Tamil Nadu | మైనర్ బాలుడికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్న 20 ఏళ్ల యువతిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన సేలం జిల్లాలో ఏప్రిల్ నెలలో చోటుచేసుకోగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. కళాశాలకు వెళ్లిన బాలుడు �
రైతులు తమ వ్యవసాయ భూముల్లో గంజాయి సాగు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ పథకాలు, రైతు బంధు, భూమి పట్టా రద్దు చేస్తారని ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్ హెచ్చరించారు. మండలంలోని దేవాపూర్ గ్రామాని�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం దసరా వేడుకలు వైభవంగా సాగాయి. పలుచోట్ల ఆయుధ, వాహన పూజలు నిర్వహించగా, భక్తుల దర్శనాలతో ఆలయాలు సందడిగా కనిపించాయి. రాత్రివేళ నిర్వహించిన రామ్లీల కార్యక్రమాలు ఆకట్టుకున�
హైదరాబాద్లో భారీ విధ్వంసానికి కుట్ర పన్నిన ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. వీళ్లతో సంబంధాలున్న మరో నలుగురికీ నోటీసులు జారీచేశారు.
Bhadrachalam KIMS | భద్రాచలంలోని కిమ్స్ ఆస్పత్రిలో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆస్పత్రిలోని సిటీ స్కాన్ విభాగంలో విద్యుత్ షాక్తో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఒక్కసారి
బాలుడు మిస్సింగ్పై కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. పది గంటల్లో కిడ్నాపర్ల ఆచూకీని గుర్తించారు. సోమవారం తెల్లవారుజామున సాయుధ పోలీస్ బృందం ఆ ప్రాంతానికి వెళ్లింది.
హీరో మహేశ్బాబు ఇంట్లోకి అర్ధరాత్రి ప్రవేశించిన యువకుడు.. పారిపోయే క్రమంలో గోడ దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. అదుపులోకి తీసుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం అతడిని ఆస్పత్రికి తరలించారు. జూబ్లీహిల్స్ పోలీస
అటు దేశమంతా అమృతోత్సవాలు జరుపుకొంటుంటే.. ఇటు దళితులకు వేధింపులు, ఛీత్కారాలు ఆగటం లేదు. ఓవైపు దేశ అత్యున్నత రాష్ట్రపతి పదవికి దళితులను ఎంపిక చేశామని బీజేపీ రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తుంటే.. మరోవైపు ఆ పార్ట�
Russia | రష్యాలో రక్తపుటేరులు పారాయి. ఇన్హెవెస్క్ సిటీలోని ఓ స్కూల్ వద్ద గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు చిన్నారులు సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు స్క
న్యూడ్ కాల్స్తో వేధిస్తున్న యువతిపై ఒక యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే... గచ్చిబౌలిలోని ఒక ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్న యువకుడి(26)కి నాలుగు రోజుల కిందట ఇన్స్టాగ్రామ్లో స్వీ�