ఒక పన్నెండేళ్ల పిల్లాడిని చంపిన కేసులో పోలీసులు చేసిన అరెస్టు వైరల్గా మారింది. ఎందుకంటే వాళ్లు అరెస్టు చేసింది మనిషిని కాదు.. ఒక ఎద్దును. ఈ ఘటన దక్షిణ సూడాన్లో జరిగింది. ఒక పొలం దగ్గర బండి లాగుతున్న ఎద్ద�
ఆదివాసీలే లక్ష్యంగా దొంగనోట్లు చలామణి చేస్తున్న ముఠాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను భద్రాచలం ఏఎస్పీ రోహత్రాజ్ మంగళవారం చర్ల పోలీస్స్టేషన్ల
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో జల్సా ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కఠిన చర్యలు తీసుకుంటున్నారు
మద్యం మత్తులో ఓ కుటుంబంపై హత్యాయత్నం చేయడమే కాకుండా పోలీసులపైనే దుర్భాషలాడుతూ కొట్టేందుకు యత్నించాడు. అంతటితో ఆగకుండా పోలీసులే తనను గాయపర్చారని నిందితుడు ఆరోపణలు గుప్పిస్తుండటం చర్చనీయాంశంగా మారింద�
తండ్రిని పట్టుకుంటే కొడుకు చోరీల చిట్టా వెలుగులోకి వచ్చింది. దాదాపు 21స్నాచింగ్లు, ఇండ్లలో దొంగతనాల కేసుల మిస్టరీ వీడింది. ముగ్గురు నిందితుల నుంచి రూ.25.93 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. స�
ఈ కాలంలో నీతి, నిజాయితీలు ఎక్కడున్నాయి? అని చాలా మంది అడుగుతుంటారు. కానీ ఇప్పటికీ చాలా మంది ప్రజలు నిజాయితీగా జీవనం సాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుండటం కనిపిస్తూనే ఉంటుంది. తాజాగా దుబాయ్లో ఇలాంటి ఘట�
ఒక వ్యక్తి ఉపయోగిస్తున్న బైక్ పోయింది. పోలీసులకు కంప్లయింట్ ఇచ్చినా కూడా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఇది జరిగి ఎనిమిదేళ్లు గడిచిపోయింది. ఇప్పుడు సడెన్గా అతనికి ఒక ఈ-చలాన్ వచ్చింది. తీరాచూస్తే.. అతని బ�
వీరిలో ఇద్దరు మైనర్లు.. పోలీసుల అదుపులో మరొకరు? ఒకడు పరారీలో.. పాతబస్తీ ఎమ్మెల్యే కొడుకు ఏ6? సుప్రీం ఆదేశాలకు భిన్నంగా బాధితురాలి వీడియోలు బయటపెట్టిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు లైంగికదాడిపై మహిళా కమి�
పోలీస్ విధుల్లో మరింత పారదర్శకతను తెచ్చేలా సాంకేతికత జోడింపుపై పోలీస్శాఖ కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే టీఎస్కాప్ మొబైల్యాప్లో చాలావరకు రోజువారీ విధులకు సంబంధించి కార్యకలాపాలు
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఘనంగా నిర్వహించారు. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో అమరవీరుల స్థూపానికి రాచకొండ సీపీ మహేశ్ భగవత్
అక్రమంగా ధ్రువీకరణపత్రాలు పొంది.. దేశపౌరులుగా చలామణి అవుతున్న ఇద్దరు రోహింగ్యాలను దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్నగర్ పోల�