దేశ రాజధానిలో పాలం వద్ద మైనర్ బాలికను అపహరించి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రకు చెందిన నిందితుడు సంతోష్ సుభాష్ గమ్నె అలియాస్ గోల్ గమ్నెపై పలు �
గంజాయి, హాష్ ఆయిల్ సరఫరాదారులు రూటు మార్చారు. పోలీసుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. అనుమానం రాకుండా, తనిఖీల్లో పట్టుబడకుండా వేషం మార్చేస్తున్నారు. 20 - 25 ఏండ్ల యువకులను ఎంపిక చేసుకుని వారిని కాలేజీ వి�
నైజీరియాకు చెందిన డ్రగ్స్ సరఫరాదారు ఒలైటన్ అడెగోకె (50) నుంచి రూ 10 కోట్ల విలువైన 1081 గ్రాముల హెరాయిన్ను సీజ్ చేసిన ఢిల్లీ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
నకిలీ సోషల్ మీడియా ఖాతాలతో 150 మందికి పైగా మహిళలను వేధించిన నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సచిన్ కుమార్ (30) తనతో శారీరక సంబంధం ఏర్పరచుకోవాలని ఒత్తిడి చేస్తూ మార్ఫింగ్ చ�
మొట్టమొదటి సారిగా హైదరాబాద్ పోలీసులు సమూలంగా మాదకద్రవ్యాల నెట్ వర్క్ను పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో 10 రాష్ర్టాలకు సరఫరా అవుతున్న గంజాయి, హాష్ ఆయిల్ నిలిచిపోయింది. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ �
పుడ్డింగ్ అండ్ మింక్ పబ్బులో పోలీసులకు లభించిన డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. పబ్బు నిర్వాహకులైన ఉప్పల్ అభిషేక్, అర్జున్ వీరమాచినేని, మేనేజర్ అన
హైదరాబాద్లో రాడిసన్ బ్లూ హోటల్ పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దీంతో పబ్ కల్చర్ పై పెద్ద దుమారం రేగుతున్నది. హైదరాబాద్ తర్వాత సైబరాబాద్ పరిధిలోని
టాస్క్ఫోర్స్ పోలీసునని బెదిరించి డబ్బులు వసూలు చేసిన నకిలీ పోలీసును సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ రాధకిషన్రావు కథనం ప్రకారం.. జనగాం జిల్లాకు చెందిన సృజన్కుమార్ అ
ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత ప్రణాళికాబద్ధంగా చదివి విజయం సాధించాలని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా పోలీస్ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న యువతకు నగర పోలీసుల ఆధ్�
డ్రగ్స్ విక్రయిస్తూ ఒక ముఠా పోలీసులకు చిక్కిందంటే హైదరాబాద్ పోలీసులు వారి మూలాల వరకు వెళ్లి నెట్వర్క్ను ఛేదిస్తున్నారు. హైదరాబాద్ నార్కొటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్(హెచ్న్యూ) ఇటీవల