నిజామాబాద్ : జిల్లాలోని మోపాల్ మండలం కేంద్రంలో దారుణం జరిగింది. తనను ప్రేమించడం లేదని ఓ యువతిపై బీర్ సీసాతో యువకుడు దాడి చేశాడు. దీంతో ఆమె గొంతుకు తీవ్ర గాయమైంది. బాధితురాలిని ఆస్పత్రికి తరల�
జగిత్యాల : జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్డండి గ్రామంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కారుపై రాళ్ల దాడి జరిగింది. తాము ఇప్పుడు గుర్తొచ్చామా..? అంటూ ఆయనను గ్రామస్తులు నిలదీశారు. ఎంప�
ఈ నెల 12న ప్రధాని నరేంద్ర మోదీ బిహార్ పర్యటన నేపధ్యంలో ప్రధాని టార్గెట్గా ఉగ్ర కుట్రను పోలీసులు ఛేదించారు. ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను బిహార్ పోలీసులు అరెస్ట్ చేశారు.
తన స్నేహితురాలితో కలిసి ఉన్నప్పుడు తీసిన వీడియోను వైరల్ చేస్తానని, రూ.5 లక్షలు ఇవ్వాలంటూ ఓ సినీ నటుడిని బెదిరిస్తున్న నటిపై ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివర�
నగరంలో పనిచేస్తున్న 69 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సిటీ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల సందర్భంగా ఆయా అధికారులకు సీపీ సీవీ ఆనంద్ కౌన్సిలింగ్ చేశారు. అనంతరం బద
ఇంటర్ పాసై.. ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్తో సాఫ్ట్వేర్ ఉద్యోగం పొందిన ఓ యువకుడిని రాచకొండ ఎల్బీనగర్ ఎస్వోటీ బృందం అరెస్టు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. సరూర్నగర్కు చెందిన మల్లికార్జున గాంధీ ఇంటర్
వర్షాలతో లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించడానికి చర్యలు తీసుకోవాలని ఐజీ (నిజామాబాద్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) బి.వి.కమలాసన్ రెడ్డి సూచించారు. జిల్లాలో నాలుగై�
ఇక్కడ దొంగతనం.. ఆఫ్రికాలో విక్రయం ఫోన్ ఐఎంఈఐ నంబర్ మార్చి అమ్మకాలు 100 ఫోన్లను స్వాధీనం చేసుకొన్న పోలీసులు దందా వెనుక బడా మాఫియా ఉన్నట్టు వెల్లడి హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 10 (నమస్తే తెలంగాణ): మీ స్మార్ట్�
కల్తీ విత్తన ముఠాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీస్, వ్యవసాయ అధికారుల బృందాలు రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా పెంచాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 1 �
సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారు డ్రైవింగ్ చేస్తున్నాడా యువకుడు. ఆ కారును అడ్డుకున్న ట్రాఫిక్ పోలీసులు మాట్లాడేలోపే కారులో నుంచి బయటకు వచ్చిన ఆ యువకుడు.. ఒక అధికారి ముక్కు పగిలేలా గుద్దాడు. తర్వాత అక్కడి న�
కరాటే (మార్షల్ ఆర్ట్స్) శిక్షణ ముసుగులో విద్రోహ కుట్రలకు పాల్పడుతున్న ముగ్గురిని నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిషేధిత సిమీ (స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా)లో పనిచేసిన కొందరితో �
సంతల్లో సెల్ఫోన్ల చోరీలకు పాల్పడుతున్న ముఠాను మేడ్చల్ పోలీసులు చాకచాక్యంగా పట్టుకున్నారు.బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రామలింగరాజు వివరాలు వెల్లడించారు.జవహర్నగర్కు చెందిన సెల్ఫ