బెంగళూరు : బెంగళూరు అంతర్జాతీయ విమానశ్రయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఎయిర్పోర్టులో బాంబు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి చెప్పారు. దీంతో ఎయిర్పోర్టు అధికారులు, సీఐ�
దీపక్ హత్య కేసును ఛేదించిన పోలీసులు కొత్తూరు పీఎస్లో వివరాలు వెల్లడించిన షాద్నగర్ ఏసీపీ కుషాల్కర్ కొత్తూరు, మే 19: దీపక్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. గురువారం కొత్తూరు పోలీస్స్టేషన్లో జరిగిన �
అహ్మదాబాద్ : గుజరాత్లోని మోర్బి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. హల్వాడ్లోని సాగర్ ఉప్పు ఫ్యాక్టరీ గోడ కూలి.. 12 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సమా
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ ఎస్పీ సీహెచ్ ప్రవీణ్కుమార్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో మంగళవారం పోలీసు అధికారులతో నెలవారీ సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పోలీస్ స్టేషన్ల వ�
గంటల వ్యవధిలోనే పసికందు అపహరణ కేసును ఛేదించిన పోలీసులు నిందితులది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా గుర్తింపు వేములవాడ, మే 16: 28 రోజుల బాబు కిడ్నాప్ కథ సుఖాంతమైంది. గంటల వ్యవధిలోనే పోలీసులు ఈ కేసును ఛేదించి తల్లి
వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ టెంపుల్ వద్ద ఓ పసి బాలుడిని కిడ్నాప్ చేశారు. 28 రోజుల బాబును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. కరీంనగర్ పట్టణంలోని శాంతినగర్కు చెందిన ల�
డబుల్ ఇంజిన్ స్టేట్గా బీజేపీ నేతలు చెప్పుకొనే కర్ణాటక కహానీ ఇది. రైతులు పండించిన ధాన్యానికి అక్కడ మద్దతు ధర దొరకడం లేదు. దీంతో శనివారం అర్ధరాత్రి 16 లారీల్లో తెలంగాణకు తరలించేందుకు ప్రయత్నించగా..
నిరంతర శ్రమ, చిత్తశుద్ధితోపాటు సాధించాలన్న కసితో ముందుకు సాగితేనే ప్రభుత్వ ఉద్యోగం సాధ్యమవుతుంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులందరూ ప్రతి అంశాన్నీ విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలలి. విద్యార్థ
మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది.. అందివచ్చిన అవకాశాన్ని చేజారనీయకండి.. ఒక తపస్సులా చదవి ఉద్యోగం సాధించాలి.. ఉద్యోగ సాధనే లక్ష్యంగా ముందుకు సాగాలి అని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. శుక్రవారం మ�
నిరంతర శ్రమ, చిత్తశుద్ధితోపాటు సాధించాలన్న కసితో ముందుకు సాగితేనే ప్రభుత్వ ఉద్యోగం సాధ్యమవుతుంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులందరూ ప్రతి అంశాన్నీ విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలలి. విద్యార్థ
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంల శుక్రవారం ఉదయం కె.ఆర్.కె కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన సెర్చ్లో సరైన పత్రాలు లేని 52 ద్విచక్ర వాహనాలు, 22 ఆటోలను పోలీస
అమరావతి : కాకినాడ జిల్లా సర్పవరం ఎస్ఐ గోపాలకృష్ణ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నిన్న రాత్రి ఇంట్లోనే సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ