మండల పరిధిలోని గ్రామాలను రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేస్తున్నామని ఎంపీపీ మల్లారపు ఇందిర లక్ష్మీనారాయణ అన్నారు. మండల పరిధిలోని చీర్యాల్లో పంచాయతీ నిధులు రూ.4లక్షలతో 4వ వార్డులో
‘దేశాన్ని గతంలో పాలించిన ప్రభుత్వాల వైఫల్యం కారణంగానే.. భారతీయ విద్యార్థులు వైద్యవిద్య కోసం విదేశాలకు భారీ ఎత్తున తరలివెళ్లారు. నా హయాంలో ఈ సమస్యను పరిష్కరించటానికి ప్రయత్నిస్తున్నాం. వీలైనంత ఎక్కువ స�
చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం అనేది పాత సామెత. చేతులు కాలాక కూడా ఆకులు పట్టుకోకపోవటం అన్నది కొత్త సామెత. కాంగ్రెస్ పార్టీకి సరిగ్గా సరిపోతుంది ఇది. లోక్సభ ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఘోర పరాజయాలు, పా�
ఛత్రపతి శివాజీ గురించి పూర్తిగా తెలుసుకోకుండా బీజేపీ అజ్ఞానంతో ముస్లిం వ్యతిరేక హిందూ పక్షపాత చక్రవర్తిగా చిత్రీకరిస్తున్నదని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. ఉన్న నలుగురై�
ఎన్నికలు దగ్గరపడితే ఏ రాజకీయ పార్టీ నేతలైనా.. తమ హయాంలో జరిగిన అభివృద్ధి, అమలుచేయబోయే పథకాల గురించి ఓటర్లకు వివరిస్తారు. బీజేపీ నేతలు ఇందుకు పూర్తిగా వ్యతిరేకం. తమ హయాంలో ఎలాగో అభివృద్ధి జరుగదని తెలిసిన వ
ఉత్తర హైదరాబాద్కు ఐటీ అభివృద్ధిని ఓర్వలేక కుల, మత పంచాయితీలు మతోన్మాదుల దుశ్చర్యలను తిప్పి కొట్టాలి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు కండ్లకోయలో ఐటీ గేట్వే పార్కుకు శంకుస్థాపన వేల మందికి ఉపాధి లభి�
Baby Rani Maurya | రాజకీయాల్లో ప్రతి ఒక్కరు సవాళ్లను స్వీకరించాల్సిందేనని ఉత్తరాఖండ్ మాజీ గవర్నర్, ఆగ్రా రూరల్ బీజేపీ అభ్యర్థి బేబీ రాణి మౌర్య (Baby Rani Maurya) అన్నారు. రాష్ట్రంలో మెరుగైన పాలనకోసం
రాజకీయ పబ్బం కోసమే బీజేపీ నేతలు జైభీమ్ నినాదం తెచ్చారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ నాడు జైశ్రీరామ్, ఇప్పుడు జైభీమ్ పేరుతో నాటకాలు ఆడుతున్నదని
‘తెలుగు సినీ పరిశ్రమ మేలుకోసం, థియేటర్ల మనుగడ కోసం, ఆంధ్రప్రదేశ్ సీఎం.వైఎస్ జగన్ గారిని కలిసి చర్చించిన విషయాలను పక్కదోవ పట్టించే విధంగా, ఆ మీటింగ్కు రాజకీయ రంగు పులిమి నన్ను రాజ్యసభకు పంపుతున్నట్లు
జలంధర్: రాజకీయ అరంగేట్రంపై తాను ఇంకా నిర్ణయం తీసుకోలేని భారత మాజీ క్రికెటర్ హర్భజన్సింగ్ అన్నాడు. పలు పార్టీల నుంచి ఆఫర్లు వస్తున్నాయని, కానీ అందుకు తగ్గట్లు మానసికంగా సిద్ధమైన తర్వాతే రాజకీయాల్లో�
బాబుల్ సుప్రియో యూటర్న్ న్యూఢిల్లీ, ఆగస్టు 2: రాజకీయాలకు గుడ్బై చెబుతూ ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించిన కేంద్ర మాజీ మంత్రి, పశ్చిమ బెంగాల్కు చెందిన బాబుల్ సుప్రియో అంతలోనే తన నిర్ణయాన�
మంత్రి తలసాని| అమ్మవారి చెంత రాజకీయాలు మాట్లాడటం తగదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. లష్కర్ బోనాల సందర్భంగా ఆదివారం అమ్మవారిని దర్శించుకున్న కొందరు నాయకులు.. మీడియా పాయింట్లో రాజకీయాలు �
అమరావతి,జూలై :నామినేటెడ్ పదవుల భర్తీకి సర్వం సిద్ధం చేసింది ఏపీ సర్కారు. ఇప్పటికే ఎవరెవరికి ఏ పదవి ఇవ్వాలన్నదానిపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. నామినేటెడ్ పదవుల ప్రకటనకు ఏర్పాట్లు జరుగుపోతున్నాయ�