ఎవరు అధికారంలో ఉన్నా ప్రశ్నించే ప్రతిపక్షం గట్టిగా ఉండాలి. మోదీ ఒక నిరంకుశ రాజులా పాలిస్తున్నారు. ప్రతిపక్షం ఉండొద్దనే కోణంలోనే బీజేపీ ఏదో రకంగా నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నది. దేశంలో బీజేపీకి వ్యతి�
గత కొన్ని నెలలుగా దేశంలో చోటు చేసుకొం టున్న పరిణామాల మీద టీఆర్ఎస్ ప్రముఖులు శుక్రవారం సాయం త్రం విస్తృత స్థాయి ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు, ఎంపీలు,
స్వయంగా కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే తెలంగాణలో ఉన్న పథకాలను వాళ్ల రాష్ట్రంలో అమలు చేయాలని అసెంబ్లీలో ప్రస్తావించిండు.. గిట్లా తెలంగాణలో అభివృద్ధి జరుగుతుంటే.. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు విమర్శిస్తున్నారు.. వ
మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇంటికెళ్లి వంట చేసుకోవాలంటూ అభ్యంతరకరంగా మాట్లాడారు. దీనిపై ఎన్సీపీ నేతలు మండిపడ్డారు. మధ్యప్రదే�
అధికారులు, వ్యాపారులను బెదిరిస్తూ, బ్లాక్ మెయిల్ చేయడం మానుకోవాలని బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డికి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నిట్టు వేణుగోపాల్రావు సూచించారు.
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల నేతలు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. కందుకూరు మండల పరిధిలోని ముచ్చర్ల గ్రామానికి యువకులు
గత ఎనిమిదేండ్ల పాలనలో పెట్రోల్, డీజిల్పై రూ.50, సిలిండర్పై ఏకంగా రూ. 645 పెంచిన మోదీ సర్కారు ఇప్పుడు కంటితుడుపుగా కాస్త తగ్గించి భారీగా తగ్గించినట్టు గొప్పలకు పోతున్నది. ఇంధన ధరలపై రాష్ర్టాలు కూడా పన్నుల�
చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు స్వార్థ రాజకీయాలకు ఇందారం, రామరావుపేట గ్రామాలకు చెం దిన 14 మంది (9 కుటుంబాలు)మి తీవ్రంగా నష్టపోయామని, నికార్సయిన తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్త రేగుంట గట్టయ్య పెట్రో�
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి తన జాతి జనుల కలను సాకారం చేసిన ఉద్యమ నాయకుడు.. ఇప్పుడు భారత జనుల ఆకాంక్షల సాధన కోసం కదలబోతున్నారు. జాతీయ కార్యాచరణకు నడుం బిగించబోతున్నారు. నేడు ఢిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత�
తుంగతుర్తి నియోజకవర్గాన్ని హత్యా రాజకీయాల నుంచి అభివృద్ధి దిశగా పయనింపజేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీకే దక్కిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని చిల్పకుంట్ల
కులం, మతం, రాజకీయాలు, చిచ్చులలో కొట్టుకుపోకుండా కసితో చిచ్చరపిడుగుల్లా ఎదగాలని ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అన్నారు. పకనున్న పేద దేశాలతో కాకుండా ఇప్పటినుంచి ప్రపంచంతో పోటీపడదామని సూచించారు. ప్రపంచ దిగ్
రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేద్దామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్గౌడ్ సూచించారు. శనివారం శంషాబాద్ మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ జయమ్మశ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు.
అన్ని కులాలు, మతాల ప్రజలను సమానంగా ఆదరించే భారతదేశంలో కొందరు మతం పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. దేశంలోని సామరస్య వాతావరణం చెడిపోతే ఎటూ కాకుండా పోతామ