రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ చలాన్లు ఉన్న వాహనదారులకు శివరాత్రి రోజున పోలీసుశాఖ శుభవార్త అందించింది. ఇప్పటికే పెండింగ్లో ఉన్న ఈ చలాన్లలో చెల్లింపులకు భారీ రాయితీ ప్రకటించింది. రెండు, మూడు చక్రాల వాహనా
కొత్తగూడెం క్రైం : ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ నెపంతో బీజాపూర్ జిల్లాలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన శుక్రవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ
రంగారెడ్డి : జిల్లాలోని చేవెళ్ల ప్రధాన రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఇద్దరు పిల్లలు సహా దంపతులు వెళ్తున్న కారును వేగంగా దూసుకొచ్చిన మరో కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ క్రమంలో ఇంకో కా�
రంగారెడ్డి : ఓ పాల ట్యాంకర్ బోల్తా పడటంతో వందల లీటర్ల పాలు నేల పాలయ్యాయి. ట్యాంకర్లోని పాల కోసం వాహనదారులు, సమీప గ్రామాల ప్రజలు బాటిల్స్, బకెట్స్తో ఎగబడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ – కందుక�
మంచిర్యాల : మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తన తల్లినే చంపేశాడు. ఈ దారుణ ఘటన మంచిర్యాల జిల్లాలోని రాజీవ్ నగర్లో శనివారం రాత్రి చోటు చేసుకుంది. మంచిర్యాల ఎస్ఐ గంగరాం కథనం మేరకు సీతమ్మ(65) అనే మ�
బీజేపీ కార్యకర్తలు మరోసారి గూండాగిరీకి దిగారు. పసుపుబోర్డు ఏర్పాటుపై శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన రైతులపై రాళ్లదాడి చేశారు. కమలం కార్యకర్తల దాడిలో పలువురు రైతు లు, పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు
డీజీపీ మహేందర్రెడ్డిపై, పోలీస్ వ్యవస్థపై చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వెనక్కి తీసుకొని, క్షమాపణ చె ప్పాలని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి డిమాం�
ములుగు : ములుగు జిల్లాలోని గట్టమ్మ ఆలయం వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్ర�
అమరావతి: అనంతపురంలో ఉపాధ్యాయురాలిని హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే గతేడాది నవంబర్లో అనంతపురం జిల్లా కదిరిలో ఉపాధ్యాయురాలు ఉషారాణి హత్యకు గురైంది. దాదాపు 5 వేల మందిన�
రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్పోర్టులో స్మగ్లింగ్ సిగరెట్లను కస్టమ్స్ అధికారులు భారీగా స్వాధీనం చేసుకున్నారు. రూ. 9.72 లక్షల విలువ చేసే 80 వేల విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెల�
అమరావతి: ఆన్లైన్ ద్వారా నకిలీ పోలీసులపేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరు సైబర్ నేరగాళ్ల ను పోలీసులు అరెస్టు చేశారు. కడప జిల్లాలోని బి.మఠం మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన జగదీశ్వరి అనే యువత
స్నేహితుడు సమస్యలలో ఉన్నాడని రెండు,మూడు రోజులలో వస్తానని వె ళ్ళిన వ్యక్తి అదృశ్యమైన సంఘటన అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది.
లక్నో : ఉత్తరప్రదేశ్లో ఘోరం జరిగింది. నిఘోహీ పోలీసు స్టేషన్ పరిధిలోని విక్రమ్పూర్ చకోరా గ్రామంలో సమాజ్వాదీ పార్టీ నాయకుడిని హత్య చేశారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న