హైదరాబాద్ : హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలి? అని కౌశ�
బీజేపీయేతర రాష్ర్టాలపై కేంద్రం కక్షసాధింపు ధోరణి ప్రదర్శిస్తున్నదని తెలంగాణ రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ కోలేటి దామోదర్ విమర్శించారు. తెలంగాణలో సుస్థిర ప్రభుత్వం ఉండటం బీజేపీకి మింగుడ
నాగపూర్: రాజకీయాలను వదిలేయాలన్న ఆలోచనలు అప్పుడప్పుడు వస్తుంటాయని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రాజకీయాల కన్నా జీవితంలో చూడాల్సింది ఎంతో ఉందని ఆయన అన్నారు. నా
కిసీ సే నా కెహ్నా. 1983లో వచ్చిన సినిమా అది. కథలో.. అప్పుడే పెండ్లి చేసుకున్న హీరో హీరోయిన్లు ఓ ఊర్లో దిగుతారు. అక్కడ ‘హనీమూన్ హోటల్' పేరుతో ఉన్న హోటల్ బాగా పాపులర్ అని తెలుసుకొని గుర్రపు టాంగాలో అక్కడికి
ఎన్నికల కోసం పవిత్ర ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ప్రాశస్త్యాన్ని దెబ్బ తీయడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు చుక్కెదురైంది. నిన్నటికి నిన్న వారణాసిలో నమో ఘాట్ నిర్మాణంతో తీవ్ర
1969లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రోత్సాహంతో, అధికారిక కాంగ్రెస్ అభ్యర్థి నీలం సంజీవరెడ్డిని ఓడించి రాష్ట్రపతిగా వరాహగిరి వేంకటగిరి నెగ్గారు. ఈ సందర్భం మినహాయించి, ఇంత ప్రతిష్ఠాత్మకంగా దేశంలోని అత్యు
ఎవరు అధికారంలో ఉన్నా ప్రశ్నించే ప్రతిపక్షం గట్టిగా ఉండాలి. మోదీ ఒక నిరంకుశ రాజులా పాలిస్తున్నారు. ప్రతిపక్షం ఉండొద్దనే కోణంలోనే బీజేపీ ఏదో రకంగా నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నది. దేశంలో బీజేపీకి వ్యతి�
గత కొన్ని నెలలుగా దేశంలో చోటు చేసుకొం టున్న పరిణామాల మీద టీఆర్ఎస్ ప్రముఖులు శుక్రవారం సాయం త్రం విస్తృత స్థాయి ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు, ఎంపీలు,
స్వయంగా కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే తెలంగాణలో ఉన్న పథకాలను వాళ్ల రాష్ట్రంలో అమలు చేయాలని అసెంబ్లీలో ప్రస్తావించిండు.. గిట్లా తెలంగాణలో అభివృద్ధి జరుగుతుంటే.. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు విమర్శిస్తున్నారు.. వ
మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇంటికెళ్లి వంట చేసుకోవాలంటూ అభ్యంతరకరంగా మాట్లాడారు. దీనిపై ఎన్సీపీ నేతలు మండిపడ్డారు. మధ్యప్రదే�
అధికారులు, వ్యాపారులను బెదిరిస్తూ, బ్లాక్ మెయిల్ చేయడం మానుకోవాలని బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డికి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నిట్టు వేణుగోపాల్రావు సూచించారు.