ప్రజలను రక్షించాల్సిన పోలీసులే.. మందు మత్తుకు బానిసలైపోయారు. ఎక్కడా చోటు దొరకనట్లు ఏకంగా పోలీస్ అవుట్ పోస్టులోనే బార్ తెరిచారు. ఈ ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్ సమీపంలో వెలుగు చూసింది. ఆదివారం సాయంత్రం ఒక అ�
గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి చౌటుప్పల్ పరిసర ప్రాంతాల్లో సరఫరా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్న మహిళతోపాటు కొనుగోలు చేసిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.ల�
జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ సామూహిక లైంగిక దాడి ఘటనలో నేరాలకు పాల్పడ్డ నిందితులకు చట్టపరంగా పక్కాగా శిక్షలు పడేవిధంగా పోలీసులు అడుగులు వేస్తున్నారు. జువెనైల్ జస్టిస్ యాక్ట్, 2015 సవరణల ప్రకారం తీవ్ర�
అజ్మీర్ దర్గాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ముస్లిం జేఏసీ కమిటీ సభ్యులు బుధవారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు
డ్రగ్ డిస్ట్రక్షన్ డే సందర్భంగా మంగళవారం రూ.150 కోట్ల విలువ చేసే మత్తు పదార్థాలను కస్టమ్స్ అధికారులు బుధవారం దహనం చేశారు. తెలంగాణ కస్టమ్స్, సెంట్రల్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ బీవీ సివంగకుమారి, డైరెక్ట
రైళ్లలో చోరీలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ఇద్దరిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు రిమాండ్కు తరలించారు. వారి నుంచి 55 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ కార్యా�
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసులు నమోదు చేయాలంటూ అబిడ్స్ పోలీసులకు బుధవారం పలువురు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ ఘటనలో మైనర్ వీడియోలను మీడియా ముందు బహిర్గతం చేసిన రఘునందన్రావుపై పోక్సో కేస�
హజ్రత్ ఖాజా మోహినుద్దీన్ చిస్తీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గోషామహల్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ పీసీసీ సభ్యులు ఖాజా గయాసుద్దీన్తోపాటు మరికొందర�
ఏపీ హై-కోర్టు ఉద్యోగి హైదరాబాద్ అత్తాపూర్ ప్రాంతంలో నివాసముంటున్నాడు. అతడికి తన కుమారుడితో కలిపి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో జాయింట్ ఖాతా ఉన్నది. ఇటీవల అతడి ఖాతా నుంచి రూ.2.43 లక్షలు
జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ సామూహిక లైంగిక దాడి ఘటనలో అరెస్టు అయిన ఆరుగురు నిందితుల్లో మేజర్ అయిన సాదుద్దీన్మాలిక్ను నాలుగు రోజుల పాటు న్యా యస్థానం విచారణ నిమిత్తం కస్టడీకి
గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని వారినుంచి 125 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్స్టేషన్ పరిధిలోని మల్లాపూర్లో చోటుచేసుకున్నది. ఉ�
ఒక పన్నెండేళ్ల పిల్లాడిని చంపిన కేసులో పోలీసులు చేసిన అరెస్టు వైరల్గా మారింది. ఎందుకంటే వాళ్లు అరెస్టు చేసింది మనిషిని కాదు.. ఒక ఎద్దును. ఈ ఘటన దక్షిణ సూడాన్లో జరిగింది. ఒక పొలం దగ్గర బండి లాగుతున్న ఎద్ద�