర్శించారు. విభజన హామీలను అమలు చేశాకే తెలంగాణ గడ్డపై మోదీ కాలుమోపాలని శుక
Samajwadi Party | ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీపార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన మెయిన్పురి లోక్సభ స్థానానికి ఆయన కోడలు డింపుల్ యాదవ్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు సమాజ్ వాదీ పార్ట�
ప్రధాని రామగుండం పర్యటన సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించాలన్న కనీస మర్యాదను కేంద్ర ప్రభుత్వం, పీఎంవో పాటించకపోవడం బాధాకరమని రాష్ట్ర ప్రణ�
Tamil Nadu | ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ప్రజా ప్రభుత్వాలకు అడుగడుగునా మోకాలడ్డుతున్న గవర్నర్లపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పోరుబాట పడుతున్నాయి. తాజాగా తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్ర గవర్నర్పై తిరుగుబాటుకు సిద