నియోజకవర్గ కేం ద్రంలో ఉద్రిక్తత నెలకొన్నది. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య కొన్నాళ్లుగా వర్గపోరు నెలకొంది. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒక రు అభివృద్ధి, అవినీతిపై బహిరంగ చర్
కేసుల విచారణలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తే మరింత వేగంగా కేసుల పురోగతి సాధ్యమవుతుందని డీజీపీ ఎం.మహేందర్రెడ్డి పేర్కొన్నారు. నేర సమీక్షపై శనివారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన �
జూబ్లీహిల్స్లో బాలికపై సామూహిక లైంగికదాడి కేసులో పోలీసుల దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. సాదుద్దీన్ మాలిక్తో పాటు మరో ఐదుగురు జువైనల్ నిందితులను కస్టడీకి తీసుకుని కీలక విషయాలు సేకరించిన పోలీసులు..
తెలంగాణ షీ టీమ్స్ మోడల్ను పశ్చిమ బెంగాల్ ఆదర్శంగా తీసుకుంది. అక్కడి మహిళల భద్రతకు మన షీ టీమ్స్ అనుసరిస్తున్న విధానాన్ని తెలుసుకునేందుకు ఆసక్తి చూపించింది. ఈ నేపథ్యంలో డార్జిలింగ్కు చెందిన మహిళా ప�
సహజీవనం చేస్తున్న యువతిపై కక్ష తీర్చుకునేందుకు ఆమె కొడుకును కిడ్నాప్ చేసిన వ్యవహారం సుఖాంతమైంది. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. మోతీనగర్లోని బబ్బుగూడకు చెందిన యువతి(24)కి ఇద్దరు పిల్లలు. భర్తతో వ�
వికారాబాద్ : వారిద్దరు చిన్నప్పట్నుంచి కలిసే చదువుకున్నారు.. ఒకరి ఇష్టాలు ఒకరికి బాగా తెలుసు. ఒకరికొకరు అర్థం చేసుకున్నారు. అలా ఆ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ప్రేమించుకున్నారు. ఇక కలిసి జ�
నిజామాబాద్ : జిల్లాలోని వర్నీ రోడ్డు చౌరస్తాలో అర్ధరాత్రి కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. ఆటో హారన్ కొట్టారని ఇద్దరిపై దుండగులు కత్తులతో దాడి చేశారు. అనంతరం దుండగులు పరారీ అయ్యారు. సమా�
ఉద్యోగార్థులకు భోజనంతో పాటు మెటీరియల్ పంపిణీ జూన్ 30 వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జూలై 1 నుంచి 90 రోజుల పాటు శిక్షణ తరగతులు ఫిజికల్ ట్రైనర్ను నియమిస్తాం వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తం
జగిత్యాల : జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సారంగాపూర్ మండలం రేచపల్లిలో ఎల్లమ్మ చెట్లతీర్థాలకు వెళ్లిన గ్రామస్తులపై తేనెటీగలు దాడి చేశాయి. తేనెటీగల దాడిలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. మ�
భద్రాద్రి కొత్తగూడెం : 25 ఏండ్ల ఓ మహిళా మావోయిస్టు.. సీఆర్పీఎఫ్ బలగాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ఎదుట మంగళవారం లొంగిపోయారు. లొంగిపోయిన మహిళ 2015లో మావోయిస్టు పార్టీలో చేరారు. మణుగూరు ఏ�
అగ్నిపథ్ ప్రకటనతో ఉద్యోగం రాదనే బాధతోనే ఆర్మీ అభ్యర్థులు శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళన చేపట్టారని రైల్వే ఎస్పీ అనురాధ తెలిపారు. కేంద్ర ఆస్తులను ధ్వంసం చేస్తేనే తమ ఆవేదన తెలుస్తుం�
బస్సులో మరిచిపోయిన నగల బ్యాగును తస్కరించిన వ్యక్తిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి నుంచి 33.5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా�
పోలీసు పట్ల రేణుకాచౌదరి ప్రవర్తించిన తీరు పై హైదరాబాద్ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శంకర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ప్రతిష్ట, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించొద్దని