న్యూఢిల్లీ : మాజీ ఎంపీ విజయ్ గోయల్ చేతుల్లోంచి ఓ గుర్తు తెలియని అగంతకుడు ఫోన్ లాక్కెళ్లాడు. ఈ ఘటన ఢిల్లీలోని రెడ్ఫోర్ట్ వద్ద సోమవారం రాత్రి చోటు చేసుకుంది. విజయ్ గోయల్ దర్యాగంజ్ నుంచి రెడ్ ఫో�
బాలిక గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి.. తల్లి ఫిర్యాదుమేరకు కేసు నమోదు పోలీసుల అదుపులో నిందితుడు.. దుండిగల్, మార్చి 14 : వివాహితతో సహజీవనం చేస్తూ.. ఆమె కూతురుపై కన్నేశాడు ఓ ప్రబుద్ధుడు. కొత్తబట్టలు, చాక్లెట
సిద్ధిపేట : తోగుట పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించిన కేసులను నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్వేత అరెస్టుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. బుధవారం మూ
తిరువనంతపురం : ఆ కుటుంబ సభ్యులంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా ఆ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో కుటుంబంలోని ఐదుగురు సజీవదహనమయ్యారు. ఈ ఘటన కేరళలోని దళవపురంలో మంగళవారం తెల్ల�
సూరత్ థానీ: ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్వార్న్ది సహజ మరణమే అని తేలింది. ఈ విష యం వైద్యుల నివేదికలో బయటపడిందని థాయ్లాండ్ పోలీసులు సోమవారం స్పష్టం చేశారు. వార్న్ మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వ�
హైదరాబాద్ : అంబర్పేటలో మోహన్ బాబు అనే వ్యక్తి హల్చల్ సృష్టించాడు. తన తోపుడు బండిని ఎవరో దొంగిలించారని ఆరోపిస్తూ స్థానికంగా ఉన్న హై టెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కాడు. సమాచారం అందుకున్న పోలీస�
రంగారెడ్డి : మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తన భార్యను బండరాయితో మోది చంపాడు. ఈ దారుణ ఘటన నందిగామలోని వెంకమ్మగూడలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బాలరాజు(35), సునిత అలియా�
హైదరాబాద్ : ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో దర్యాప్తు జరుగుతోందని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. ఈ కేసులో మీడియా సంయమనం పాటించాలని ఆయన సూచించారు. కేసు దర్యాప్తులో భాగంగా అన్ని కోణా�
హైదరాబాద్ : నగరంలోని చాదర్ఘాట్ బ్రిడ్జిపై సోమవారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. యూసుఫ్, సిరాజ్ బాను అనే ఇద్దరు దంపతులు ద్విచక్ర వాహనంపై చంచల్గూడ నుంచి టోలీచౌకి వెళ్తుండగా.. వారిని ఆ