వికారాబాద్ : వారిద్దరు చిన్నప్పట్నుంచి కలిసే చదువుకున్నారు.. ఒకరి ఇష్టాలు ఒకరికి బాగా తెలుసు. ఒకరికొకరు అర్థం చేసుకున్నారు. అలా ఆ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ప్రేమించుకున్నారు. ఇక కలిసి జ�
నిజామాబాద్ : జిల్లాలోని వర్నీ రోడ్డు చౌరస్తాలో అర్ధరాత్రి కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. ఆటో హారన్ కొట్టారని ఇద్దరిపై దుండగులు కత్తులతో దాడి చేశారు. అనంతరం దుండగులు పరారీ అయ్యారు. సమా�
ఉద్యోగార్థులకు భోజనంతో పాటు మెటీరియల్ పంపిణీ జూన్ 30 వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జూలై 1 నుంచి 90 రోజుల పాటు శిక్షణ తరగతులు ఫిజికల్ ట్రైనర్ను నియమిస్తాం వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తం
జగిత్యాల : జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సారంగాపూర్ మండలం రేచపల్లిలో ఎల్లమ్మ చెట్లతీర్థాలకు వెళ్లిన గ్రామస్తులపై తేనెటీగలు దాడి చేశాయి. తేనెటీగల దాడిలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. మ�
భద్రాద్రి కొత్తగూడెం : 25 ఏండ్ల ఓ మహిళా మావోయిస్టు.. సీఆర్పీఎఫ్ బలగాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ఎదుట మంగళవారం లొంగిపోయారు. లొంగిపోయిన మహిళ 2015లో మావోయిస్టు పార్టీలో చేరారు. మణుగూరు ఏ�
అగ్నిపథ్ ప్రకటనతో ఉద్యోగం రాదనే బాధతోనే ఆర్మీ అభ్యర్థులు శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళన చేపట్టారని రైల్వే ఎస్పీ అనురాధ తెలిపారు. కేంద్ర ఆస్తులను ధ్వంసం చేస్తేనే తమ ఆవేదన తెలుస్తుం�
బస్సులో మరిచిపోయిన నగల బ్యాగును తస్కరించిన వ్యక్తిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి నుంచి 33.5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా�
పోలీసు పట్ల రేణుకాచౌదరి ప్రవర్తించిన తీరు పై హైదరాబాద్ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శంకర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ప్రతిష్ట, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించొద్దని
తూలిపడినా, జారిపడినా లేవడానికి ఆసరా కోసం ఏ చెయ్యో, కాలో, తాడో, కొమ్మో పట్టుకోవడం సహజం. కానీ ఈ సూత్రం తమకు వర్తించదని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కొత్త భాష్యం చెప్తున్నారు. తాను పైకి లేవడానికి ఇవేవి కాకుండా క
హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్మీ ఉద్యోగార్థుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఆర్మీ అధికారులతో చర్చలకు 10 మంది రావాలని వారిని పోలీసులు కోర�
10 వేలి ముద్రల తయారీ కేసు దర్యాప్తులో ఆసక్తికరమైన కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో అరెస్టయిన ప్రధాన సూత్రధారి వెంకటేశ్వర్లు యూట్యూబ్లో కోచింగ్ తీసుకున్నట్లు తేలింది. ఫింగర్ ప్రింట్స్ మేకింగ్కు �
బాలిక కిడ్నాప్ కేసును 24 గంటల్లో ఛేదించి.. చిన్నారిని తల్లికి అప్పగించారు నాంపల్లి పోలీసులు. సెంట్రల్ జోన్ డీసీపీ రాజేశ్ చంద్ర వివరాలను వెల్లడించారు. ఈ నెల 13న రాత్రి నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని
కోటి జనాభా దాటిన మహానగరం.. భిన్న ప్రాంతాలు, విభిన్న మతాల ప్రజలు కలిసి ఉంటున్న చారిత్రక ప్రాంతం..ఇంతటి మహానగరంలో శాంతిభద్రతల రక్షణకు చర్యలు తీసుకుంటూనే స్థానిక యువతతో కలిసి శాంతి దళాలు ఏర్పాటు చేయాలని నిర�