Journalist Arrest | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న రాజకీయ నాయకులు, జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కేసుల పరంపర కూడా కొనసాగుతూనే ఉంది.
తమ భూమికి పరిహారం ఇచ్చిన తర్వాతే పనులు చేయాలని ఆందోళన చేస్తున్న మహిళా రైతుపై పోలీసులు ప్రతాపం చూపించారు. ఆమెను తీవ్రంగా కొట్టి ఆత్మహత్యకు ప్రయత్నించిందని చెప్పి తీసుకెళ్లి దవాఖానలో పడేశారు.
Ghatkesar | ఓ ఆగంతకుడి బ్లాక్మెయిల్కు భయపడిన ప్రేమజంట.. ఘట్కేసర్ పోలీస్స్టేషన్ పరిధి ఘనపూర్ సమీపంలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో నిన్న సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
Accident Victim's Body | రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మరణించాడు. అయితే ప్రమాదం జరిగిన ప్రాంతం తమ పరిధి కాదని రెండు రాష్ట్రాల పోలీసులు తెలిపారు. ఆగ్రహించిన గ
సమాజంలో పోలీసుల పాత్ర చాలా కీలకమని ఏసీబీ డైరెక్టర్ డాక్టర్ తరుణ్జోషి అన్నారు. శుక్రవారం మామునూరులోని 4వ బెటాలియన్లో కమాండెంట్ రామ్ ప్రకాశ్ ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పరేడ�
యూనియన్ కార్బైడ్ నుంచి 337 టన్నుల ప్రమాదకర వ్యర్థాల దహనానికి వ్యతిరేకంగా మధ్యప్రదేశ్లోని పీతంపుర్లో ఇద్దరు వ్యక్తులు ఆత్మాహుతికి యత్నించడంతో శుక్రవారం పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పీతంపుర్
Perni Jayasudha | మచిలిపట్నం ప్రైవేట్ గోదాం నుంచి రేషన్ బియ్యం మాయం కేసులో వైసీపీకి చెందిన నాయకుడు, మాజీ మంత్రి పేర్నినాని సతీమణి జయసుధకు పోలీసులు మరోసారి నోటీసులు అందజేశారు.