ట్రాఫిక్ పోలీసులు అంబులెన్స్ సర్వీస్లకు సంబంధించిన సైరన్ను ఎలా వాడుతున్నారు..దాని దుర్వినియోగంపై ఒక సర్వే చేశారు. ఇందుకు గత నెల 23వ తేదీ నుంచి 27వ తేదీ మధ్యలో అక్కడక్కడ జంక్షన్ల వద్ద 310 అంబులెన్స్ సేవల
SDM mistakenly lathi-charged | ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ బుధవారం భారత్ బంద్కు రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి పిలుపునిచ్చింది. దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసన చేపట్టారు. అ
నిజామాబాద్ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేకు పోలీసులు ఝలక్ ఇచ్చారు. శుక్రవారం మోపాల్ మండల కేంద్రంలో రుణమాఫీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్న వేళ.. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి
Kolkata Hospital | పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్పై హత్యాచారం ఘటనపై బీజేపీ కార్యకర్తలు శుక్రవారం సీజీవో కాంప్లెక్స్ వెలుపల నిరసన చేపట్టారు.ఈ సందర�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత జిల్లాలో పేద దళిత మహిళపై పోలీసులు కర్కషంగా వ్యవహరించారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నవల్గాకు చెందిన దళిత మహిళ లోవాడ కళావతికి కొడుకు నరేశ్ (17) ఉన్నాడు. మం డల పరిధి�
Girl Molest | తండ్రితో కలిసి వ్యవసాయ పనులకు వెళ్లిన ఓ గిరిజన బాలికపై భూ యజమాని అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శంషాబాద్ మండల పరిధిలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది.
కమిషనరేట్ పరిధిలో వివిధ స్థాయిలో పనిచేస్తున్న 273 మంది పోలీస్ సిబ్బందిని బదిలీ చేస్తూ..శుక్రవారం రాత్రి సీపీ శ్రీనివాస్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కొందరు ఇన్స్పెక్టర్లను మల్టీజోన్కు పంపించగా, అక
స్టేషన్ సమీపంలోనే ఒక పెద్ద బంగ్లాలో యజమాని హత్య జరిగినట్టు తెలిసింది. ‘401.. బయల్దేరు’ అని మెరుపువేగంతో కదిలాడు రుద్ర. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా రుద్రతో కలిసి ఘటనా స్థలికి చేరుకున్నారు.
Karimnagar | కరీంనగర్ జిల్లా పరిధిలోని మెట్పల్లి పోలీసు స్టేషన్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. గొడవ పడ్డ ఓ దంపతులిద్దరూ మెట్పల్లి పోలీసు స్టేషన్కు వచ్చారు. పోలీసు స్టేషన్ ఎదుటనే �
అవును, నిజం! ఓ భూ వివాదంలో దెయ్యం కోర్టుకెక్కింది. ఓ కుటుంబంలోని ఐదుగురిని న్యాయస్థానానికి లాగింది. ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్లో జరిగిన ఈ ఘటన అటు న్యాయ వ్యవస్థను, ఇటు పోలీసు వ్యవస్థను అయోమయానికి గురిచే�
పోయిన్నెల ఆషాఢ మాసంల మా ఊరి పోశమ్మకు బోనమెత్తినం. సంక్రాంతి పండుక్కు వోకున్నా ఏం ఫరక్ పడదు గని, పోశమ్మ బోనాల్జేసేటప్పుడు పోకుంటే మాత్రం మా ఇల్లు శిన్నవోతది.
షాద్నగర్ దళిత మహిళ ఘటనపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. దొంగతనం ఒప్పుకోవాలంటూ మహిళ అని కూడా చూడకుండా అమానవీయంగా దాడికి తెగబడతారా? ఇంత కర్కశత్వమా? సిగ్గు.. సిగ్గు.. అని మండి