పోలీస్శాఖలో సిబ్బందికి పని విభజన, వృత్తి నైపుణ్యాన్ని మరింత పెంచేందుకు అమలు చేస్తున్న ఫంక్షనల్ వర్టికల్ విధానంతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. ఈ విధానం వల్ల సిబ్బంది ప
అసభ్య వీడియోలు తీసి.. తాను తీయలేదంటూ బుకాయిస్తున్న ఓ వ్యక్తిపై బాధిత యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. పంజాగుట్టలో నివాసముంటున్న యువతికి 2014 నుంచి బంజారాహిల్స్కు చెందిన స�
సికింద్రాబాద్ ఎస్డీ రోడ్డులోని బసేరా హోటల్, పబ్పై సోమవారం అర్ధరాత్రి టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి 9మంది మహిళలు, 24 మంది పురుషులు, 8 మంది హోటల్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు
పాట్నా : బీహార్లో గతేడాది కాలం నుంచి మూడు జిల్లాల్లో 620 ఎకరాల్లో సాగు చేసిన నల్లమందు(ఓపియం) పంటను ధ్వంసం చేసినట్లు ఆ రాష్ట్ర పోలీసులు మంగళవారం వెల్లడించారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాలోని జాము
మహబూబ్ నగర్ : కాపురానికి వెళ్లనన్న నవ వధువును తండ్రే దారుణంగా హత్య చేశాడు. నవ వధువుతో పాటు ఆమె తల్లిని చంపాడు. అనంతరం తాను విష గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ దారుణ ఘటన మహబూబ్నగ
రైస్ పుల్లింగ్ చెంబు ఇంట్లో ఉంటే ఐశ్వర్యం వస్తుందని ఆశ చూపించి అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నల్లగొండ టూ టౌన్ పోలీస్స్టేషన్లో సోమవారం డీఎస్పీ నర్సింహారెడ్డి మీడియాక
అంతర్జిల్లా దొంగల ముఠాను అరెస్ట్ చేసి, వారి నుంచి 5 తులాల బంగా రు, 31 తులాల వెండి ఆభరణాలు, రూ.70వేల నగ దు, 9 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. సోమవారం మహబూబాబాద్ పోలీస్ కాన్ఫ�
మత విద్వేషాలు, హింసను రెచ్చగొట్టేలా ప్రసంగించారని ఆరోపిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై కాంగ్రెస్ మేడ్చల్ జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ ఆశుతో సహా పలువురు నేతలు సోమవారం నాచారం పోలీస్స్�
కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొన్ని రోజులుగా టీఆర్ఎస్, బీజేపీల మధ్య మా టల యుద్ధం కొనసాగుతున్నది. అభివృద్ధి విషయంలో సోమవారం మున్సిపాలిటీ వద్ద ప్రజాదర్బార్ నిర్వహించేందుకు సవాల్ విసురుకున్నారు. దీంత�
నకిలీ వీసాతో దుబాయ్ వెళ్లేందుకు యత్నించిన ఓ మహిళను సీఐఎస్ఎఫ్ అదికారులు ఎయిర్పోర్టులో పట్టుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ఏజెంట్ ద్వారా వీసా