రంగారెడ్డి : శంషాబాద్లో దారి దోపిడీ ముఠా హల్చల్ సృష్టించింది. కారులో వెళ్తున్న వారిని లిఫ్ట్ అడిగి, కత్తులతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. రాళ్లగూడ – ఉటుపల్లి దారిలో వెళ్తున్న కారును ముగ్గు
జనాన్ని మోసగించి డబ్బులు దండుకొంటూ, సెటిల్మెంట్ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న మాజీ పోలీసు అధికారి అల్లం కిషన్రావు(62)ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. అతడినుంచి నాలుగు నకిలీ తుపాకులు
గువహటి : అసోంలోని చిరాంగ్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ ఇద్దరు పోలీసులు ట్రాఫిక్ రూల్స్ను పాటించలేదు. హెల్మెట్ ధరించకుండా బైక్పై వెళ్తున్నారు. మీరు సమాజానికి ఇచ్చే సందేశం ఇదేనా? అని ఓ జర్నలిస్�
అమరావతి : డ్రగ్స్, గంజాయితో పట్టుబడ్డ నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైజాగ్ నుంచి గోవాకు డ్రగ్స్ ను తరలిస్తున్న నిందితులను పోలీసులు గుర్తించారు. విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం మండలం పోలీసులు ఓ రిసార
Ganja seize | ఆంధ్రా - ఒడిశా సరిహద్దు నుండి తరలిస్తున్న గంజాయిని జనగామలో పోలీసులు పట్టుకున్నారు. డీసీఎం వ్యాన్లో గంజాయిని తరలిస్తుండగా.. టాస్క్ఫోర్స్, లింగాల ఘన్పూర్ పోలీసులు సంయుక్తంగా దాడులు న
అమరావతి: కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మంత్రాలయం మండలం రచ్చమర్రి గ్రామ సమీపంలో కోసిగి క్రాస్ రోడ్డు దగ్గర మోటారు సైకిల్ను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు
అమరావతి: తహశీల్దార్పై దాడి చేసిన వైసీపీ నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రకాశంజిల్లా హనుమంతునిపాడు మండల సర్వసభ్య సమావేశంలో తహశీల్దార్ నాగార్జున రెడ్డిపై దాడి చేసిన వైసీపీ నాయకుడు భవనం కృష్ణారెడ్�
Crime News | క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో చూసినట్లు ఒక చిన్న క్లూతో మర్డర్ కేసు సాల్వ్ చేశారు పోలీసులు. ఈ ఉదంతం భివాండి నిజామ్పూర్లో వెలుగు చూసింది. ఒక 45 ఏళ్ల వ్యక్తి హత్య జరిగింది.
ఇద్దరికి ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ 11 మందికి విశిష్ట సేవా పతకాలు జైళ్లు, ఫైర్ శాఖలకు 4 అవార్డులు ప్రకటించిన కేంద్రం హోం శాఖ హైదరాబాద్, జనవరి 25: ఉత్తమ సేవలందించిన రాష్ట్ర పోలీసులకు జాతీయస్థాయిలో గుర్తిం
చర్లపల్లి, జనవరి 25 : చర్లపల్లి కేంద్ర కారాగారంలోని ఖైదీలు, సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తానని సూపరింటెండెంట్ సంతోష్కుమార్ రాయ్ అన్నారు. మంగళ వారం బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మాట్లాడారు. ఖైదీల సంక్�