సామాజిక ఇతివృత్తాలకు వాణిజ్య అంశాల్ని కలబోసి జనరంజక చిత్రాల్ని అందించడంలో సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకున్నారు తమిళ అగ్ర దర్శకుడు ఎన్.శంకర్. ఆయన సినిమాలన్నీ భారీతనానికి చిరునామాగా నిలుస్తాయి. శంకర్ �
కొద్ది రోజుల క్రితం శేఖర్ కమ్ముల- ధనుష్ కాంబినేషన్లో క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనున్నట్టు అఫీషియల్ ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. బహుభాషా చిత్రంగా ఈ మూవీని ఎస్వీసీఎల్ఎల్పీ పతాకంపై నా�
హాలీవుడ్ స్టార్ యాక్టర్ ఆర్నాల్డ్ ష్వాజ్నెగ్గర్ తెలియని సినీ ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదేమో. ఆయనను చూసి ఎంతో మంది ప్రేరణ పొందారు.ఆర్నాల్డ్ యాక్షన్ సీన్స్లో దిట్ట అనే సంగతి మనందరికి తెల
అయోధ్య రామాలయ భూముల కొనుగోలులో గోల్మాల్ రూ.2 కోట్ల భూమిని రూ.18.5 కోట్లకు కొన్న ట్రస్టు 5 నిమిషాల వ్యవధిలో ధర తొమ్మిదింతలు పెరుగుదల కాంగ్రెస్, ఆప్, సమాజ్వాదీ పార్టీ సంచలన ఆరోపణలు సుప్రీంకోర్టు జోక్యం చే�
తెలుగు దేశం పార్టీకి పూర్వ వైభవం రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ని రాజకీయాలలోకి తీసుకురావాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై కొన్నాళ్లుగా హాట్ హాట్ చ�
అన్నాడీఎంకేను చక్కదిద్దుతానంటూ అనుచరులకు హామీ! చెన్నై, మే 30: ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించిన శశికళ.. ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమి పాలవ్వడంతో �
ముంబై: కరోనా టీకాలపై మహారాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు చేయడం తగదని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ హితవు పలికారు. అవసరమైన సంఖ్యలో టీకాలను కేంద్రం సరఫరా చేయడం లేదన్న మహారాష్ట్ర ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ రోజ�
కేరళ ఎన్నికల బరిలో పలుచోట్ల వారసులుఎల్డీఎఫ్, యూడీఎఫ్ నుంచి దాదాపు 25మందితిరువనంతపురం, మార్చి 26: మరో పదిరోజుల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం దేవభూమి కేరళలోని రాజకీయ పార్టీలు అస్త్ర శస్ర్తాలను సిద్ధ�
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వివిధ రంగాలలో వేగవంతమైన అభివృద్ధిని సాధించింది. ఇదే సమయంలో కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర విధానాల మధ్య స�