రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేద్దామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్గౌడ్ సూచించారు. శనివారం శంషాబాద్ మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ జయమ్మశ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు.
అన్ని కులాలు, మతాల ప్రజలను సమానంగా ఆదరించే భారతదేశంలో కొందరు మతం పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. దేశంలోని సామరస్య వాతావరణం చెడిపోతే ఎటూ కాకుండా పోతామ
బ్లాక్మెయిల్ రాజకీయాలకు ఖమ్మం ప్రజలు భయపడరని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ప్రశ్నించేతత్వం, నిజాయితీగల వ్యక్తిత్వం జిల్లా ప్రజల సొంతమని చెప్పారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రే�
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో విద్వేషపూరిత రాజకీయాలు పెచ్చుమీరాయని ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారులు ఆరోపించారు. ముస్లింలు, ఇతర మైనారిటీలతో పాటు రాజ్యాంగాన్ని సైతం ధ్వంసం చేస్తున్న ఇలాంటి చర్యలకు ముగింపు పలి�
తమ పార్టీని రాజకీయం ఎదుర్కోలేకనే బీజేపీ నాయకులు చౌకబారు విమర్శలు చేస్తున్నారని, విద్వంసపూరిత చర్యలకు పాల్పడుతున్నారని టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. ఖమ్మంలోని టీఆర్ఎ�
రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, దవాఖానల్లో కనీస వసతులు లేవని, యూనివర్సిటీలను ప్రభుత్వం బలహీన పరుస్తున్నదని, డ్
Sanjay Raut | కశ్మీర్ లాంటి సున్నితమైన అంశంపై రాజకీయాలు చేయడం సరికాదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. కశ్మీరీ పండిట్ల అంశంపై తెరకెక్కిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ కేవలం సినిమా మాత్రమేనని చెప్పారు.
మండల పరిధిలోని గ్రామాలను రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేస్తున్నామని ఎంపీపీ మల్లారపు ఇందిర లక్ష్మీనారాయణ అన్నారు. మండల పరిధిలోని చీర్యాల్లో పంచాయతీ నిధులు రూ.4లక్షలతో 4వ వార్డులో
‘దేశాన్ని గతంలో పాలించిన ప్రభుత్వాల వైఫల్యం కారణంగానే.. భారతీయ విద్యార్థులు వైద్యవిద్య కోసం విదేశాలకు భారీ ఎత్తున తరలివెళ్లారు. నా హయాంలో ఈ సమస్యను పరిష్కరించటానికి ప్రయత్నిస్తున్నాం. వీలైనంత ఎక్కువ స�
చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం అనేది పాత సామెత. చేతులు కాలాక కూడా ఆకులు పట్టుకోకపోవటం అన్నది కొత్త సామెత. కాంగ్రెస్ పార్టీకి సరిగ్గా సరిపోతుంది ఇది. లోక్సభ ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఘోర పరాజయాలు, పా�
ఛత్రపతి శివాజీ గురించి పూర్తిగా తెలుసుకోకుండా బీజేపీ అజ్ఞానంతో ముస్లిం వ్యతిరేక హిందూ పక్షపాత చక్రవర్తిగా చిత్రీకరిస్తున్నదని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. ఉన్న నలుగురై�
ఎన్నికలు దగ్గరపడితే ఏ రాజకీయ పార్టీ నేతలైనా.. తమ హయాంలో జరిగిన అభివృద్ధి, అమలుచేయబోయే పథకాల గురించి ఓటర్లకు వివరిస్తారు. బీజేపీ నేతలు ఇందుకు పూర్తిగా వ్యతిరేకం. తమ హయాంలో ఎలాగో అభివృద్ధి జరుగదని తెలిసిన వ